Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా..

ఏపీలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలోనే 30 వేల ఉద్యోగాలు.. నారా లోకేష్ ప్రకటన!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి

Published : 2025-11-14 08:48:00
Vande Bharat Sleeper: గంటకు 180 కిలోమీటర్ల వేగంలో దూసుకెళ్లిన వందేభారత్ స్లీపర్‌ రైలు… వీడియో వైరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని యండాడలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేసిన తర్వాత ఆయన కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఫలితాలిస్తున్నాయని ఆయన అన్నారు.

జూబ్లీహిల్స్‌ కౌంటింగ్ ముందు విషాదం! ఎన్‌సీపీ అభ్యర్థి అన్వర్ మరణం!

ఈ సందర్భంగా మంత్రి లోకేష్, విశాఖపట్నం కేంద్రంగా పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు. గూగుల్ సెంటర్ ఏర్పాటు కోసం ఇప్పటికే అవసరమైన చర్యలు పూర్తయ్యాయని, ఈ నెలాఖరులో శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో సహా రాబోయే మూడు సంవత్సరాల్లో రూ.3,800 కోట్ల పెట్టుబడులు ప్రవేశించి, సుమారు 30,000 మందికి ఉద్యోగావకాశాలు కలుగనున్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 20 మంది మృతి!

టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి మల్టీనేషనల్ కంపెనీలు విశాఖలో కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చాయని లోకేష్ తెలిపారు. ఇన్ఫోసిస్ కూడా తమ విస్తరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు చెప్పారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ వంటి ప్రాజెక్టులు నగరాన్ని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందించే దిశగా ముందుకు తీసుకెళ్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరించడం ప్రభుత్వం తీసుకున్న ముఖ్య లక్ష్యమని కూడా ఆయన అన్నారు.

TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్! ఇక వాటికి నో టెన్షన్!!

అనకాపల్లి జిల్లాలో ఆర్సిలర్ మిట్టల్ భారీ పరిశ్రమను ఏర్పాటు చేయబోతున్నట్లు లోకేష్ వెల్లడించారు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ త్వరలో ప్రారంభమవుతుందని తెలిపారు. తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Free Sand: ఏపీలో వాళ్లందరికీ ఉచితంగా ఇసుక! కీలక ఆదేశాలు జారీ!

నెల్లూరు జిల్లాలో దేశవ్యాప్తంగా 70 శాతం ఏసీలు తయారు చేసే సంస్థ రానున్నట్లు లోకేష్ తెలిపారు. అక్కడే గ్లాస్ సిటీ కూడా ఏర్పాటు చేయబడనున్నట్లు చెప్పారు. అధికారంలోకి రాకముందు ఇచ్చిన 20 లక్షల ఉద్యోగాల హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం వేగంగా పనిచేస్తోంది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలపడానికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు.

H-1B Visa: ట్రంప్ వ్యాఖ్యలతో ఐటీ కంపెనీల్లో కొత్త ఆశలు.. చాలా రోజుల తర్వాత.. దూసుకెళ్లిన షేర్లు!
Amaravati development: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రూ.99.62 కోట్లతో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 4, 9, 12 జోన్లలో అభివృద్ధికి!
Hero Group: ఏపీలో 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి హీరో గ్రూప్ ఎంఓయూ..! గ్రీన్ పవర్ రంగంలో ఏపీకి నూతన దిశ..!
BSNL బంపర్ ఆఫర్! ఇంకో రెండు రోజులే ఛాన్స్! 1 రూపాయికే రోజుకు 2జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్.. 30 రోజుల వ్యాలిడిటీ..
UIDAI Alert: ఆధార్ సెంటర్లపై హ్యాకర్ల కన్ను..! రాత్రివేళల్లో లాగిన్ ప్రయత్నాలు కలవరపెడుతున్నాయి..!

Spotlight

Read More →