Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

New Rope way: పర్యాటకులకు సరికొత్త అనుభూతి! ఏపీలో అక్కడ కూడా 1.5 కి.మీ రోప్ వే!

విశాఖపట్నం నగరంలోని కైలాసగిరి పర్యాటక ప్రదేశానికి త్వరలోనే కొత్త రోప్‌వే రానుంది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఈ ప్రాజెక్టును ఆధునీకరించాలన

Published : 2025-11-12 09:25:00
ఏపీలో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయరు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

విశాఖపట్నం నగరంలోని కైలాసగిరి పర్యాటక ప్రదేశానికి త్వరలోనే కొత్త రోప్‌వే రానుంది. విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఈ ప్రాజెక్టును ఆధునీకరించాలనే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రస్తుత రోప్‌వే స్థానంలో కొత్త సాంకేతికతతో, సురక్షితంగా మరియు అందంగా ఉండే రోప్‌వేను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు.

కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి శుభవార్త! ఇకపై వారంలోనే....

ఈ కొత్త రోప్‌వే పొడవు సుమారు 1.5 కిలోమీటర్లు ఉండనుంది. ప్రాజెక్టు ప్రారంభ స్థలం తెన్నేటి పార్క్ కాగా, గమ్యం తెలుగు మ్యూజియం. పర్యాటకులు నగరాన్ని 360 డిగ్రీల కోణంలో వీక్షించేలా డిజైన్ చేయబడి ఉంటుంది. అదనంగా “లూజ్ గ్రావిటీ రైడ్” అనే ప్రత్యేక ఆకర్షణను కూడా మొదట ఇందులో భాగం చేయాలనే ఆలోచన ఉంది.

IT Growth: విశాఖలో మరో మెగా ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్..! 115 కోట్ల పెట్టుబడితో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్..!

ఈ ప్రాజెక్టుకు సుమారు ₹60 కోట్లు ఖర్చవుతుందని అంచనా. దీన్ని పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో చేపట్టాలని నిర్ణయించారు. అయితే అధిక వ్యయం కారణంగా మొదటి దఫా టెండర్లకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. కేవలం ఒకే కంపెనీ మాత్రమే టెండర్‌లో పాల్గొనడంతో అధికారులు ప్రాజెక్టు వ్యయాన్ని తగ్గించి మళ్లీ టెండర్ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు.

G7 UK: భారత్–బ్రిటన్‌ సంబంధాలు కొత్త దిశలో.. జీ–7 సమావేశంలో జైశంకర్ కీలక చర్చలు!!

2004 మే 5న ప్రారంభమైన ప్రస్తుత రోప్‌వే పొడవు 375 మీటర్లు మాత్రమే. అప్పట్లో దానిని ₹3 కోట్ల వ్యయంతో నిర్మించారు. 20 సంవత్సరాల కాలపరిమితి పూర్తయినందున, దాని స్థానంలో ఆధునిక సౌకర్యాలతో కొత్త రోప్‌వే నిర్మాణం అవసరమైందని అధికారులు తెలిపారు.

Mediterranean Diet: భారతీయ 'సూపర్ ఫుడ్స్' ముందు మెడిటరేనియన్ డైట్ కూడా దిగదుడుపే!

వీఎంఆర్‌డీఏ అధికారులు ఈ ప్రాజెక్టును విశాఖ పర్యాటక ఆకర్షణల్లో ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కొత్త రోప్‌వే ప్రారంభమైతే నగర పర్యాటకానికి మరింత ఊపు వస్తుందని అంచనా. త్వరలోనే కొత్త టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, నిర్మాణ పనులను ప్రారంభించనున్నట్లు సమాచారం.

Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..!
AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..!
Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ!
ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! నవంబర్ 14 నుంచి పక్కా... పత్రాలు రెడీ చేసుకోండి!
Praja Vedika: నేడు (12/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →