తేదీ 02-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ప్రముఖ నాయకుల షెడ్యూల్:
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 02 డిసెంబర్ 2025 (మంగళవారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
1. శ్రీ నిమ్మల రామానాయుడు గారు (గౌరవనీయ మంత్రి)
2. శ్రీమతి కావలి గ్రీష్మ గారు (ఎంఎల్సీ)