Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి! Tirumala Latest Updates: తిరుమల నడకమార్గాల్లో హైటెక్ భద్రత.... చిరుతల కదలికలపై టీటీడీ డ్రోన్ నిఘా! Happy Easter: మరణంపై జీవపు విజయం.. ఈస్టర్ పండుగ విశిష్టత.. పునరుత్థాన ఆదివారం వెనుక ఉన్న మర్మం! TTD UPdates: భక్తులకు టీటీడీ కీలక సూచన.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! ఒక్క రోజులోనే.. Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD Darshan Update: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే! Secret Temples of India: పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడికి వెళ్తే చాలు.. 90 రోజుల్లో శుభవార్త పక్కా! TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు! Karate Kalyani: ఆకివీడులో రగిలిన ఉద్రిక్తత.. రామాలయ నిర్మాణంపై పట్టు.. హిందూ సంఘాల నేతల అరెస్ట్.. Saptashrungi Temple: దేవి దర్శనం ఇక అత్యంత సులభం.. 3 నిమిషాల్లోనే కొండపైకి! Tirumala Latest Updates: తిరుమల నడకమార్గాల్లో హైటెక్ భద్రత.... చిరుతల కదలికలపై టీటీడీ డ్రోన్ నిఘా! Happy Easter: మరణంపై జీవపు విజయం.. ఈస్టర్ పండుగ విశిష్టత.. పునరుత్థాన ఆదివారం వెనుక ఉన్న మర్మం! TTD UPdates: భక్తులకు టీటీడీ కీలక సూచన.. శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం! ఒక్క రోజులోనే.. Tirumala Latest Updates: తిరుమలలో భక్తుల రద్దీ... సర్వదర్శనానికి 12 గంటల సమయం! TTD Darshan Update: శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు.. తిరుమల లేటెస్ట్ అప్‌డేట్స్ ఇవే! Secret Temples of India: పెళ్లి కాక ఇబ్బంది పడుతున్నారా? ఈ గుడికి వెళ్తే చాలు.. 90 రోజుల్లో శుభవార్త పక్కా! TTD Updates: కార్డు స్థాయిలో శ్రీవారి హుండీ కలెక్షన్.. సర్వదర్శనానికి 12 గంటల సమయం.. Vijayawada Durga Temple: ఇంద్రకీలాద్రిపై కలకలం.. హుండీ బంగారాన్ని రోల్డ్‌గోల్డ్‌గా మార్చిన సిబ్బంది.. అడ్డంగా దొరికిపోయారు!

Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ

Published : 2025-12-18 09:44:00
AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భక్తుల సౌకర్యం, ఆలయాల నిర్వహణలో పారదర్శకత పెంచే లక్ష్యంతో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో దర్శన టిక్కెట్లు, ఆర్జిత సేవలు, వసతి, ప్రసాదాలు, విరాళాలు వంటి అన్ని సేవలను పూర్తిగా ఆన్‌లైన్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చింది.

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ఇకపై భక్తులు దర్శన టిక్కెట్లతో పాటు ప్రత్యక్ష–పరోక్ష ఆర్జిత సేవలు, వసతి గదుల బుకింగ్, కేశఖండన సేవలు, ప్రసాదాల కొనుగోలు, విరాళాల చెల్లింపులు అన్నింటినీ డిజిటల్ పేమెంట్ల ద్వారానే చేయాల్సి ఉంటుంది. నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం ద్వారా అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

భక్తుల సౌలభ్యం కోసం దుర్గమ్మ ఆలయ టిక్కెట్ బుకింగ్‌కు పలు డిజిటల్ మార్గాలను అందుబాటులో ఉంచారు. www.kanakadurgamma.org, www.aptemples.ap.gov.in అనే రెండు వెబ్‌సైట్లు, కనకదుర్గమ్మ మొబైల్ యాప్, అలాగే మనమిత్ర వాట్సప్ సేవ (9552300009) ద్వారా ముందుగానే దర్శన టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. ఈ విధానం వల్ల భక్తులు క్యూ లైన్లలో నిలబడే అవసరం తగ్గుతుంది.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

ఆన్‌లైన్ సేవలు ప్రారంభమైన తర్వాత టిక్కెట్ల విక్రయాల్లో అక్రమాలు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. అన్ని డిజిటల్ పేమెంట్ ఆప్షన్లు అందుబాటులో ఉండటంతో భక్తులు సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు. ఈ మార్పుల వల్ల ఆలయ నిర్వహణ మరింత సజావుగా సాగుతుందని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రాష్ట్రవ్యాప్తంగా శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, కాణిపాకం వంటి ప్రధాన ఆలయాల్లో కూడా ఇదే విధమైన ఆన్‌లైన్ సేవలు అమలులో ఉన్నాయి. ఆన్‌లైన్ చెల్లింపులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఆలయాలకు ర్యాంకుల విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇటీవల ప్రకటించిన ర్యాంకుల్లో శ్రీశైలం ఆలయం మొదటి స్థానంలో నిలవగా, విజయవాడ దుర్గగుడి రెండో స్థానంలో నిలిచింది. భక్తులు ఈ డిజిటల్ విధానాన్ని వినియోగించుకుని సౌకర్యవంతంగా దర్శనం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!
Old coaches: పాత బోగీలకు గుడ్‌బై… ఆధునిక ఎల్హెచ్‌బి బోగీలకు గ్రీన్ సిగ్నల్!
టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..
India vs South Africa: నాలుగో టీ20కి పొగమంచు పంజా.. టీమిండియాలో కీలక మార్పులు!

Spotlight

Read More →