Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే? Tirumala: శ్రీవారి భక్తులకు అలర్ట్! టీటీడీ మే నెల శ్రీవారి దర్శన టికెట్ల షెడ్యూల్ విడుదల! Hindu Temples: చనిపోయేలోపు దర్శించవలసిన 7 అద్భుత హిందూ ఆలయాలు! Kotappakonda: కోటప్పకొండలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రత్యేక పూజలు! Char Dham Yatra: చార్ ధామ్ యాత్ర 2026 ముహూర్తం ఫిక్స్! పూర్తి షెడ్యూల్ ఇదే! ఇది ఒక పెద్ద రహస్యం… బ్రహ్మ, విష్ణువు అంతటి వారికే అర్థం కాలేదట! Sri Kalahasti: శ్రీకాళహస్తి భక్తులకు గుడ్ న్యూస్..! కొత్త గిరి ప్రదక్షిణ మార్గం అందుబాటులోకి...! Dakshina Kashi: దక్షిణ కాశీలో కొత్త శకం.. వర్చువల్ గా గిరి ప్రదక్షిణ పనులకు అంకురార్పణ! TTD Good News: తిరుమలలో భక్తులకు బంపర్ ఆఫర్..! వాహన పూజ నుంచి ఉపనయనం వరకు తక్కువ ఫీజులు Maha Shivaratri: శివరాత్రి రోజున రేగు పండ్లు ఎందుకు తింటారు..? పురాణం చెబుతున్న నిజం ఇదే..! తిరుమల అప్‌డేట్: కొండపై కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ

Published : 2025-12-18 09:44:00
AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలు, విరాళాలు వంటి అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ఇకపై భక్తులు దర్శన టిక్కెట్లతో పాటు ప్రత్యక్ష–పరోక్ష ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్, కేశఖండన సేవలు, ప్రసాదాల కొనుగోలు, విరాళాల చెల్లింపులు అన్నింటినీ డిజిటల్ పేమెంట్ల ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

భక్తుల సౌలభ్యం కోసం దుర్గమ్మ ఆలయ టిక్కెట్ బుకింగ్‌కు పలు డిజిటల్ మార్గాలను అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in అనే రెండు వెబ్‌సైట్లు, కనకదుర్గమ్మ మొబైల్ యాప్, అలాగే మనమిత్ర వాట్సప్ సేవ (9552300009) ద్వారా ముందుగానే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల భక్తులు క్యూ లైన్లలో నిలబడే అవసరం తగ్గుతుంది.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

ఆన్‌లైన్ సేవలు ప్రారంభమైన తర్వాత టిక్కెట్ల విక్రయాల్లో అక్రమాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అన్ని డిజిటల్ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో భక్తులు సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. ఈ మార్పుల వల్ల ఆలయ నిర్వహణ మరింత సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రాష్ట్రవ్యాప్తంగా శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో కూడా ఇదే విధమైన ఆన్‌లైన్ సేవలు అమలులో ఉన్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆలయాలకు ర్యాంకుల విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో శ్రీశైలం ఆలయం మొదటి స్థానంలో నిలవగా, విజయవాడ దుర్గగుడి రెండో స్థానంలో నిలిచింది. భక్తులు ఈ డిజిటల్ విధానాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!
Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!
టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..
India vs South Africa: నాలుగో టీ20కి పొగమంచు పంజా.. టీమిండియాలో కీలక మార్పులు!

Spotlight

Read More →