Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! AP Development: ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం! అమరావతి "ట్రై సిటీ" ప్లాన్... Praja Vedika: నేడు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Palavagu: అమరావతిలో 'పాలవాగు' పరవళ్లు... ఎంత అద్భుతంగా ఉందో... పెనుమాక నుండి దొండపాడు వరకు.... Chandrababu: ధరణికోటలో అన్న క్యాంటీన్ ప్రారంభించనున్న చంద్రబాబు.. సీఎం రాకతో పండగ వాతావరణం.! Hyderabad: ఏప్రిల్ నెలలోనే ఇంత వాడకమా? గ్రిడ్ స్థిరత్వంపై టీజీఎస్పీడీసీఎల్ కీలక ప్రకటన.. Ram Mohan Naidu: 75 ఏళ్ల నిరీక్షణకు తెర.. తిరుపతి రైలును ప్రారంభించిన మంత్రి! కేవలం రైలు మాత్రమే కాదు.. జిల్లా ఆకాంక్ష! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు!

IT Growth: విశాఖలో మరో మెగా ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్..! 115 కోట్ల పెట్టుబడితో క్వార్క్స్ టెక్నోసాఫ్ట్..!

 ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని కాపులుప్పాడలో కొత్త ఐటీ క్యాంపస్‌ స్థాప

Published : 2025-11-12 09:08:00
కొత్తగా వాహనాలు కొనాలనుకునే వారికి శుభవార్త! ఇకపై వారంలోనే....

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. విశాఖపట్నం జిల్లాలోని కాపులుప్పాడలో కొత్త ఐటీ క్యాంపస్‌ స్థాపనకు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రముఖ ఐటీ సంస్థ క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ ప్రైవేట్ లిమిటెడ్‌ ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. రూ.115 కోట్ల భారీ పెట్టుబడితో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. దీని ద్వారా సుమారు 2,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. విశాఖలోని ఐటీ వాతావరణాన్ని మరింత విస్తరించేందుకు ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు తెలిపారు.

ఏపీలో ఆ భూములు రిజిస్ట్రేషన్ చేయరు! ప్రభుత్వం ఉత్తర్వులు జారీ!

ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం మొత్తం 4 ఎకరాల భూమిని కేటాయించింది. ఒక్కో ఎకరాకు కోటి రూపాయల చొప్పున ఈ భూమిని కంపెనీకి ఇవ్వనుంది. క్యాంపస్‌లో అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్‌, క్లౌడ్ కంప్యూటింగ్‌, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక సాంకేతిక విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. ఇవి భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి దిశానిర్దేశం చేసే విభాగాలు కావడంతో, రాష్ట్ర యువతకు విశేషమైన అవకాశాలు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ‘ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0’ కింద క్వార్క్స్ టెక్నోసాఫ్ట్‌కి అవసరమైన అన్ని రకాల ప్రోత్సాహకాలు, మద్దతులు ఇవ్వాలని నిర్ణయించింది.

G7 UK: భారత్–బ్రిటన్‌ సంబంధాలు కొత్త దిశలో.. జీ–7 సమావేశంలో జైశంకర్ కీలక చర్చలు!!

ప్రాజెక్టు అమలు విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. కంపెనీతో ఒప్పందం కుదిరిన తేదీ నుంచి రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలు ప్రారంభించాలి, అలాగే మొత్తం ప్రాజెక్టును ఐదేళ్లలో పూర్తి చేయాలి అని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఏపీటీఎస్ (Andhra Pradesh Technology Services) మరియు ఏపీఐఐసీ (Andhra Pradesh Industrial Infrastructure Corporation) మేనేజింగ్ డైరెక్టర్లను ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఆదేశించారు. ప్రాజెక్టు సమయానికి పూర్తి కావడానికి ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం.

Mediterranean Diet: భారతీయ 'సూపర్ ఫుడ్స్' ముందు మెడిటరేనియన్ డైట్ కూడా దిగదుడుపే!

నిపుణుల అంచనా ప్రకారం, ఈ ప్రాజెక్టుతో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే విశాఖలో ఇన్ఫోసిస్‌, టెక్ మహీంద్రా, పీఎస్ఐటెక్‌ వంటి సంస్థలు కార్యకలాపాలు సాగిస్తుండగా, ఇప్పుడు క్వార్క్స్ టెక్నోసాఫ్ట్‌ వంటి కొత్త సంస్థలు రావడం ద్వారా ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు విస్తరించడంతో పాటు, పరిశ్రమల వృద్ధి మరింత వేగవంతం అవుతుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పెట్టుబడుల ప్రోత్సాహక విధానం ఫలితంగా వచ్చే రోజుల్లో మరిన్ని దేశీయ, అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు ఆకర్షితమయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ నిర్ణయం విశాఖను దక్షిణ భారతదేశంలోని ప్రముఖ టెక్నాలజీ కేంద్రంగా నిలబెట్టే దిశగా మరో పెద్ద అడుగుగా పరిగణిస్తున్నారు.

Praja Vedika: నేడు (12/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! నవంబర్ 14 నుంచి పక్కా... పత్రాలు రెడీ చేసుకోండి!
Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ!
AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..!
Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..!
SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..!

Spotlight

Read More →