OTT movies: ఇవాళ ఒక్కరోజే 9 సినిమాలు! ఆ నాలుగు మాత్రం సూపర్ స్పెషల్!

2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చీకటి పాలన కొనసాగిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోపించారు. నాటి వైసీపీ పాలన బ్రిటీష్ రాజ్యం మాదిరిగానే సాగిందని విమర్శించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కాకినాడలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన, ఎంతోమంది మహానుభావుల త్యాగ ఫలమే మన స్వాతంత్ర్యం అని అన్నారు.

శంకర నేత్రాలయ ఆధ్వర్యంలో అట్లాంటాలో కళా–సేవా సమ్మేళనం! 100 గ్రామాలను దత్తత!

స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తితోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు సేవ చేస్తోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడుల ఆకర్షణకు శాంతి భద్రతలు కీలకమని చెప్పారు. ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా, నిర్భయంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారని, మహిళలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు చేస్తున్నామని తెలిపారు.

Free Scanning Test: పేదలకు శుభవార్త! రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు ఖర్చు అయ్యే పరీక్ష ఇప్పుడు ఉచితం!

ఎన్నికల్లో ఓటమి పాలైతే ఓటు చోరీ ఆరోపణలు చేయడం, గెలిచినప్పుడు మౌనం వహించడం ప్రతిపక్షాల ద్వంద్వ వైఖరని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు. “ఓడితే ఓటు చోరీ అంటారా? గెలిస్తే న్యాయం, ఓడితే అన్యాయమా?” అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ పాలనలో గొంతెత్తిన వారిపై దాడులు జరిగేవని, అవినీతి పాలకులు ఎంతకైనా తెగిస్తారని మండిపడ్డారు.

అతిపెద్ద సైనిక స్థావరంలో ట్రంప్–పుతిన్ భేటీ! కోటలా భద్రతా ఏర్పాట్లు
Lokesh Speech: 'మోదీ పవర్‌ఫుల్ మిసైల్': స్వాతంత్య్ర వేడుకల్లో మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు.!
Teachers: ఉపాధ్యాయుల హాజరు పై కొత్త నిబంధనలు..! ఇంక వాటికి గుడ్‌బై..!
Chandrababu Speech: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్‌టైమ్‌ రికార్డు సాధించాం! చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
Free Bus: ఏపీలో ఈరోజు నుండే ఉచిత బస్సు! కానీ వారందరికీ 15 రోజుల తర్వాత... ఎందుకంటే?
Today Astrology: ఈ రాశుల వారికి ఈరోజు లక్ మామూలుగా లేదు! ఆగస్టు 15న అదృష్టం తలుపు తట్టేది ఎవరికంటే..
Relationship: అమ్మాయిలూ జాగ్రత్త.. అబ్బాయిల్లో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ జీవితం ప్రమాదంలో పడ్డట్లే!