Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత! Bullet Train: ఏపీకి బుల్లెట్ రైలు! కేవలం 2 గంటల్లోనే బెజవాడ టు వైజాగ్! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Tirumala Laddu: తిరుమల పవిత్రతపై జరిగిన దాడిని ప్రజల ముందుంచుతాం..! మంత్రి ఆనం కీలక వ్యాఖ్యలు! Hostel Facilities: సాంఘిక సంక్షేమ శాఖపై అసెంబ్లీలో ఆసక్తికర చర్చ..! మౌలిక వసతులపై ఫోకస్! Airtel: ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్! రోజుకు రూ.5 ఖర్చుతో.. అపరిమిత కాల్స్, 5G డేటా! ORR: ట్రాఫిక్ కష్టాలకు చెక్.. ORR నుంచి RRR వరకు 10 కొత్త రేడియల్ రోడ్లు! Custodial Torture: రఘురామ కేసులో కీలక మలుపు..! విచారణకు ఐపీఎస్ సునీల్ నాయక్! Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. నేతలు ఎవరికి వారు అంటే కుదరదు.. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి- చంద్రబాబు! AP Electricity: ఏపీలో విద్యుత్ వెలుగులు! అధిక లోడ్ ఉన్న ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్లు! Iran: సముద్రంలో మునిగిన ఇరాన్ యుద్ధనౌక... 87 మృతదేహాలు వెలికితీత!

ఆస్ట్రేలియా: కృష్ణా జిల్లా ఉంగుటూరు వైద్యురాలు వేమూరు ఉజ్వల మృతి! అసలు ఎవరీమె? స్వగ్రామం చేరుకోనున్న మృతదేహం

Oman visa rules: అమెరికా, బ్రిటన్, కెనడా, జపాన్ లేదా షెంజెన్ దేశాల వీసా లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్న భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్లకు ఒమన్ చేరుకున్నాక వీసా ఆన్ అరైవల్ (Visa on Arrival) సదుపాయం ఉంటుంది.

Published : 2024-03-09 11:47:00

ఆస్ట్రేలియాలో తెలుగు వైద్యురాలు మృతి చెందింది. కృష్ణా జిల్లాకు చెందిన వేమూరు ఉజ్వల(23) ప్రస్తుతం ఆమె రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈనెల 2న తోటి స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్కు వెళ్లిన ఉజ్వల ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించింది. అంత్యక్రియల నిమిత్తం భౌతిక కాయాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎన్నో ఆశలతో జీవితంలో ఉన్నత స్థాయే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ వైద్యురాలు ఉజ్వల వేమూరును మరణం కబళించించింది. అనుకోని ప్రమాదంలా వచ్చి అనంతలోకాలకు తీసుకెళ్లిపోయింది. సరదాగా స్నేహితులతో కలిసి వెళ్లిన విహారయాత్ర ఆమెకు అంతిమయాత్రలా మారింది. ఈ ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వైద్యురాలు కావాలని కన్న కల సాకారం చేసుకున్న ఉజ్వల.. పీజీ చేసి కెరీర్‌లో మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని ముందుకు సాగుతున్న ఆమె ఇంతలో ప్రమాదంలో ప్రాణాలుకోల్పోవడం తీవ్ర విషాదకరంగా మారింది.

చరిత్రలో తెలుగువారి స్థానం అజరామరం ... నేడు జ్ఞానవాపి శాసనాల్లో కూడా అదే!!

ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఉజ్వల ట్రైపాడ్ సహాయంతో ఫొటోలు తీస్తున్నారు. అప్పుడు ట్రైపాడ్ జారి కింద ఉన్న అంచున పడింది. దాన్ని తీసుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఉజ్వల లోయలో పడిపోయారు. ఈ ప్రమాదంలో ఉజ్వల ముందుగా 10 మీటర్ల లోతు ఉన్న లోయలో పడ్డారు. ఆ తర్వాత కింద ఉన్న మరో 10మీటర్ల లోతు నీటికుంటలో పడి మరణించారని ఆస్ట్రేలియా అధికారులు వెల్లడించారు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

అసలు ఎవరీ ఉజ్వల??


ఉజ్వల వేమూరు పుట్టి పెగింది కృష్ణా జిల్లాలోనే. తన ప్రాథమిక విద్యను అక్కడే పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత వైద్యురాలు కావాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా గోల్డ్‌కోస్ట్‌లొని బాండ్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి అక్కడే ఉన్న రాయల్ బ్రిస్బెన్ ఉమెన్స్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పని చేస్తున్నారు. అటువంటి ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఆమె ఈ నెల 2న స్నేహితులతో కలిసి ట్రెక్కింగ్‌కు వెళ్లారు. అక్కడ ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడి మరణించారు. ఈ వార్త విని తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఉజ్వల తల్లిదండ్రులు మైథిలి, వెంకటేశ్వర్లు కూడా ఆస్ట్రేలియాలోనే సెటిల్ అయ్యారు. కుమార్తె  మరణవార్త వినడంతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు. అత్యంతక్రియల నిమిత్తం ఆమె మృతదేహాన్ని ఉంగుటూరు మండలం ఎలుకపాడులోని అమ్మమ్మ, తాతయ్యల ఇంటికి తీసుకొస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు.

ఇవి కూడా చదవండి:   

గన్నవరంలో యార్లగడ్డ నిరసన దీక్ష వద్ద హైడ్రామా!! సీసీటీవీ ఫుటేజ్ తో దొరికిపోయిన వంశీ!!

అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆహ్వానం వలెనే చర్చలు!! అచ్చెన్నాయుడు

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!

బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్

పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్

Evolve Venture Capital  

అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!

మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →