Volcano: రష్యాలో అగ్నిపర్వతం ఉగ్రరూపం..! 600 ఏళ్ల తర్వాత భారీ విస్ఫోటనం!

యెమెన్ (Yemen) తీరంలో శనివారం రాత్రి జరిగిన ఓ దారుణ పడవ ప్రమాదం తీవ్ర విషాదానికి దారితీసింది. ఈ ప్రమాదంలో 68 మంది అమాయక వలసదారులు మృత్యువాతపడ్డారు. మొత్తం 154 మంది ఇథియోపియన్ వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ, యెమెన్‌లోని అబ్యాన్ ప్రావిన్సు తీరానికి సమీపంలో సముద్ర గర్భంలోకి మునిగిపోయింది.

AP Digital Ration Cards : ఆగస్టు 25 నుండి కొత్త రేషన్ కార్డ్ లు పంపిణీ! లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఈ ఘటన సమయంలో ఎదురైన తీవ్రమైన గాలులు, తుపానుకాల వాతావరణం కారణంగా పడవ నియంత్రణ కోల్పోయినట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన వెంటనే రెస్క్యూ బృందాలు స్పందించాయి. ఇప్పటివరకు 12 మందిని సురక్షితంగా బయటకు తీసినట్టు అధికారులు తెలిపారు. అయితే ఇంకా 74 మంది గల్లంతైన వారి ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Kanigiri: ఏపీలో కొత్త రైల్వే లైన్..30 ఏళ్ల కల! ఆ రూట్‌లో తొలిసారి పరుగులు తీసిన రైలు!

ఇథియోపియాలోని తీవ్రమైన ఆర్థిక స్థితి, ఉపాధి కొరత కారణంగా యువత గల్ఫ్ దేశాల్లో ఉద్యోగావకాశాల కోసం వలస బాట పడుతున్నారు. యెమెన్ ఈ వలస మార్గంలో ఒక ముఖ్యమైన దశగా మారింది. అయితే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుండటంతో వలసదారుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

AP Rain Alert: ప్రజలకు అలెర్ట్! ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు!

అధికారిక సంస్థలు వలసదారుల రక్షణకు మరింత చర్యలు తీసుకోవాలని, మానవ అక్రమ రవాణా నియంత్రణ కోసం కఠిన నిబంధనలు అమలు చేయాలని హితవు పలుకుతున్నాయి. ఇక ఇటువంటి దారుణ సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరమైంది.

Chronic Diseases: దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి బిగ్ రిలీఫ్! కేంద్రం కీలక నిర్ణయం!
Praja Vedika: నేడు (4/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Subsidy Loans: ఏపీలో వారికి స్వర్ణావకాశం! రూ.25 లక్షల నుండి.50 లక్షల వరకూ రుణాలు!
US Student Visa 2025 Changes: అమెరికాలో చదవాలనుకునే వారికి అలర్ట్.. కొత్త సూచనతో ఆందోళనలో భారతీయ విద్యార్థులు! తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..
Ashwini Vaishnaw: 2 గంటల్లోనే ముంబై నుంచి అహ్మదాబాద్ కు! అతి త్వరలో భారత్ లో బుల్లెట్ రైలు.!
Alcohol sales: ఏపీలో మద్యం పాలసీ మారింది… మంత్రి పార్థసారథి!