ఐపీఎల్-2024 సీజన్ ఆరంభానికి ముందే గుజరాత్ టైటాన్స్కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ షమీ ఎడమ చీలమండ గాయం కారణంగా ఈ సీజన్కు దూరం అవుతున్నారు. శస్త్రచికిత్స చేయించుకోవడానికి యూకే వెళుతున్నారు. ఇప్పటికే గాయం కారణంతో ఆయన ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కు దూరమయ్యారు.
మరి కొన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చీలిమండ గాయం కారణంగా తాను టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు. కాగా ఈ గాయం కారణంగా ఇంగ్లండ్తో జరుగుతున్న టెస్టు సిరీస్కు షమీ దూరమైన విషయం తెలిసిందే.
చెలరేగుతున్న ఆకాశ్! ఇంగ్లాండ్ మూడో వికెట్ డౌన్!
వీడియోను షేర్ చేసిన వైనం.. వైరల్ అవుతున్న వీడియో! గుల్మార్గ్ లో గల్లీ క్రికెట్ ఆడిన సచిన్!
బెట్టింగ్ యాప్ కు ప్రచారం చేస్తున్న కోహ్లీ... అసలు ఇది నిజమేనా! వైరల్ గా మారిన కోహ్లీ వీడియో!
ఇవి కూడా చదవండి:
పేదల పక్షపాతి జగన్ నెల పర్యటన ఖర్చు!! షాక్ అవ్వకండి!!
విభజిత ఏపీలో తొలి మహిళా ఆర్టీఐ కమిషనర్!!
మోదీపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డ రాహుల్ గాంధీ!!
ఇది ప్రచారమా?? టిడీపి విజయోత్సవమా?? వైసీపీకు షాక్ ఇచ్చిన గ్రామస్తులు!!
లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి కన్నుమూత!!
కంటోన్మెంట్ ఎమ్మెల్యే నందిత మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన చంద్రబాబు!!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి