Header Banner

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

  Fri May 09, 2025 11:24        Politics

ఆప‌రేష‌న్ సిందూర్ త‌ర్వాత దాయాది పాకిస్థాన్ వ‌క్ర‌బుద్ధితో భార‌త్‌పై డ్రోన్‌, క్షిప‌ణి దాడుల‌కు పాల్ప‌డుతున్న విష‌యం తెలిసిందే. దీంతో ఇరుదేశాల మ‌ధ్య ఉద్రిత‌క్త‌త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఢిల్లీలో హై అల‌ర్ట్ ప్ర‌క‌టించారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల సెల‌వులు ర‌ద్దు అయ్యాయి. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొనేలా వైద్య‌, విప‌త్తు నిర్వ‌హ‌ణ విభాగాల సంసిద్ధ‌త‌ను స‌మీక్షిస్తున్నారు. "పోలీసులు అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. సున్నిత‌మైన ప్రాంతాల‌లో అద‌న‌పు బ‌ల‌గాల‌ను మోహ‌రిస్తున్నాం. రాత్రిపూట నిఘా ముమ్మ‌రం చేశాం" అని అధికారులు తెలిపారు. ఇక‌, ఈ ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో ఇప్ప‌టికే దేశంలో 24 విమాన‌శ్ర‌యాలు తాత్కాలికంగా మూసివేశారు. అలాగే దేశ రాజ‌ధానికి రాక‌పోక‌లు కొన‌సాగించే ప‌లు విమానాలను క్యాన్సిల్ చేశారు. ఇండియా గేట్ వ‌ద్ద ట్రాఫిక్‌ను నియంత్రించ‌డంతో పాటు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల‌ని స్థానికుల‌ను అధికారులు ఆదేశించారు. 

 

ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు!

 

పహల్గాం ఘటనపై సోనూ నిగమ్‌ సంచలన కామెంట్స్.. షాకిచ్చిన పోలీసులు..

 

టీడీపీకి తీరని లోటు..! సీనియర్ నేత మాజీ ఎంపీ కన్నుమూత!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices