Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్! Govardhan Reddy: వైసీపీ కి దిమ్మతిరిగే షాక్.. మాజీ మంత్రి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు! Ramprasad Reddy: పది రోజుల్లో 10 వేల బస్సుల తనిఖీ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే! Indian Worker Deaths: విదేశీ గడ్డపై రాలిపోతున్న ప్రాణాలు.. ఐదేళ్లలో 37,740 మంది భారతీయ కార్మికుల మృతి! Women's Reservation Bill: చట్టసభల్లో మహిళా గర్జన.. ఈనెల 16న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు - రిజర్వేషన్ బిల్లుపై మోదీ కీలక ప్రకటన! Headmaster Suspension: ముఖ్యమంత్రిపై వివాదాస్పద పోస్టులు... తాళ్లూరు హెడ్మాస్టర్ శ్రీనివాస్ సస్పెన్షన్! Nellore Tension: నెల్లూరులో హై టెన్షన్... ఆంధ్రజ్యోతి ఆఫీసుపై మాజీ మంత్రి దాడి యత్నం! AP Political News: పనితీరు మార్చుకోకుంటే కష్టమే..ఆ ఎమ్మెల్యేలకు సీఎం సీరియస్ హెచ్చరిక.!! Elections 2026: ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రారంభం... ఓటు హక్కు వినియోగించుకోండి- ప్రధాని మోదీ! Pattadaru Passbooks: బాపట్ల జిల్లాలో నేడు సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులకు పట్టాదారు పాస్‌బుక్ల పంపిణీ! Minister Ramprasad Reddy: కాజా టోల్ గేట్ వద్ద మంత్రి రాంప్రసాద్ రెడ్డి తనిఖీలు- వారికి సీరియస్ వార్నింగ్!

Vande Mataram: వందేమాతరం వేడుకలు ఏడాది పొడవునా.. ప్రధాని!

భారత జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, లోక్‌సభలో నిర్వహించిన ఉత్సవాల చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట

Published : 2025-12-08 15:33:00
IndiGo shares: విమానాల రద్దుతో ఇండిగో షేర్లకు షాక్.. 7% భారీ పతనం!

భారత జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, లోక్‌సభలో నిర్వహించిన ఉత్సవాల చర్చను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ చారిత్రక ఘట్టంలో పాల్గొనడం తనకు గర్వకారణం అని ప్రధాని పేర్కొన్నారు. సంవత్సరం పొడవునా ఈ ఉత్సవాలను జరుపుకొంటున్నామని ఆయన సభకు తెలిపారు. 

Tomorrow School Holiday: పాఠశాలలు, ఉద్యోగులకు డిసెంబర్ 9 & 11న సెలవులు! జిల్లాల వారీగా పూర్తి వివరాలు!

స్వాతంత్ర్య పోరాటంలో భారతీయుల గొంతుకగా వందేమాతరం నిలిచిందని, స్వాతంత్ర్య ఉద్యమానికి ఇది శక్తిని, ప్రేరణను అందించిన కీలకమైన మూలమని ప్రధాని మోదీ బలంగా ఉద్ఘాటించారు. దేశం వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్న తరుణంలో, ఈ రోజు జరిగిన చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కీలక మార్గాలపై తీవ్ర ప్రభావం.. కొనసాగుతున్న ఇండిగో సంక్షోభం.. మరో 112 విమానాలు రద్దు!

చరిత్రను గుర్తుచేసుకుంటూ, 1857 తిరుగుబాటు తర్వాత స్వాతంత్ర్య సమరయోధులపై ఆంగ్లేయులు తీవ్రమైన ఒత్తిడిని పెంచారని ప్రధాని తెలిపారు. అయితే, ఎంత ఒత్తిడి పెరిగినా వెనక్కి తగ్గకుండా కవులు, రచయితలు వందేమాతరం గేయాన్ని రచించారని, ఈ నినాదం తదనంతర కాలంలో బ్రిటిషర్లకు సింహస్వప్నంగా మారిందని మోదీ వివరించారు. 

12 గంటల ప్రయాణం ఇప్పుడు 5 గంటలే! 6 వరుసల గ్రీన్‌ఫీల్డ్ హైవే – మూడు రాష్ట్రాల ఆర్థిక రూపురేఖలు మార్చనున్న మెగా ప్రాజెక్ట్!

ఈ నినాదం భారత్ నలువైపులా మారుమోగింది, మాతృభూమి యొక్క దాస్య శృంఖలాలను తెంచేందుకు ఇది కీలకంగా మారిందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ సందర్భంగా వందేమాతరం గేయంపై రాసిన కవితలు చదివి వినిపించారు. వందేమాతరం నినాదం కేవలం స్వాతంత్ర్య నినాదం మాత్రమే కాదని, ఇది 'ఆజాద్ భారత్‌కు విజన్'‌గా మారిందని ఆయన అభివర్ణించారు. 

పీ4-జీరో పావర్టీ'పై సీఎం సమీక్ష.. బంగారు కుటుంబాలకు ఎలాంటి సాయం కావాలి?

ఆంగ్లేయుల పాలనలో భారతీయుల శక్తి సామర్థ్యాలపై అనేక సందేహాలు వెలిబుచ్చినప్పటికీ, కష్టసమయంలో ప్రజలకు దారిదీపంగా వందేమాతరం నిలిచిందని మోదీ గుర్తుచేశారు. మన దేశం జ్ఞానం, సమృద్ధికి మారుపేరు అని, ఈ దేశ గౌరవాన్ని వందేమాతరం నినాదం కాపాడిందని తెలిపారు.

BSNL త్వరలో క్లోజ్ చేయబోతున్న ఈ బడ్జెట్ సూపర్ ప్లాన్ గురించి మీకు తెలుసా.! 100 GB అన్లిమిటెడ్ డేటా..

స్వాతంత్ర్య ఉద్యమ ప్రతి సమయంలోనూ వందేమాతరం వినిపించిందని, ఇది దేశ ఐక్యతకు చిహ్నంగా నిలిచిందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. దేశాన్ని అనేక ముక్కలు చేసేందుకు ఆంగ్లేయులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ, వందేమాతర నినాదం భారత్ ముక్కలు కాకుండా కాపాడటంలో కీలక పాత్ర వహించిందని ఆయన అన్నారు. 

Samantha: ఇంటి పేరు వద్దనుకున్న సమంత.. ఇండస్ట్రీ టాక్!

ముఖ్యంగా, బంగాల్ ఐక్యతకు ఈ గేయం యొక్క పాత్ర ఎనలేనిదని ప్రశంసించారు. వందేమాతర నినాదం ఉచ్చరించకూడదని ఆంగ్లేయులు నిషేధం విధించినప్పటికీ, అది బంగాల్ వీధుల్లో ప్రారంభమై దేశ ప్రజల నినాదంగా మారిందని, ఆఖరికి చిన్నారులు కూడా వందేమాతరం నినాదాలు చేశారని ప్రధాని వివరించారు. ఈ నినాదాలు వినలేక ఆంగ్లేయులు దారుణాలకు ఒడిగట్టి, దేశంలో అనేకచోట్ల ఉద్యమకారులను కఠినంగా అణచివేశారని మోదీ పేర్కొన్నారు. 

Andhra Pradesh: APSRTC కొత్త ప్యాకేజీపై పెరుగుతున్న ఆసక్తి ! ప్రకృతి ప్రేమికులు ఈ ఛాన్స్ మిస్ చేసుకోకండోయ్!!

అయినా, వందేమాతరం నినాదాలు చేస్తూ ఎందరో ప్రాణాలు అర్పించారని, ఉరిశిక్ష అమలు చేసే ముందు కూడా వారు ఇదే నినాదాన్ని చేశారని ప్రధాని మోదీ లోక్‌సభలో ఉద్వేగంగా వెల్లడించారు. ఈ చర్చలు యువతరానికి దేశభక్తిని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేస్తాయని ఆయన ముగించారు.

TTD Update: తిరుమల కేంద్రంగా కీలక ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం! ఇక నుంచి - ఆ తేదీల్లో..
Modi Pm Kisan Update: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. దేశవ్యాప్తంగా.. ఏకంగా రూ.416 కోట్లు..
Bank Account Nominee: నామినీ లేకపోతే బ్యాంక్ ఖాతాలో డబ్బు ఎవరికి చెందుతుంది! ఎలా పొందాలి... పూర్తి వివరాలు
Aadhaar: ఇకపై ఆధార్ జెరాక్స్ టాటా చెప్పేయ్... ప్రభుత్వ కొత్త నిర్ణయం ఏమిటంటే?
ORR: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఆ నగరం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు... మారబోతున్న రూపు రేఖలు!

Spotlight

Read More →