LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Health Tips: పక్షవాతానికి ముందు వచ్చే డేంజర్ బెల్స్.. మైక్రో స్ట్రోక్ పై వైద్యుల వివరణ!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Education

Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ!

Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలను ఏప్రిల్ 18 లేదా 19వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో, ఇంటర్ బోర్డు ఫలితాల వెల్లడికి తుది ఏర్పాట్లు చేస్తోంది. త్వరలోనే అధికారిక తేదీపై స్పష్టత రానుంది.

AndhraPravasi News Desk 1 min read
Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ!

Education- ఏప్రిల్ మూడో వారంలో ఇంటర్ రిజల్ట్స్.. ఎంసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.

వెబ్‌సైట్‌లో ఫలితాల చెకింగ్.. విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచనలు.

గతేడాది కంటే ముందే ఫలితాలు? విద్యాశాఖ కసరత్తు ఫలిస్తున్న వేళ…

Inter Results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఏప్రిల్ 18 లేదా 19వ తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు వర్గాల సమాచారం. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ తుది దశకు చేరుకోవడంతో, సాంకేతిక పరిశీలన పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. దీనిపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

ఈ ఏడాది మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్, నీట్ వంటి ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, ఫలితాలను ముందే విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచనున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఫలితాల శాతాన్ని పెంచేలా విద్యాశాఖ పలు చర్యలు చేపట్టింది. ఫలితాల కోసం విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Be the first to react

More Coverage

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!

Vishaka: ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉక్కునగరంలో మూతపడిన 40 ఏళ్ల చారిత్రాత్మక "విశాఖ విమల విద్యాలయం"ను ఆంధ్…

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: భారత్‌లోనే లివర్‌పూల్ విశ్వవిద్యాలయ డిగ్రీ.. బెంగళూరులో క్యాంపస్‌కు యూజీసీ తుది అనుమతి!

Education: విదేశాలకు వెళ్లకుండానే అంతర్జాతీయ స్థాయి విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థులకు శుభవ…