Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!! Visakhapatnam: రేపు విశాఖలో సత్వా వాంటేజ్‌తో పాటు మరో 7 ఐటీ సంస్థలకు శంకుస్థాపన చేయనున్న మంత్రి నారా లోకేష్! CM Pravasi Prajavani: దుబాయిలో అపస్మారక స్థితిలో గల్ఫ్ కార్మికుడు... రేవంత్ సర్కార్ ఆపన్న హస్తం! Visakhapatnam IT Hub: రేపు విశాఖలో కాగ్నిజెంట్ క్యాంపస్‌కు శంకుస్థాపన.. రూ.1,583 కోట్ల పెట్టుబడితో 8 వేల ఉద్యోగాలు. Andhra Pradesh News: ఎన్టీఆర్ కాలంలో చెట్ల కింద ఎండలో కూర్చొని నేర్చుకున్నాం అంటున్న... సీఎం చంద్రబాబు! Railway Jobs: NTPC సీబీటీ–2 డేట్ ఫిక్స్…! సిటీ స్లిప్‌లు విడుదల.. అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్! Bank: భారీగా వడ్డీ రేట్లు తగ్గించిన ఐదు బ్యాంకులు..! అవి ఏంటో తెలుసా..! Akhanda-2 : అఖండ-2 విడుదలకు దెబ్బ మీద దెబ్బ... వాయిదాకు ముగింపు సంకేతాలా! Amaravati Quantum: ఆధునిక పరిశోధనల కేంద్రంగా అమరావతి క్వాంటం వ్యాలీ.. సీఎం చంద్రబాబు! Delhi News: ఢిల్లీ వాజిర్‌పుర్‌లో భారీగా రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం!! Emirates News: పోర్చుగల్ దేశవ్యాప్త సమ్మె కారణంగా ఎమిరేట్స్ లిస్బన్‌కు అన్ని ఫ్లైట్లు రద్దు!!

Chandrababu: అప్పులు రీ షెడ్యూల్ చేస్తే.. రూ. వేల కోట్లు ఆదా: సీఎం చంద్రబాబు

2025-12-10 18:26:00
Tech News: గూగుల్ ఫోటోస్ ఎడిటింగ్‌లో పెద్ద మార్పు… హైలైట్ వీడియోలు ఇప్పుడు మరింత సులభం..!!

ఆంధ్రప్రదేశ్‌లో ధాన్యం కొనుగోళ్లు, ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ అప్పుల నిర్వహణపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. అధిక వడ్డీల వల్ల ప్రజాధనం వృథా అవుతుందని ఆయన స్పష్టం చేశారు. రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే సంవత్సరానికి రూ.7 వేల కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదా అవుతుందని వివరించారు. సచివాలయంలో మంత్రులు, హెచ్‌వోడీలు పాల్గొన్న ఈ సమావేశంలో సీఎం కేంద్ర నిధులను సమయానికి వినియోగించాలనీ, వివరాలు వెంటనే సమర్పించాలని సూచించారు.

Amaravati: అమరావతిలో పచ్చదనం అద్భుతం.. చెట్లు 30% ఎక్కువ ఆక్సిజన్ విడుదల!

ఫైళ్లను పెండింగులో పెట్టకుండా, పని తీరు మెరుగుపరుచుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు తమ పనితీరుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చాయి. ముఖ్యంగా కేంద్ర నిధులను వినియోగించడంలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారదర్శకత, వేగంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Electric Bus: ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్..! ఆ రూట్లలో కొత్త ఎలక్ట్రిక్ బస్సులు..!

ధాన్యం కొనుగోళ్లపై నిర్వహించిన మరో సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటి వరకూ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇది గతేడాదితో పోలిస్తే 32 శాతం అధికమని వివరించారు. మొత్తం 2,606 కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరణ జరుగుతోందని చెప్పారు. రైతులకు 7.89 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

Saudi Jeddah: సౌదీ జెడ్డా అతలాకుతలం.. మక్కా ప్రావిన్స్‌ పలు ప్రాంతాలు నీటమునుగు!

ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రూ.4,085 కోట్ల చెల్లింపులు రైతులకు జమ చేసినట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తంగా ప్రభుత్వం 50.75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలనే లక్ష్యాన్ని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, పౌరసరఫరాల మంత్రి మనోహర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

IndiGo: ఇండిగో క్రైసిస్‌పై DGCA సీరియస్... 11 విమానాశ్రయాల్లో తక్షణ తనిఖీలు!

ప్రభుత్వం సకాలంలో చెల్లింపులు చేసి, ధాన్యం కొనుగోళ్లను వేగంగా నిర్వహించడం రైతులకు ఉపశమనం కలిగించే విషయం అని సీఎం అభిప్రాయపడ్డారు. అధిక వడ్డీల భారం తగ్గించడం, ధాన్యం సేకరణ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

Pawan kalyan: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కొత్త ఆశ… పదోన్నతులపై పవన్ కళ్యాణ్ స్పష్టత!
Top Mobiles: ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 5 ఫోన్లు..! మోడల్స్ ఇవే!
Andhra Pradesh Irrigation: పోలవరం-నల్లమల సాగర్ అనుసంధానంపై సీఎం సమీక్ష!!
Shocking News: అక్రమ క్లినిక్‌లో యూట్యూబ్ ఆధారంగా ఆపరేషన్…! ప్రాణాలు కోల్పోయిన మహిళ!
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు బంపర్ ఆఫర్.. టాటా, మహీంద్రా, హ్యూందాయ్ ఈవీలపై భారీ తగ్గింపు.. ఏ మోడల్‌పై ఎంతంటే.?

Spotlight

Read More →