TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..! TG Inter Results: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల... డైరెక్ట్ లింక్ ఇదే! Inter Results: ఏపీ విద్యార్థులకు అలర్ట్... ఇంటర్ ఫలితాల కౌంట్‌డౌన్ షురూ! Free CBSE Education: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. హీల్ ప్యారడైజ్ స్కూల్‌లో ఉచిత ప్రవేశాలు..! Inter Results: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్... ఫలితాలు విదుదలయ్యేది అప్పుడే! Jammulapalem ZPP High School: జమ్ములపాలెంలో డిజిటల్ విద్యకు శ్రీకారం.. కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించిన ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ, అమెరికా ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం..!! NEST 2026 Registration: నెట్ (NEST) 2026 అప్‌డేట్... ముగియనున్న 'నెట్' రిజిస్ట్రేషన్ గడువు! Study Abroad 2026: భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. యూకే యూనివర్సిటీల్లో ఉచితంగా చదువుకునే ఛాన్స్! Education System: కేవలం విద్యార్థులకే కాదు, టీచర్లకూ 'పరీక్షా సమయం! ఆందోళనలో ఉపాధ్యాయులు...! AP PGCET: ఏపీ పీజీసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్... దరఖాస్తు గడువు పొడిగింపు! APPGCET: ఏపీ పీజీఈసెట్ 2026! ఆన్‌లైన్ దరఖాస్తు విధానం మరియు వివరాలు..!

AP Govt: ఇంటర్ పరీక్షల్లో కీలక మార్పులు..! విద్యార్థుల భారం తగ్గించేందుకు నూతన చర్యలు!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో 24 పేజీల బదులుగా 32 ప

Published : 2025-11-19 10:57:00
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ భర్తీలు! రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ ఫస్టియర్ పబ్లిక్ పరీక్షల్లో 24 పేజీల బదులుగా 32 పేజీల సమాధాన పత్రాల బుక్‌లెట్‌ను అందించాలని నిర్ణయించింది. ఈ ఏడాది నుంచి ఎన్‌సీఈఆర్టీ సిలబస్ అమలు, ప్రశ్నపత్రాల్లో వచ్చిన నిర్మాణ మార్పులు, ముఖ్యంగా ఒక మార్కు ప్రశ్నల సంఖ్య పెరగడం వంటి అంశాలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త విధానంలోని ప్రశ్నల సంఖ్య ఎక్కువగా ఉండటంతో విద్యార్థులకు సమాధానాల కోసం అదనపు స్థల అవసరం ఏర్పడింది. దీనితో, ఫస్టియర్ విద్యార్థులకు మాత్రమే కొత్త బుక్‌లెట్ సౌకర్యం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Meeseva: వాట్సాప్‌లోనే మీసేవ! విద్యార్థులకు చిటికెలో హాల్ టికెట్లు, సర్టిఫికెట్లు!

ఇటీవలి మార్పుల్లో అత్యంత ముఖ్యమైనది గణితంలో చోటుచేసుకున్న పేపర్ నిర్మాణ సవరణ. గతంలో గణితానికి రెండు పేపర్లు ఉండేవి. ఇప్పుడు వాటిని కలిపి ఒక్క పేపర్‌గా మార్చడంతో మొత్తం ప్రశ్నల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో కూడా 85 మార్కుల రాతపరీక్షలలో సమాధానాలను వివరంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫస్టియర్ విద్యార్థులకు 32 పేజీల బుక్‌లెట్‌ను ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే జీవశాస్త్రంలో మాత్రం పాత విధానమే కొనసాగుతుంది. వృక్షశాస్త్రం మరియు జంతుశాస్త్రం కోసం విడివిడిగా రెండు 24 పేజీల బుక్‌లెట్లు అందిస్తారు. మిగతా అన్ని సబ్జెక్టులకు మాత్రం 24 పేజీల బుక్‌లెట్‌ యథావిధిగా కొనసాగుతుంది.

Whatsapp: వాట్సాప్‌లోనే మీ-సేవలు ప్రారంభం.. Hi అంటే సరిపోతుంది!

ఉత్తీర్ణత మార్కుల్లో కూడా ప్రభుత్వం సవరణలు చేసింది. ఫస్ట్‌ ఇయర్ సైన్స్ సబ్జెక్టుల్లో 35% మార్కుల ప్రకారం తప్పనిసరిగా 29.75 మార్కులు రావాల్సి ఉండగా, ఇప్పుడు 29 మార్కులు తెచ్చుకుంటే సరిపోతుంది. అలాగే సెకండియర్‌లో 85 మార్కుల పరీక్షకు 30 మార్కులు సాధిస్తే సరిపోతుందని తెలిపింది. రెండు సంవత్సరాల మొత్తం 59.5 మార్కుల బదులుగా 59 మార్కులే ఉత్తీర్ణతకు సరిపోతాయని వెల్లడించారు. ఈ చిన్న మార్పులు విద్యార్థులకు మానసిక ఒత్తిడిని తగ్గించి పరీక్షలను సులభతరం చేయడమే లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. సెకండియర్ ప్రాక్టికల్ మార్కుల్లో కూడా మార్పులు చేపట్టి ఉత్తీర్ణత కోసం 10.5 ను 11 మార్కులకు పెంచారు.

India Russia: భారత్–రష్యా సన్నిహిత చర్చలు.. సముద్ర రంగంలో కొత్త అవకాశాలకు నాంది!!

ఈ మార్పులు విద్యార్థులపై ఉండే భారాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. ఒక మార్కు, రెండు మార్కుల ప్రశ్నలు ఎక్కువగా ఉండడంతో సమర్థవంతంగా సమయాన్ని వినియోగించుకోవటం, సమాధానాలను స్పష్టంగా రాసే అవకాశం పెరుగుతుంది. జాగ్రఫీ, జీవశాస్త్రం వంటి సబ్జెక్టుల్లో కూడా పేపర్ నిర్మాణంలో స్వల్ప మార్పులు చేసి విద్యార్థులకు సౌలభ్యం కల్పించారు. మొత్తం మీద, నూతన సిలబస్, ప్రశ్నపత్ర విధానానికి అనుగుణంగా సమాధాన బుక్‌లెట్ పేజీల సంఖ్యను పెంచడం, ఉత్తీర్ణత మార్కులను సవరించడం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుందని విద్యాశాఖ భావిస్తోంది.

సంక్రాంతికి సినిమాల జాతర! ఏకంగా 7 పెద్ద సినిమాలు రిలీజ్‌కు రెడీ... బాక్సాఫీస్ బద్దలయ్యేలా!
Health tips: ప్రోటీన్ కోసం గుడ్డు మంచిదా? పనీర్ మంచిదా? అసలు బెస్ట్ ఏది?
Longest Train journey: ప్రపంచంలోనే అతి పొడవైన రైలు ప్రయాణం! 8 రోజులు పాటు... పెద్ద సాహసమే ఇది!
RRB అభ్యర్థులకు కీలక అప్డేట్! గ్రూప్–డి కొత్త పరీక్ష తేదీలు విడుదల!
US Politics: ట్రంప్-మస్క్ మళ్లీ కలిపిన వైట్ హౌస్ డిన్నర్.. సర్దుబాటు సంకేతాలే?
TSPSC గ్రూప్-2లో భారీ షాక్! హైకోర్టు పాత జాబితా రద్దు... 8 వారాల్లో కొత్త ఎంపికలు!

Spotlight

Read More →