Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ! Goods Train: విశాఖ - హౌరా గూడ్స్ రైలులో గ్యాస్ లీక్ కలకలం...! అసలేం జరిగిందంటే? APSRTC: 9 రోజులు.. అనేక పుణ్యక్షేత్రాలు! ఏపీఎస్‌ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీ వివరాలివే! TollPlaza: టోల్ ప్లాజాల వద్ద ఇక నో వెయిటింగ్! బారియర్లు లేని ప్రయాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... Tirupati Airport: తిరుపతి విమానాశ్రయం సరికొత్త రికార్డు: ఒకే ఏటా 10 లక్షల మంది ప్రయాణికులు! Flight Tickets: విమాన ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్...! కొత్త నిబంధనలు ఇవే! TGSRTC Special Offer: రూ. 5130 కే గోవా టూర్.. టీజీఎస్ఆర్టీసీ సరికొత్త బంపర్ ఆఫర్! Public Transport: బస్సులో సామాన్లు మర్చిపోయారా? కంగారు వద్దు.. వెంటనే ఇలా చేయండి! Travel Update: ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ విప్లవం..! ఇకపై యూపీఐతోనే టికెట్ నగదు! Metro: మెట్రో సెకండ్ ఫేజ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్తగా 76 కిలోమీటర్ల విస్తరణ!

Public Transport: ఉచిత బస్సు ప్రయాణంలో కొత్త అధ్యాయం..! మహిళలకు మల్టీ-యూజ్ కార్డు!

తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తు

Published : 2025-12-27 13:01:00
హానర్ విన్ సిరీస్ లాంచ్.. తక్కువ ధరలో 10,000mAh భారీ బ్యాటరీతో స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో ప్రకంపనలు!


తెలంగాణలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అందిస్తున్న ‘మహాలక్ష్మి’ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి ‘కామన్ మొబిలిటీ కార్డు’ (CMC)లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా జరుగుతున్న ఉచిత ప్రయాణంలో ఎదురవుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ఉద్దేశంతో ఈ స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ కార్డుల రూపకల్పన, సాంకేతిక అమలు కోసం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG)తో ఒప్పందం కుదుర్చుకుంది.

గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే వార్త! ప్రతి సిలిండర్‌పై రూ. 300 సబ్సిడీ.. కేంద్రం బిగ్ అప్‌డేట్!

గత ఏడాది ప్రారంభమైన మహాలక్ష్మి పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలు సుమారు 255 కోట్ల ఉచిత బస్సు ప్రయాణాలు చేశారు. ఈ పథకం అమలుకు ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ ఆర్టీసీకి సుమారు రూ.8,500 కోట్లను చెల్లించింది. అయితే ప్రయాణ సమయంలో ఆధార్ కార్డు చూపించడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డులో ఫోటో స్పష్టంగా లేకపోవడం, వివరాలు సరిపోకపోవడం, నకిలీ ఆధార్ కార్డుల వినియోగం వంటి అంశాలు కండక్టర్లు – ప్రయాణికుల మధ్య తరచూ వాగ్వాదాలకు దారితీస్తున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన ప్రభుత్వం, ఆధార్ ఆధారిత వ్యవస్థకు బదులుగా ప్రత్యేక స్మార్ట్ కార్డును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.

Shivaji: మహిళలను అవమానిస్తే కఠిన చర్యలు... TG మహిళా కమిషన్! డ్రెస్ కారణంగా నేరాలు కావు.. నాగబాబు!

ప్రతిపాదిత కామన్ మొబిలిటీ కార్డు కేవలం బస్సు ప్రయాణానికే పరిమితం కాకుండా బహుళ ప్రయోజనాలతో ఉండనుంది. మహిళా ప్రయాణికులు ఈ కార్డును బస్సుల్లో ట్యాప్ చేయడం ద్వారా ఉచితంగా ప్రయాణించవచ్చు. అదనంగా, కార్డులో డబ్బులు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర ప్రజా రవాణా సేవలను కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ప్రతిసారీ ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, ప్రయాణ ప్రక్రియ మరింత సులభంగా, వేగంగా మారనుంది. భవిష్యత్తులో ఈ కార్డును డిజిటల్ వాలెట్‌గా కూడా అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

డ్వాక్రా మహిళలకు సంక్రాంతి కానుక.. రూ. 10 లక్షలతో - మంత్రి కీలక ప్రకటన.!

ఈ కామన్ మొబిలిటీ కార్డుల అమలుతో ప్రభుత్వానికి ప్రయాణికుల డేటా కచ్చితంగా అందుబాటులోకి వస్తుంది. ఏ మార్గాల్లో మహిళల రద్దీ ఎక్కువగా ఉందో, ఏ సమయాల్లో ప్రయాణాలు అధికంగా జరుగుతున్నాయో విశ్లేషించి, దానికి అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచడం లేదా సర్దుబాటు చేయడం సులభమవుతుంది. దీని వల్ల ఆర్టీసీ నష్టాలు తగ్గడమే కాకుండా, రవాణా వ్యవస్థలో పారదర్శకత, సమర్థత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో రేషన్, ఆరోగ్య సేవలు, ఇతర సంక్షేమ పథకాలను కూడా ఇదే కార్డుకు అనుసంధానించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది. తొలి దశలో మహిళలకు మాత్రమే అమలు చేసి, ఆ తర్వాత దశలవారీగా రాష్ట్ర ప్రజలందరికీ ఈ కార్డులను అందుబాటులోకి తీసుకురానున్నారు.
 

రైతులకు శుభవార్త.. ఎకరానికి రూ. 12,000 - యాసంగి రైతుభరోసా పంపిణీపై కీలక అప్‌డేట్!
Madras High Court: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం అవసరం… కేంద్రానికి మద్రాస్ హైకోర్టు కీలక సూచన!!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 నగరాల్లో రెట్టింపు కానున్న రైళ్ల సామర్థ్యం! తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లు ఇవే!
iPhone: ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో భారీ మార్పులు! ధర, ఫీచర్లు ఇవే!
Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!
Indian Railways: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అప్‌గ్రేడ్… రైల్వే తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆ నాలుగు ప్రాంతాలకి మహార్దశ..!!

Spotlight

Read More →