Tadipatri Incident: తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత.. 18 మంది వైకాపా, తెదేపా వర్గీయులపై కేసు!

పోడు భూముల అంశం ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఇచ్చోడ మండలంలోని కేశవ్ పట్నంలో చోటు చేసుకున్న ఈ ఘటనలో పోలీసులు, అటవీ అధికారులపై గ్రామస్తులు రాళ్లదాడికి దిగారు. దాడిలో తొమ్మిది మంది పోలీసులు గాయపడగా, వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.

Liquor Sales: ఏపీ లిక్కర్ సేల్స్‌లో బ్రాండెడ్ హవా..! 56 శాతం పెరిగిన అమ్మకాలు.. కారణమదే..?

ఇవివరాల్లోకి వెళితే, సిరిచెల్మ రేంజ్ పరిధిలోని కేశవ్‌పట్నం అటవీ ప్రాంతంలోని 172, 174 కంపార్ట్‌మెంట్‌ లలో అధికారులు గత నాలుగు రోజులుగా మొక్కలు నాటుతున్నారు. అయితే, ముల్తానీ గ్రామస్తులు ఈ మొక్కలను తొలగిస్తూ వచ్చారు. అధికారుల భద్రత కోసం పోలీసులు కూడా వెంట ఉన్నారు.

Donakonda: క్షిపణి కేంద్రానికి దొనకొండలో ఆరా… త్వరలో పూర్తి స్పష్టత!

అటవీ భూముల్లోకి ప్రవేశించరాదని అధికారుల హెచ్చరికను గ్రామస్తులు ఖండించారు. ఆ భూములు తమకు చెందినవని పేర్కొంటూ కొందరు మహిళా రైతులు, పత్రాలు చూపించాలని అడిగిన అధికారులకు, "మా భూములపై హక్కు చెలాయిస్తే, ఇక్కడే ఆత్మహత్యలు చేసుకుంటాం" అని హెచ్చరించారు.

Mgnregs Scheme: ఏపీలో ఉపాధి హామీ కూలీలకు కొత్త కండిషన్..! ఇలా చేయకపోతే డబ్బులు ఇవ్వరు!

పరిస్థితిని సమీక్షించిన అనంతరం అధికారులు వెనుదిరిగినా, మరుసటి రోజు మళ్లీ గ్రామంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ప్రతిఘటించి రాళ్లతో దాడి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమీక్షిస్తున్నారు.

AP Liquor Scam: త్వరలోనే జగన్ అరెస్ట్.. బాంబు పేల్చిన కూటమి! కేబినెట్ సభ్యులందరినీ..!
Indigo Flight: తిరుపతి – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్‌కు తప్పిన ప్రమాదం! 40 నిమిషాల పాటు..
APSDMA వార్నింగ్: ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలన్న ఏపీఎస్డీఎంఏ!
AP Weather Alert: ఏపీలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు – కొండచరియలు, లోతట్టు ప్రాంతాల కు ముప్పు!