Poultry Farming: పౌల్ట్రీ రైతులకు బంపర్ ఆఫర్..! కోళ్ల ఫారం పెడితే 50 లక్షల సబ్సిడీ! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్..! తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని తాకుతున్న ధరలు! Banana Price: యుద్ధం ఎక్కడో.. ఎఫెక్ట్ ఇక్కడ! పాతాళానికి పడిపోయిన అరటి ధరలు...! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు! Poultry Farming: పౌల్ట్రీ రైతులకు బంపర్ ఆఫర్..! కోళ్ల ఫారం పెడితే 50 లక్షల సబ్సిడీ! Chicken Prices: చికెన్ ప్రియులకు షాక్..! తెలుగు రాష్ట్రాల్లో ఆకాశాన్ని తాకుతున్న ధరలు! Banana Price: యుద్ధం ఎక్కడో.. ఎఫెక్ట్ ఇక్కడ! పాతాళానికి పడిపోయిన అరటి ధరలు...! Petrol Diesel Price: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం! పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే ఛాన్స్..! Luxury Lifestyle: మీ హోదాకు తగినట్లుగా..! అదిరిపోయే ఇంటీరియర్స్‌తో డ్రీమ్ హోమ్స్! Investment Tips: 5 లక్షలు దాచుకుంటే 2.25 లక్షల వడ్డీ..! ఈ పథకం గురించి మీకు తెలుసా? Kingfisher: హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన! కింగ్‌ఫిషర్ బీరు బాటిల్‌లో బ్రతికున్న చేప పిల్ల! Gold Rate: పసిడి ప్రియులకు సూపర్‌ గుడ్‌న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర.. Russian Oil: భారత్‌కు అమెరికా బంపర్ ఆఫర్! ఆంక్షలు సడలింపు... 30 రోజుల పాటు అనుమతి! Aqua Farmers: సముద్రంలో రూ. 2500 కోట్లు... నిలిచిపోయిన కంటైనర్లు! ఆందోళనలో ఆక్వా రైతులు!

రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 48 నగరాల్లో రెట్టింపు కానున్న రైళ్ల సామర్థ్యం! తెలుగు రాష్ట్రాల్లోని స్టేషన్లు ఇవే!

దేశంలో పెరుగుతున్న రైలు ప్రయాణికులకు అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 48 ప్రధాన నగరాల నుంచి బయల్దేరే రైళ్ల సామ

Published : 2025-12-27 11:56:00
iPhone: ఐఫోన్ 18 ప్రో మాక్స్‌లో భారీ మార్పులు! ధర, ఫీచర్లు ఇవే!

దేశంలో పెరుగుతున్న రైలు ప్రయాణికులకు అనుగుణంగా రైళ్ల సామర్థ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 48 ప్రధాన నగరాల నుంచి బయల్దేరే రైళ్ల సామర్ధ్యాన్ని రాబోయే ఐదేళ్లలో రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 

Sankranti Holidays: విద్యార్థులకు పండగే పండగ.. పెరిగిన సంక్రాంతి సెలవులు.. పూర్తి వివరాలు మీకోసం!

రాబోయే సంవత్సరాల అవసరాలను తీర్చేందుకు ప్రస్తుత మౌలిక సదుపాయాలను మరింత బలోపేతం చేయాల్సి ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. రైల్వే శాఖ ప్రణాళికలో తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

Indian Railways: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అప్‌గ్రేడ్… రైల్వే తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం ఆ నాలుగు ప్రాంతాలకి మహార్దశ..!!

2030 నాటికి ఈ సామర్థ్యాన్ని రెట్టింపు చేయడంలో భాగంగా ప్రస్తుత టర్మినల్స్లో అదనపు ప్లాట్ఫారాలు నిర్మించడం, నగరాల చుట్టుపక్కల కొత్త టర్మినల్స్ ఏర్పాటు, నిర్వహణ సౌకర్యాలు మెరుగుపరచడం, సెక్షనల్ కెపాసిటీ పెంచడం వంటివి ఉన్నాయని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 48 ప్రధాన నగరాల స్టేషన్లకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రైల్వే ప్లానింగ్ డైరెక్టరేట్కు సమర్పించనున్నారు. తె

Drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం... ప్రముఖ హీరోయిన్ కుటుంబానికి షాక్!

లుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతితో పాటు దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు, పట్నా, పుణె, వంటి స్టేషన్లు ఉన్నాయి. ఈ ప్రణాళికలో ఇప్పటికే ఆమోదం పొందిన, ప్రతిపాదిత ప్రణాళికలు ఉంటే వాటిని కూడా ఇందులో చేర్చి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది.

Sthree Shakti Bus: స్త్రీ శక్తి పథకం మరో కీలక ముందడుగు! ఉచితంగా పవర్‌ బ్యాంకులు... ఆ టెన్షన్ ఉండదు!

ప్రస్తుత మౌలిక సదుపాయాలు పెరుగుతున్న జనాభాకు సరిపోవని రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. అందుకే రాబోయే ఐదేళ్లలో అత్యంత వేగంగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ఆమోదం పొందిన ప్రాజెక్టులతో పాటు, కొత్త ప్రతిపాదనలను కూడా ఈ భారీ ప్లాన్‌లో చేర్చారు. దీనివల్ల ప్రయాణికులకు వెయిటింగ్ లిస్ట్ సమస్య తగ్గి, కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశం పెరుగుతుంది.

Highway Connectivity: ఇక అక్కడికి త్వరగా చేరుకోవచ్చు... ఆ హైవే తో కనెక్ట్! రూ.384 కోట్లతో ఈ రూట్లోనే ఫిక్స్!

48 నగరాల పూర్తి జాబితా 
అందించిన అధికారిక పట్టిక ప్రకారం ఎంపికైన కొన్ని ముఖ్యమైన నగరాలు ఇవే:
నార్త్ ఇండియా: ఢిల్లీ, లక్నో, వారణాసి, కాన్పూర్, అమృత్సర్.
వెస్ట్ ఇండియా: ముంబై, అహ్మదాబాద్ (అమ్దాబాద్), ఇండోర్, జైపూర్, సూరత్.
ఈస్ట్ ఇండియా: కోల్‌కతా, పాట్నా, గువహటి, రాంచీ, భువనేశ్వర్.
సౌత్ ఇండియా: చెన్నై, బెంగళూరు, కొచ్చిన్ (కొచ్చి), కోయంబత్తూరు, మైసూర్.

Railway Project: ఆ రెండు రైల్వే స్టేషన్‌లకు మహర్దశ! రూ.350 కోట్లతో కొత్త రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణం... ఇక ఆ సమస్యలుండవు!

రైల్వే శాఖ తీసుకున్న ఈ నిర్ణయం సామాన్య ప్రయాణికులకు పెద్ద ఊరట. ఐదేళ్లలో ఈ పనులు పూర్తయితే మన ప్రయాణం మరింత వేగవంతం మరియు సుఖమయం కానుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరిగి వ్యాపార, పర్యాటక రంగాలకు కూడా ఊతం లభిస్తుంది.

Water Management: సముద్రాన్ని వెనక్కి నెట్టి కొత్త రాష్ట్రం సృష్టించిన దేశం – ఎలా చేశారంటే ఆశ్చర్యపోతారు!!
Revenue Clinics: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! భూసమస్యలకు చెక్ పెట్టే రెవెన్యూ క్లినిక్‌లు!
AP Government: ఏపీలో వారికి అదిరిపోయే న్యూస్! ఒక్కొక్కరికి రూ.20 వేలు మీ అకౌంట్ లో జమ!
Pattadar Passbooks: ఏపీ రైతులకు న్యూ ఇయర్ గిఫ్ట్.. జనవరి 2 నుంచి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల పంపిణీ!
Praja Vedika: నేడు (27/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
International School: ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు ఎగిరి గంతేసే వార్త! కొత్తగా ఇంటర్నేషనల్ స్కూల్ రూ.15 కోట్లతో...

Spotlight

Read More →