Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్! Kerala Update: కేరళ రాష్ట్రానికి కొత్త పేరు.. కేంద్రం ఆమోదం! Mission Vatsalya: ఏపీలో "మిషన్ వాత్సల్య" పథకం... వారికి నెలకు ₹1750 ఆర్థిక సాయం! Cabinet: కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు! ఆ ఏడు కీలకం... Chandrababu Naidu: హెరిటేజ్ పై తప్పుడు ఆరోపణలు...! ఆధారాలు ఉంటే చూపాలని సీఎం సవాల్! University Professors: ఏపీ సర్కార్‌కు హైకోర్టు ఆదేశం...! ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సు పెంచాల్సిందే...! AP Pensions: పింఛన్ దారులకు అలర్ట్... పంపిణీ విధానంపై సర్కార్ కొత్త గైడ్‌లైన్స్..!! Jail Reforms: జైళ్లు ఇక సంస్కరణా నిలయాలు.. ఖైదీల మార్పు కోసం మంత్రి అనిత కొత్త ప్లాన్! Telangana Elections: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్...! రేవంత్ సర్కారు కీలక నిర్ణయం! Social Media Ban: వారికి సోషల్ మీడియా బ్యాన్.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! Modi-Netanyahu: టర్కీ, పాకిస్తాన్‌ల దూకుడుకు మోదీ-నెతన్యాహు మాస్టర్ చెక్!

ఏపీలో దివ్యాంగులకు శుభవార్త! నవంబర్ 14 నుంచి పక్కా... పత్రాలు రెడీ చేసుకోండి!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సదరం ధ్రువీకరణ పత్రాల జారీని నవంబర్ 14, 2025 నుంచి పునఃప్రారంభించబోతోంది. ఈ ధ్రువీకరణ పత్రాలు దివ్యాంగు

Published : 2025-11-12 06:58:00
AP Growth: నాయుడుపేటలో దేశంలోనే అతి పెద్ద పీసీబీ యూనిట్..! రూ.1,595 కోట్ల ప్రాజెక్టు లాంచ్..!

ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం సదరం ధ్రువీకరణ పత్రాల జారీని నవంబర్ 14, 2025 నుంచి పునఃప్రారంభించబోతోంది. ఈ ధ్రువీకరణ పత్రాలు దివ్యాంగులకు పింఛన్లు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందేందుకు ఎంతో అవసరం. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం, అర్హులైన దివ్యాంగులు తమ గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. బుకింగ్ అనంతరం వారికి ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా వైద్య పరీక్షల తేదీ, ఆస్పత్రి వివరాలు తెలియజేయబడతాయి.

Elections: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికల సంచలనం..! ముగ్గురు ఎమ్మెల్యేలపై కేసులు నమోదు..!

సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఉచితం. అభ్యర్థులు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, వ్యక్తిగత వివరాలు సమర్పించాలి. దరఖాస్తు చేసిన తర్వాత నిర్దేశిత తేదీన ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులు అభ్యర్థిని పరిశీలించి, వైకల్యాన్ని నిర్ధారించి సదరం ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తారు. ఈ ధ్రువీకరణ పత్రం ఆధారంగా మాత్రమే పింఛన్లు, రాయితీలు, ఇతర ప్రయోజనాలు పొందవచ్చు.

SSC Exams: పదో తరగతి ఫీజు గడువు తేదీలు ఖరారు..! విద్యార్థులకు హెచ్చరికలు జారీ..!

గత కొన్నేళ్లుగా కొందరు అనర్హులు సదరం సర్టిఫికెట్‌లను అక్రమంగా పొంది పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం సదరం ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు జరిపి అనర్హులను గుర్తించింది. కానీ సదరం పరీక్షలు నిలిపివేయడం వల్ల అర్హులైన దివ్యాంగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ప్రభుత్వ దృష్టికి వచ్చింది. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం సదరం వైద్య పరీక్షలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది.

Google Meet: ఇక మీటింగ్స్ బోరింగ్ ఉండవు… Google Meet నుండి సరికొత్త అప్‌డేట్ వచ్చిందండోయ్!!

సదరం ధ్రువీకరణ పత్రం ద్వారా దివ్యాంగులు పింఛన్లు, ఉద్యోగ రిజర్వేషన్లు, ప్రయాణ రాయితీలు, రుణాలు, సబ్సిడీలు వంటి అనేక ప్రయోజనాలు పొందగలరు. రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో సదరం సర్టిఫికెట్ చూపిస్తే ప్రయాణ రాయితీలు లభిస్తాయి. చిన్న వ్యాపారాలు లేదా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి ప్రభుత్వ రుణ సదుపాయాలు కూడా అందుబాటులో ఉంటాయి.

APSSC Exams: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ ఖరారు! ప్రతి విద్యార్థికి తప్పనిసరిగా అపార్‌ ఐడీ!

ఆరోగ్య విభాగం డైరెక్టర్ చక్రధర్ తెలిపారు, నవంబర్, డిసెంబర్ నెలలకు సంబంధించిన సదరం స్లాట్ బుకింగ్‌లు 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలలో ప్రత్యేక పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు ఇస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం, కాబట్టి అర్హులైన ప్రతి దివ్యాంగుడు సదరం సర్టిఫికెట్ తప్పనిసరిగా పొందాలని అధికారులు సూచించారు.ఇదే విధంగా కొనసాగితే, రాష్ట్రంలోని వేలాది దివ్యాంగులు మళ్లీ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మారే అవకాశం ఉంది.

Health tips: యోని స్వయంగా శుభ్రం చేసుకుంటుంది.. అంతర్గత పరిశుభ్రతపై ఉన్న 4 అపోహలను బయటపెట్టిన నిపుణులు!!
Vande Bharat: విజయవాడ–బెంగళూరు కు మరో వందే భారత్ రైలు సిద్ధం..! ప్రయాణికులకు వేగం, సౌకర్యం రెండూ..!
Bank Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడా 2,700 అప్రెంటిస్ పోస్టుల భర్తీ..! స్టైపెండ్‌తో గోల్డెన్ ఛాన్స్.. త్వరపడండి!
Rare Earth Minerals: స్మార్ట్‌ఫోన్‌ నుంచి స్పేస్ టెక్‌ వరకు… ప్రపంచాన్ని కదిలిస్తున్న రేర్ ఎర్త్ లోహాల రహస్యం!
Vijay Deverakonda: సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ!

Spotlight

Read More →