సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో 42 అజెండా అంశాలకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం జరిగిన చర్చలో రాజకీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. వరద జలాలను వినియోగించుకునే ఉద్దేశంతోనే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయబడిందని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: New International Airport: ఏపీలో కొత్త ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.. తొలిసారి విమానం గాల్లో చక్కర్లు! ఫుల్ జోష్...!
దీంతో తెలంగాణకు ఎలాంటి నష్టమూ ఉండదని స్పష్టం చేశారు. పైగా, అనుమతులు లేకుండానే తెలంగాణలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినా, ఏపీ తరఫున ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని గుర్తు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణలో కొందరు ఈ ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు వివరించే బాధ్యత మంత్రులు, నాయకులదేనని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Tunnel works: సొరంగ మార్గానికి రూ.920 కోట్లు! ఇక దూసుకెళ్లిపోవచ్చు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
Airport Luggage Missing: ఎయిర్పోర్టులో లగేజీ పోయిందా? వెంటనే ఇలా చేయండి!
Clarity about Transfers: ఏపీ సచివాలయ ఉద్యోగులకు నో టెన్షన్! బదిలీల్లో అవి వర్తించవు!
Sarkar Decision: ఏపీ సర్కారు షాకింగ్ డెసిషన్! నేడు కీలక భేటీ!
South India Tour: ఒకే ట్రిప్లో "పద్మనాభ స్వామి టూ మదురై మీనాక్షి"! ప్యాకేజీలు ఇవే!
TTD Scan Process: టీటీడీ కీలక నిర్ణయం! జస్ట్ ఇలా స్కాన్ చేస్తే చాలు.. క్యూలైన్లో నిలబడక్కర్లేదు!
Ration Cutting: రేషన్కార్డు లబ్ధిదారులకు షాక్.. ఇకపై వారికి కట్! లిస్టులో మీరున్నారా?
Cancer Hospital: ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పిన నందమూరి బాలకృష్ణ! హైదరాబాద్ వెళ్లే పని లేకుండా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: