క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన వైకాపా నాయకుడు రావులకొల్లు నాగేంద్రతోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.20లక్షల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఛాంపియన్షిప్ ట్రోఫీకి సంబంధించి క్రికెట్ బెట్టింగ్ నిర్వహించి.. అందుకు సంబంధించిన లావాదేవీలు చూసుకుంటుండగా నాగేంద్రతోపాటు పట్టణానికి చెందిన ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. బెట్టింగ్ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉందని, త్వరలో వారిని కూడా అరెస్టు చేస్తామని సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఇది కూడా చదవండి: నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ! 60 వేల దరఖాస్తుల పరిశీలన! కొనసాగుతున్న కసరత్తు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మాజీ ఎమ్మెల్యేపై కాల్పులు కలకలం.. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా.!
నేటితో గొడ్డలి వేటుకు 6 ఏళ్లు! కీలక సాక్షులు అనుమానాస్పద మృతి! బయటకు రానున్న నిజాలు!
రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్న కీలక నేత! ఆ అవకాశం రాకపోతే...!
గత ప్రభుత్వంలో చీకట్లలో కూరుకుపోయిన విద్యుత్ రంగం... అసలు నిజాలు బయటకు!
బోరుగడ్డ అనిల్పై నాన్స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!
మీరు UPI వాడుతున్నారా?.. ఈ రూల్స్ ఏప్రిల్ 1 నుండి మారుతోంది.. తెలుసుకోకపోతే ఇక అంతే!
ఏపీ ఇంటర్ విద్యలో విప్లవాత్మక మార్పులు.. సబ్జెక్టుల ఎంపికలో స్వేచ్ఛ! పోటీ పరీక్షల కోచింగ్లో..!
తల్లికి వందనం పథకంపై వైసీపీ అబద్ధాల హడావిడి! సీఎం చంద్రబాబు క్లారిటీ!
ముగ్గురు ఐపీఎస్లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!
రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..
వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: