YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! YSRCP: తల్లిని వాడే, చెల్లిని వాడే, బాబాయ్ ని వాడే, ఆఖరికి ఇప్పుడు దేవుడిని వాడే!! దొంగ రాతలు, దొంగ బుద్ధి! లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది.. Bomb Threat: నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు..! రెండు రోజుల్లో రెండోసారి! Highway Expansion: హైదరాబాద్ టూ విజయవాడ జస్ట్ 2 అవర్స్.. NH 65 విస్తరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! UK Blocks US: అమెరికాకు బ్రిటన్ షాక్.. ఆ స్థావరం నుండి దాడులకు నో చెప్పిన సర్కార్! YCP: వైసీపీ గత ఐదేళ్ల పాపాలు.. భక్తి కంటే paytm చిల్లర రాజకీయాలు! ఎమ్మెల్సీ గ్రీష్మ ఘాటు వ్యాఖ్యలు! R&B Division: ఏపీలో కొత్తగా R&B డివిజన్ కార్యాలయం! ఇక అక్కడి ప్రజలకు ఆ కష్టాలు తీరినట్లే! House Tax: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! ఇకపై 100% పన్ను కట్టక్కర్లేదు.. 50శాతం కడితే చాలు! Sakshi TV: సాక్షికి ఒకే రోజు మూడు భారీ ఎదురుదెబ్బలు.. ఢిల్లీ హైకోర్టులో 100 కోట్ల దావా! AP Government: గ్రామ పంచాయతీలకు శుభవార్త… కొత్త ఆదేశాలు జారీ!! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...!

Highway Expansion: ఏపీలో ఆ రహదారి విస్తరణ! రూ.500 కోట్లతో కొత్త ఫ్లైఓవర్ కూడా... ఇక ట్రాఫిక్ సమస్యలకు చెక్!

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు అధికారులు కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా గొల్లపూడి నుంచి కనకదుర్గ వార

Published : 2025-12-02 09:16:00
Seaplane Services: సీ ప్లేన్ సేవలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో 10 వాటర్ ఏరోడ్రోమ్‌లు... అక్కడే ఫిక్స్!

విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారి (NH-65)ను ఆరు వరుసలుగా విస్తరించేందుకు అధికారులు కొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ ప్రక్రియలో భాగంగా గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర భారీ ఫ్లైఓవర్‌ను నిర్మించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. ఈ పైవంతెనతో ట్రాఫిక్ రద్దీ తగ్గి, హైదరాబాద్ దిశ నుంచి వచ్చే వాహనాలకు ప్రయాణం మరింత సులభమవుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే ఉన్న రహదారిని సర్వీస్ రోడ్డుగా మార్చే అవకాశమూ ఉంది.

Green Field Highway: ఏపీలో కొత్త గ్రీన్‌ ఫీల్డ్ హైవే.. 4 భారీ వంతెనలు! ఆ ప్రాంతం దశ తిరిగినట్లే...

ఈ ప్రతిపాదనను సాంకేతిక వివరాలతో కలిపి డీపీఆర్‌లో పొందుపరిచారు. ప్రస్తుతానికి ఈ ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో, ఫ్లైఓవర్ నిర్మాణం అత్యవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో ప్రయాణించే వారికి తరచూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పైవంతెన నిర్మాణం పూర్తయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు.

Praja Vedika: నేడు (2/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

రహదారిని ఆరులైన్లుగా విస్తరించాలంటే 60 మీటర్ల వెడల్పు భూమి అవసరం. కానీ ప్రస్తుతం ఉన్న NH-65 వెడల్పు 40–50 మీటర్ల మధ్యే ఉంది. కావున, అదనంగా భూమిని సేకరించాల్సి వస్తోంది. ఈ భూమి మార్కెట్ రేటు చాలా ఎక్కువగా ఉండటంతో, సుమారు 5 కి.మీ. విస్తరణకు భూసేకరణ ఖర్చు వెయ్యి కోట్ల రూపాయల వరకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ప్రాజెక్టు ఖర్చును భారీగా పెంచుతుంది.

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! వారికి భారీ రాయితీ... రూ.లక్ష కట్టక్కర్లేదు, రూ. 20 వేలు కడితే చాలు!

ఈ నేపథ్యంలో, భూసేకరణ ఖర్చును తగ్గించడానికి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రత్యామ్నాయంగా పరిశీలిస్తున్నారు. పైవంతెన నిర్మాణం చేస్తే ఖర్చు సగానికి తగ్గి సుమారు రూ.500 కోట్లు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాలు, వ్యాపారాలు, ఇళ్లు వంటి నిర్మాణాలను తొలగించాల్సిన అవసరం లేకపోవడం కూడా పైవంతెనకు అనుకూల అంశంగా కనిపిస్తోంది. స్థానికులకు పెద్ద ఇబ్బందులు లేకుండా రవాణా మెరుగుపడే అవకాశం ఉంది.

Tirumala News: వైకుంఠ దర్శనాలకు తిరుమలలో భక్తుల వెల్లువ… 1.8 లక్షల టోకెన్ల కోసం 24 లక్షల మంది పోటీ!!

ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) పీఏటీఎస్‌సీ కమిటీ పరిశీలనలో ఉంది. ఈ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత మిగతా దశలు పూర్తి అవుతాయి. మొత్తం ప్రక్రియ పూర్తయ్యాక, 2026 ఏప్రిల్ నాటికి ఫ్లైఓవర్ నిర్మాణం లేదా రహదారి విస్తరణ పనులు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కొత్త ప్రతిపాదన విజయవాడలో రవాణా వ్యవస్థను మరింత సులభతరం చేయనుంది.

ప్రయాణంలో షాక్.. అమెరికాలో నో ఎంట్రీ! పారిస్ ఎయిర్‌పోర్ట్‌లో డిటెన్షన్! మూడు రోజులపాటు..
Heavy Rains: బాపట్ల తీరంలో అలలు ఉద్ధృతం…! పలు బీచ్ ల మూసివేత..!
Mangalagiri TDP Office: మండలాధ్యక్షుల శిక్షణతో టీడీపీకి నూతన ఉత్సాహం… కార్య‌క‌ర్త‌లే మా నిజమైన బలం!!
తాళ్లవలస అనారోగ్య ఘటనపై సీఎం ఆరా! కారణాల వెలికితీతకు ఆదేశాలు జారీ!
కఠిన చర్యలకు సిద్ధమైన్న కువైట్! ఇక నకిలీ డిగ్రీలకు గుడ్‌బై...

Spotlight

Read More →