Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి! Indrakeeladri: విజయవాడ దుర్గగుడి పాలకమండలి కీలక నిర్ణయాలు..! భక్తుల సౌకర్యాలకే పెద్దపీట...! Tirumala Devotees: గతేడాదితో పోలిస్తే 4.57 శాతం పెరిగిన తిరుమల భక్తుల సంఖ్య! కారణం ఇదే.. Tirumala Update: తిరుమల సర్వదర్శనానికి 8 గంటల నిరీక్షణ! సింహాచలం నేటి నుంచే ఆఫ్‌లైన్ టికెట్లు.... TTD Updates: జ్ఞానాన్ని, ప్రశాంతతను పంచే ప్రవచనం.. చాగంటి కోటేశ్వరరావు గారి ఉపన్యాసానికి సర్వం సిద్ధం.! Tirumala Updates: శ్రీవారి భక్తులకు అలెర్ట్... జూలై నెల దర్శన కోటా విడుదల తేదీలు....! Annavaram Temple Development: అన్నవరం క్షేత్రంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి... భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం! Tirumala Darshanam: శ్రీవారి దర్శనాల జోరు.. 4.57 శాతం వృద్ధితో తిరుమల సరికొత్త హిస్టరీ! Tirumala Laddu: తిరుమల శ్రీవారి లడ్డు రికార్డుల వేట.. 2025-26లో ఆల్ టైమ్ హై విక్రయాలు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి!

Srisailam: శ్రీశైలం భక్తులకి గుడ్ న్యూస్..! రూ.200 కోట్ల ప్రాజెక్టుతో యాత్రికులకు లగ్జరీ వసతి సౌకర్యాలు!

 ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడింది. గురువారం ఉదయం కర్ణాటక భక్తుల సౌకర్యార్థం నిర్మి

Published : 2025-11-14 10:23:00
Children’s Day: చిల్డ్రన్స్ డే ప్రత్యేకం చిన్నపిల్లలకు ఇంట్లోనే ఎక్కువ ప్రమాదాలు… తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన హెల్త్ అలర్ట్స్!!

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం అభివృద్ధి దిశగా మరొక కీలక అడుగు పడింది. గురువారం ఉదయం కర్ణాటక భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న కొత్త కంబి మండపం మరియు 200 గదులతో కూడిన యాత్రికుల వసతి సముదాయం నిర్మాణ పనులకు ఘనంగా శ్రీకారం చుట్టారు. జగద్గురు పీఠాధిపతి డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామిజీ ఆశీర్వాదాలతో, భూమిపూజ కార్యక్రమాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు కలిసి నిర్వహించారు. భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, అత్యాధునిక వసతి సదుపాయాలతో కూడిన ఈ ప్రాజెక్టు శ్రీశైలం అభివృద్ధికి కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.

National Highways: వాహనదారులకు సూపర్ గుడ్ న్యూస్..! యూపీఐ చెల్లింపులకు భారీ సడలింపు..!

సుమారు రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ కంబి మండపం యాత్ర నివాస్, భక్తులకు మరింత సౌకర్యవంతమైన వసతి అందించడమే కాదు, శ్రీశైలానికి వచ్చే కర్ణాటక భక్తుల కోసం ప్రత్యేక సేవలను సమకూర్చేందుకు రూపొందించబడింది. పీఠాధిపతి చిన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ నిర్మాణం, పుణ్యక్షేత్రానికి వచ్చే రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ప్రణాళికలో భాగమని అధికారులు తెలిపారు. అర్చకులు, పీఠాధిపతి, ఎమ్మెల్యే, దేవస్థానం చైర్మన్ అందరూ కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రాజెక్టు అధికారికంగా ప్రారంభమైంది.

US Education:అమెరికా యూనివర్సిటీలకు విదేశీ దరఖాస్తులు భారీగా తగ్గింపు… భారత విద్యార్థుల అప్లికేషన్లు 14% కుప్పకూలిన సంచలన రికార్డు!!

కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఈగలపెంట నుండి శ్రీశైలానికి రోప్‌వే ప్రాజెక్టు ప్రారంభం కానుందని తెలిపారు. ఇది అమలులోకి వస్తే పాదయాత్రికులకు, భక్తులకు కొత్త మార్గంగా, పర్యాటక అభివృద్ధికి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని తెలిపారు. భక్తుల రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు, శ్రీశైలానికి వచ్చే పర్యాటకుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన!

అంతేకాక, ప్రధాని మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మాట్లాడి శ్రీశైలానికి సంబంధించిన అటవీ భూముల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అటవీ భూముల క్లియరెన్స్ లభిస్తే, శ్రీశైలం ప్రాంతం ఇంకా విస్తృతంగా అభివృద్ధి చెందుతుందని, యాత్రికులకు మరిన్ని సదుపాయాలు అందే అవకాశం ఉందని చెప్పారు. భవిష్యత్‌లో శ్రీశైలాన్ని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక మరియు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు.

Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్‌ రైలు… వీడియో వైరల్
జూబ్లీహిల్స్‌ కౌంటింగ్ ముందు విషాదం! ఎన్‌సీపీ అభ్యర్థి అన్వర్ మరణం!
Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్! ఇక వాటికి నో టెన్షన్!!
Free Sand: ఏపీలో వాళ్లందరికీ ఉచితంగా ఇసుక! కీలక ఆదేశాలు జారీ!
H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు!

Spotlight

Read More →