ఢిల్లీ నుంచి పార్టీ నేతలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులతో ఫోన్లో మాట్లాడిన టీడీపీ అధినేత చంద్రబాబు... సీట్లు ప్రకటించిన స్థానాల్లో పరిస్థితులపై 12 నియోజకవర్గాల్లోని నేతలతో స్వయంగా మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. యర్రగొండపాలెం, పార్వతీపురం, నంద్యాల, కల్యాణదుర్గం, కురుపాం, ఉంగుటూరు నేతలతో చంద్రబాబు మాట్లాడారు. పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు మిగతావారంతా కృషి చేయాలని....
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
విస్తృత ప్రయోజనాల దృష్టి తీసుకున్న నిర్ణయాలను నాయకులు అర్థం చేసుకుని కలిసి పనిచేయాలని నాయకులకు తెలియజేసారు. పొత్తులో భాగంగా ఎవరికి సీటు వచ్చినా గెలిపించేందుకు కలిసి పనిచేయాలని నేతలకు సూచించారు. సీటు దక్కని ప్రతి ఒక్కరికీ పార్టీ న్యాయం చేస్తుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. స్వయంగా చంద్రబాబు మాట్లాడడంతో పార్టీకోసం పనిచేస్తామని నాయకులు తెలియచేయారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
మహా శివ రాత్రి శుభాకాంక్షలతో! ఉపవాసం, జాగారం ఎందుకు చేస్తారు?
ఆమె భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు
రైల్వే కోడూరు టిడిపి ఇన్చార్జిగా రూపానంద రెడ్డి నియామకం!!
మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు
బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్
పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి