AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! AP Power Supply: వేసవిలో కరెంట్ కోతలకు చెక్…! ఏపీలో 24 గంటల విద్యుత్‌కు కూటమి గ్యారంటీ! Amaravati Cricket Stadium: అమరావతిలో 'అంతర్జాతీయ' సిక్సర్.. స్టేడియం పనులు 90 శాతం పూర్తి.. త్వరలోనే క్రికెట్ సందడి! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!!

Airport: తెలంగాణలో ఒక్క విమానాశ్రయమే.. కానీ ఏపీలో ఎన్నో తెలుసా!

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన కేంద్రంగా ఉంది. రాష్ట్ర విభజన తరువా

Published : 2025-09-14 18:26:00
Bhagavad Gita: అజ్ఞానాంధకారం తొలగించే వారే గురువు.. దుఃఖానికి ఒకే ఒక మూలకారణం అజ్ఞానం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 3!

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతం శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ప్రధాన కేంద్రంగా ఉంది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో కొత్త విమానాశ్రయాల అవసరం గురించి అనేకసార్లు చర్చలు జరగ్గా, అవి ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో వరంగల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు వెలువడ్డాయి. అయితే భూసేకరణ, అనుమతుల సమస్యల కారణంగా అవి ముందుకు సాగలేదు.

Hair Secret: చిన్న వయస్సులోనే తెల్ల జుట్టా! బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిన పని లేదు! ఇటు ఒక లుక్కేయండి!

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కనీసం వరంగల్ విమానాశ్రయం అయినా నిర్మించేందుకు ఏడాదిన్నరగా కృషి చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో పలు సార్లు చర్చలు జరిపారు. కానీ ఇప్పటివరకు భూసేకరణ ప్రక్రియ కూడా పూర్తికాలేదు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ఎటువంటి స్పష్టత కనిపించకపోవడంతో విమానాశ్రయం నిర్మాణం కేవలం ప్రతిపాదనల దశలోనే నిలిచిపోయింది. తెలంగాణలో ఒక్క శంషాబాద్ విమానాశ్రయంపైనే ఆధారపడాల్సి రావడంతో ప్రయాణికులకు ఒత్తిడి పెరుగుతోంది.

Maruti suzuki SUV: 2025 లో లాంచ్ అవుతున్న ఎలెక్ట్రిక్ SUV! ఫీచర్స్ ఇవే!

మరోవైపు, రాష్ట్ర విభజనతో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, కడప అనే ఐదు విమానాశ్రయాలు అక్కడ పనిచేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మరో ఐదు విమానాశ్రయాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం, రాయలసీమలో కొత్త ప్రతిపాదనలు— ఇవన్నీ ఏపీ భవిష్యత్ ప్రగతిని సూచిస్తున్నాయి.

water can : వాటర్ క్యాన్ ఎంత కాలం వాడుతున్నారు.. మూడు నెలలకు మించితే! ఇక అంతే!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రధాన ఆకర్షణ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం మూడు జిల్లాలకు మధ్యలో నిర్మించబడుతోంది. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వయంగా ఈ ప్రాజెక్ట్ పురోగతిని ప్రతీ నెల పర్యవేక్షిస్తున్నారు. శనివారం మరోసారి ఆయన అక్కడికి వెళ్లి పనుల పరిస్థితిని సమీక్షించారు.

Social Media: హాట్ భామ భాగ్యశ్రీతో ఆ హీరో పీకల్లోతు ప్రేమలో మునిగాడా? పిజ్జా తో సోషల్ మీడియాలో వైరల్!

ప్రస్తుతం ప్రధాన టెర్మినల్, బ్యాగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్, ఏప్రాన్, రన్‌వే వంటి ముఖ్యమైన పనులు 86% పూర్తయ్యాయి. వచ్చే ఏడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుందని మంత్రి ప్రకటించారు. ఇది ప్రారంభమైతే, ఉత్తరాంధ్రలో ఆర్థికాభివృద్ధి, పర్యాటకం, వ్యాపార అవకాశాలు విపరీతంగా పెరుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Pilot alert: లక్నో ఎయిర్‌పోర్టులో తప్పిన విమాన ప్రమాదం.. పైలెట్ అప్రమత్తతతో!

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి అచ్చన్నాయుడు ఇద్దరి సొంత జిల్లా శ్రీకాకుళమే కావడం వల్ల, తమ జిల్లాలో అభివృద్ధి పనుల పట్ల వారు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. శ్రీకాకుళం మూలపేట వద్ద పోర్టు, భోగాపురం విమానాశ్రయం నిర్మాణం కోసం ఇద్దరూ గట్టి కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తవడం వల్ల ఉత్తరాంధ్ర మొత్తం ప్రాంతానికి కొత్త దిశలో వృద్ధి దిశగా అవకాశాలు దక్కనున్నాయి.

Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్!

 తెలంగాణలో ఇంకా ఒక కొత్త విమానాశ్రయం కూడా ఆమోదం పొందకపోవడం గమనార్హం. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, శంషాబాద్ విమానాశ్రయం ఒక్కటే అన్ని అవసరాలను తీర్చే ప్రయత్నం చేస్తోంది. దీంతో రాబోయే సంవత్సరాల్లో పెరుగుతున్న ప్రయాణికుల అవసరాలను తీర్చడం కష్టమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Online Elections: ఏపీలో స్థానిక ఎన్నికలు.. తొలిసారిగా ఆన్‌లైన్ నామినేషన్లు! ఈసీ కీలక నిర్ణయం..

మొత్తం మీద, ఆంధ్రప్రదేశ్ విమానయాన రంగంలో దూసుకుపోతూ అరడజను కొత్త విమానాశ్రయాల నిర్మాణం వైపు అడుగులు వేస్తుంటే, తెలంగాణ మాత్రం ఇప్పటికీ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించలేకపోతోంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కూడా వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రయాణికుల డిమాండ్ పెరుగుతున్న కొద్దీ శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే సరిపోకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎయిర్ ఫ్రయర్ లో అద్భుతమైన రుచులతో వంటలు! ఇలా చేస్తే మాత్రం క్యాన్సర్ వచ్చే ప్రమాదం!
GHMC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. ఇక పార్కింగ్ టెన్షన్ ఉండదు..!
AP Lok Adalat: ఏపీలో రికార్డు స్థాయి లోక్ అదాలట్! ఒక్కరోజే 60,953 కేసులు పరిష్కారం! రూ.109.99 పరిహారం!
Bullet Train: రైల్వే అదిరిపోయే ప్లాన్.. కేవలం 2 గంటల 20 నిమిషాల్లో హైదరాబాద్-చెన్నై! అమరావతిని కలుపుతూ..
HDFC : HDFC బ్యాంక్ సేవలకు ఆటంకం.. వినియోగదారుల ఆగ్రహం!
Prime Minister Modi: ఇవాళ అస్సాం, రేపు పశ్చిమ బెంగాల్లో.. ప్రధాని మోదీ!
AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. వడ్డీ భారం తగ్గింది! మరో కీలక నిర్ణయం ఇదే!

Spotlight

Read More →