ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీకి నిర్ణయం... జనసేన ఇప్పటికే ఎన్డీఏలో భాగస్వామి... కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ సహకారం ఉంటే బాగుంటుందని బీజేపీ ఆహ్వానించింది. వారి ఆహ్వానం మేరకు అమిత్షా, నడ్డాతో చర్చలు... ఏ పార్టీకి ఎన్ని స్థానాలనేదానిపై చర్చలు కొనసాగుతున్నాయి.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
రాబోయే ఎన్నికలు ఐదు కోట్ల మంది ప్రజలకు, ప్రజాస్వామినికి దుర్మార్గుడైన జగన్కు మధ్య జరుగుతువున్నవి... రాష్ట్రంలో టీడీపీ, జనసేన దూకుడుతో ముందుకెళ్తున్నాయి... జగన్కు, వైసీపీకి ఓటు వేయొద్దని ప్రజలు తీర్మానం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో జగన్ను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు
ఢిల్లీ నుండి 12 నియోజకవర్గాలు ఇన్చార్జిలతో చంద్రబాబు స్వయంగా మంతనాలు!!
బిజెపి జనసేన కలిపి అసెంబ్లీ 30 పార్లమెంటు! కుదిరిన అవగాహన? అమిత్, బాబు, పవన్
పొత్తుల గురించి విష ప్రచారం చేసిన వారికి తగిన సమాధానం చెబుతాం!! నాదెండ్ల మనోహర్
అమెరికా: H1B వీసా ప్రాసెస్ ను సులభతరం చేస్తున్న బైడెన్ ప్రభుత్వం!
మీడియా దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ!! ఆ దెబ్బకు బాక్స్ ఆఫీస్ వద్దే బోల్తా!!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి