Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! Praja Vedika: నేడు (19/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Farmers: 24 గంటల్లోనే రైతుల అకౌంట్లో డబ్బులు! మెసేజ్ వచ్చిందా... చెక్ చేసుకోండి! Bullet Train: భారత్ లో తొలి బుల్లెట్ ట్రైన్ వచ్చేస్తుందోచ్! గంటకు 320 కి. మీ దూరం... ఎప్పుడంటే! AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!

Bridge Re-opened: ఏపీలో ఎట్టకేలకు ఆ బ్రిడ్జి ప్రారంభం.. ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే! తగ్గనున్న 6 కి.మీ ల దూరం!

2025-11-12 09:46:00
Egg Recipe: ఇడ్లీ, దోసె,చపాతీ, పూరీ దేనికైనా ఇదే పర్ఫెక్ట్ డిష్! 15 నిమిషాల్లో ఘుమఘుమలాడే పుదీనా ఎగ్ మసాలా!

విశాఖపట్నం నగర ప్రజలకు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. 15 నెలలుగా మూసివేసి ఉన్న డాక్‌యార్డ్ వంతెన చివరికి తిరిగి ప్రారంభమైంది. ఈ వంతెన ప్రారంభం వల్ల పారిశ్రామిక ప్రాంతాల ప్రజలకు ప్రయాణ సౌకర్యం లభించనుంది. భారీ వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలకు రాకపోకలకు అనుమతి ఇవ్వబడింది. దీంతో ఇప్పటి వరకు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించి ఇబ్బందులు పడ్డ ప్రజలకు ఊరట కలిగింది. ఈ వంతెన పునరుద్ధరణ పనుల కోసం మొత్తం రూ.30 కోట్ల వ్యయం జరిగింది.

New York city: న్యూయార్క్ ముంబైలా మారిపోతుంది - కొత్త మేయర్ జోహ్రాన్ మమ్దానీ విధానాలపై బిలియనీర్ హెచ్చరిక!!

ఈ వంతెన నిర్మాణం గుజరాత్‌కి చెందిన హార్డ్‌వేర్ టూల్స్ అండ్ మిషనరీ ప్రాజెక్ట్స్ సంస్థ ద్వారా పూర్తయింది. సముద్రంపై 330 మీటర్ల పొడవు, 10.5 మీటర్ల వెడల్పుతో ఈ బ్రిడ్జి నిర్మించబడింది. వంతెనలో ఎలక్ట్రో మాగ్నిటెక్‌ బేరింగ్స్‌ ఉపయోగించడం వల్ల దీని బలమూ, భద్రతా ప్రమాణాలూ మరింత మెరుగుపడ్డాయి. సముద్ర గాలుల్లో ఉండే ఉప్పు కణాల ప్రభావం వంతెనపై పడకుండా ప్రత్యేకమైన పెయింట్లను ఉపయోగించారు. విదేశాల నుంచి తెప్పించిన ఈ పెయింట్లు వంతెన ఇనుముకు రక్షణగా ఉంటాయి.

New Rope way: పర్యాటకులకు సరికొత్త అనుభూతి! ఏపీలో అక్కడ కూడా 1.5 కి.మీ రోప్ వే!

రాత్రి వేళల్లో రాకపోకలు సులభంగా ఉండేందుకు వంతెనపై 15 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అలాగే, ప్రజలు నడుచుకుంటూ వెళ్లడానికి ప్రత్యేకంగా ఫుట్‌పాత్‌ నిర్మించబడింది. ఫుట్‌పాత్‌ కింద విద్యుత్ కేబుల్స్ వేసే ట్రాక్‌లను కూడా సిద్ధం చేశారు. ఈ మార్గం తిరిగి ప్రారంభం కావడంతో పారిశ్రామిక ప్రాంతాల ప్రజలు సులభంగా నగరానికి చేరుకోగలరు. ముఖ్యంగా గాజువాక, సింధియా, రామ్మూర్తిపంతులు పేట ప్రాంతాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ఉపయుక్తంగా మారనుంది.

IT Growth: విశాఖలో మరో మెగా ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్..! 115 కోట్ల పెట్టుబడితో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్..!

డాక్‌యార్డ్ వంతెన మూసివేత వల్ల గత 15 నెలలుగా వేలాది వాహనదారులు, ఉద్యోగులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయడం వల్ల సుమారు 6 కిలోమీటర్ల అదనపు దూరం ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు వంతెన ప్రారంభం కావడంతో సమయం, ఇంధన వ్యయం రెండూ తగ్గనున్నాయి. వంతెన ప్రారంభోత్సవం పలుమార్లు వాయిదా పడినా, చివరికి అధికారులు పరీక్షలు పూర్తి చేసిన అనంతరం ప్రజల వినియోగానికి తెరుచుకున్నారు.

కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి శుభవార్త! ఇకపై వారంలోనే....

ఈ ప్రాజెక్టును విశాఖ పశ్చిమం ఎమ్మెల్యే గణబాబు పర్యవేక్షించారు. రాబోయే భాగస్వామ్య సదస్సుకు ముందు వంతెన పనులు పూర్తవ్వాలని ఆయన సూచించారు. పోర్టు అధికారులు మూడు రోజుల పాటు లోడ్ టెస్ట్‌ నిర్వహించి వంతెన బలాన్ని పరీక్షించారు. అన్ని పరీక్షలు విజయవంతంగా పూర్తికావడంతో మంగళవారం రాత్రి ట్రయల్ రన్ నిర్వహించి, బుధవారం నుంచి ప్రజల వినియోగానికి అధికారికంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ వంతెన ప్రారంభం వల్ల విశాఖ నగర ట్రాఫిక్ భారం తగ్గి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనున్నాయి.

ఏపీలో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయరు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!
G7 UK: భారత్–బ్రిటన్‌ సంబంధాలు కొత్త దిశలో.. జీ–7 సమావేశంలో జైశంకర్ కీలక చర్చలు!!
Mediterranean Diet: భారతీయ 'సూపర్ ఫుడ్స్' ముందు మెడిటరేనియన్ డైట్ కూడా దిగదుడుపే!
ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! నవంబర్ 14 నుంచి పక్కా... పత్రాలు రెడీ చేసుకోండి!
Praja Vedika: నేడు (12/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →