Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి! Madanapalle Case: మదనపల్లె చిన్నారి హత్య కేసులో బిగ్ ట్విస్ట్...! కీలక నిందితుడి మృతి! Health Department: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం...! ప్రభుత్వ వైద్యులకు భారీగా పదోన్నతులు! Ap Government: ఏపీ పేదలకు బంపర్ ఆఫర్...! మీ అకౌంట్లో రూ. 2.50 లక్షలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! CantileverBridge: మంగళగిరి-తెనాలి రోడ్డుకు మెగా అప్‌గ్రేడ్! ₹16.93 కోట్లతో అత్యాధునిక కాంటిలివర్ బ్రిడ్జ్…! Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్... సకుటుంబ సపరివార సమేతంగా దోచేశారు! బిగుస్తున్న సీఐడీ ఉచ్చు! New Airport: విమానాశ్రయంపై మంత్రి కీలక ప్రకటన! మారబోతున్న ఆ ప్రాంతం రూపురేఖలు! GO 117: జీవో 117 రద్దు.. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వవైభవం: మంత్రి లోకేష్! AP Assembly 2026: నాడు-నేడు, స్వర్ణగ్రామం పై హాట్ డిబేట్! Budget 2026: MSME రంగానికి కేంద్రం బిగ్ సపోర్ట్... రూ.10వేల కోట్ల ప్రత్యేక నిధి! Chandrababu: ఆ 5 గ్రామాలను తిరిగిచ్చేయండి.... ఏపీ సీఎంకు తుమ్మల విజ్ఞప్తి!

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10.42

Published : 2025-12-18 08:13:00
AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 10.42 లక్షల మంది అర్హులు దరఖాస్తు చేసుకోగా, వీటికి వచ్చే ఫిబ్రవరి నెలలో మంజూరు జరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. 2029 నాటికి ప్రతి అర్హుడికి ఇల్లు, నివాస స్థలం అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

AP Pensions: ఏపీలో వారికి కొత్తగా రూ.5 వేలు పెన్షన్లు...వేల సంఖ్యలో దరఖాస్తులు! పూర్తి వివరాలు....

సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సమావేశంలో గృహనిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ వివరాలను వెల్లడించారు. పీఎంఏవై పథకం కింద అర్హులైన ప్రతి లబ్ధిదారునికి కేంద్ర ప్రభుత్వం రూ.1.59 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో గృహ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించనుందని పేర్కొన్నారు.

Salaries Hike: ఆ ఉద్యోగులకు భారీ జీతాల పెంపు.. రూ.25 వేల నుంచి రూ.45 వేలకు!

2024 ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 3.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యిందని, మరో 5.68 లక్షల ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని అధికారులు వివరించారు. కొన్ని జిల్లాల్లో పనులు వేగంగా సాగుతున్నప్పటికీ, అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో పురోగతి ఆశించిన స్థాయిలో లేదని గుర్తించారు.

Farmers: రైతులకు భారీ ఊరట! ఆ జిల్లాలో 22ఏ భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం!

ఈ పరిస్థితిపై స్పందించిన సీఎం చంద్రబాబు, వచ్చే ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గృహనిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని, ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహించాలని సూచించారు. జిల్లాల వారీగా స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి, వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు.

Egg Nutrition: ఇది మీకు తెలుసా! రోజుకి ఎన్ని గుడ్లు, ఎలా తీసుకుంటే మంచిది!

పేదలందరికీ సొంత ఇల్లు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం కేటాయించనున్నారు. దూర ప్రాంతాల్లో స్థలాలు పొందినవారికి అవసరమైతే నివాసయోగ్య ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వనున్నారు. అధిక ధరలున్న పట్టణ ప్రాంతాల్లో జీ+3 భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన కూడా ఉందని ప్రభుత్వం వెల్లడించింది. ఐదేళ్లలో ప్రతి అర్హ పేదవాడికి ఇల్లు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంది.

US Immigration Policy: ట్రంప్ సంచలన నిర్ణయం.... 30 దేశాలపై వీసా, ఇమ్మిగ్రేషన్ రద్దు!
కొత్త ఫోన్ కొనాలనుకునే వాళ్లకు ఇదే బెస్ట్ ఛాయిస్! 7000mAh బ్యాటరీతో,144Hz డిస్ ప్లే తో Realme Narzo 90x 5G లాంచ్!
టీడీపీ సీనియర్ నేత ఇంట్లో తీవ్ర విషాదం.. కృష్ణా జిల్లా పెద్ద అవుటుపల్లిలో..
Praja Vedika: నేడు (18/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →