SC Reservation: ఏపీలోని ఆ కులం ఎస్సీ జాబితాలోకి! ఎంపీ కేంద్రానికి ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌ రైతులకు మరోసారి శుభవార్త అందింది. రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. మొత్తం 1,42,765 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.71.38 కోట్ల పెట్టుబడి సాయం జమైంది.

New Railway Line: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా మరో రైల్వే లైన్! రూ.2,047 కోట్లతో... రూట్ ఇదే!

ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయిన పంపిణీ ఇప్పుడు మళ్లీ మొదలైంది. ఈకేవైసీ పూర్తి చేసుకున్న రైతులు, అలాగే ఎన్‌పీసీఐలో ఖాతా వివరాలు సరిగా లేని వారిలో 38,658 మంది సమస్యలు సరిచేసుకుని డబ్బులు పొందారు.

Workers: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్! పెండింగ్ బిల్లుల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

గతంలో పీఎం కిసాన్ కింద రూ.2 వేల రూపాయలు జమ కాగా, ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద అదనంగా రూ.5 వేల రూపాయలు చొప్పున రైతులకు చేరాయి. మొత్తంగా ఒక్కో రైతు ఖాతాలో రూ.7 వేల రూపాయలు జమ అయినట్లు అధికారులు తెలిపారు.

Bullet Train: హైదరాబాదు నుండి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్! గంటకు 350 కిలో మీటర్ల వేగం... ఏపీలో ఆ మూడు నగరాల మీదుగా!

రైతులు తమకు డబ్బులు వచ్చాయో లేదో ప్రభుత్వ వెబ్‌సైట్ లేదా మన మిత్ర వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఆధార్ నంబర్ నమోదు చేసి కాప్చా ఎంటర్ చేస్తే వెంటనే స్టేటస్ వివరాలు తెలుస్తాయి.

Stree shakti: ఉచిత బస్సు ప్రయాణం కోసం అమ్మాయిల తెలివి! ఏమి చేసిందో తెలుసా! ఇదేం వాడకం తల్లో!

వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ, ఇంకా ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తి కాని ఖాతాదారులు కూడా త్వరగా సమస్యలు సరిచేసుకోవాలని సూచించారు.

Praja Vedika: నేడు (21/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Good News: వారందరికి గుడ్ న్యూస్! ఒక్కొకరికి రూ.25,000 ప్రకటించిన ప్రభుత్వం!
Chandrababu Serious: ఎమ్మెల్యే తీరుపై చంద్రబాబు సీరియస్.. కేసు నమోదుకు ఆదేశాలు! కారణం ఇదే.!
Hyderabad: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. ఆ పది రైళ్లు సికింద్రాబాద్ నుంచి వెళ్లవు.. పూర్తి వివరాలు ఇవే!
Chilakaluripet Incident: చిలకలూరిపేటలో స్థల వివాదం.. మాజీ మంత్రి పై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! ప్రాణ భయంతో ఆ ఇంటికి