Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Nara Lokesh: ఏప్రిల్ 14న చారిత్రక ఘట్టం.. అమరావతి వేదికగా భారత్ మొట్టమొదటి 'ఓపెన్-యాక్సెస్' క్వాంటం కంప్యూటర్ ప్రారంభం.! Nimmala Ramanayudu: "జగన్ పోకడలు భరించలేం.. అతన్ని బెంగళూరులోనే ఉంచండి" అని విజయమ్మ నాడే చెప్పారు: మంత్రి నిమ్మల TDP vs YCP: అమరావతిపై విషప్రచారమా? వాస్తవమా? సవాల్ స్వీకరించిన వంశీకృష్ణ.. వెనక్కి తగ్గిన నాగమల్లేశ్వరి? Praja Vedika: రేపు (13/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Tamil Nadu Elections 2026: ఎన్నికల వేళ విజయ్ వ్యూహం ఏంటి? ప్రచార సభల రద్దు వెనుక అసలు కారణాలివేనా? Narendra Modi: ఆమె పాటలు కలకాలం ప్రతిధ్వనిస్తాయి.. ఆశా భోంస్లే మరణంపై మోదీ భావోద్వేగ ట్వీట్.. Minister Gottipati: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి సంక్షేమ పర్యటన.. 88 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ! Nara Lokesh: ఐటీ హబ్‌గా మారుతున్న విశాఖపట్నం: ఐబీఎం రాకతో నిరుద్యోగ యువతకు భారీగా ఉపాధి అవకాశాలు.! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా....

Rythu Relief: సాంకేతిక లోపాలన్నీ క్లియర్… అర్హులైన ప్రతి కుటుంబానికి ఆ పథకం అమలు!

 ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. రైతుల ఆర్థిక భరోసా కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 19న

Published : 2025-11-18 08:35:00
Global Beauty: యూరప్‌ నం.1 ‘ఎసెన్స్’ ఇప్పుడు భారత మార్కెట్లోకి! రిలయన్స్-కోస్నోవా సూపర్ డీల్...!

ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ప్రభుత్వం శుభవార్తను అందించింది. రైతుల ఆర్థిక భరోసా కోసం అమలు చేస్తున్న ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రెండో విడత నిధులను ఈ నెల 19న విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా కమలాపురంలో జరిగే సభలో ఈ నిధులను ప్రత్యక్షంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. ఇదే రోజు కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ పథకం కింద తన వంతు నిధులను విడుదల చేయనుంది. కేంద్రం జమ చేసే రూ.2 వేలు, రాష్ట్రం అందించే రూ.5 వేలు కలిపి ప్రతి రైతుకు మొత్తం రూ.7 వేలు అందనున్నారు. ఈ విడత ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 లక్షల మంది రైతులు లాభం పొందుతారని అధికారులు తెలిపారు.

రోజుకు ఒక స్పూన్ తింటే చాలు... షుగరు, కొలస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు!

అన్నదాత సుఖీభవ పథకంలో కొన్ని సాంకేతిక లోపాల కారణంగా అర్హులైన కొందరు రైతుల ఖాతాల్లో నిధులు చేరలేని సమస్యలు ముందుగా నిలిచాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. రైతులు తమ పత్రాల వివరాలను సరిచేసుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే పథకం ప్రయోజనం పొందవచ్చని అధికారులు తెలిపారు. గ్రామ, మండల రెవెన్యూ కార్యాలయాల్లోని సిబ్బందిని సంప్రదించి భూమి, ఆధార్‌, బ్యాంక్ వివరాల్లో ఉన్న తప్పులను వెంటనే సరిచేయాలని సూచించారు. అదేవిధంగా అర్హులైన రైతులు మరణించిన పక్షంలో, వారి వారసులకు డెత్ మ్యూటేషన్ చేయించి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఏ రైతు పేరు జాబితాలో లేకపోతే, సమీపంలోని రైతు సహాయక కేంద్రాల్లో వివరాలు తెలుసుకుని సరిచేసుకోవాలని స్పష్టం చేశారు.

Artificial Intelligence: 2027 నాటికి ఉద్యోగాలు మరింత పెరుగుతాయ్… AI ప్రభావంపై గార్ట్‌నర్ కీలక నివేదిక!!

గతంలో ఈ పథక అమల్లో అనేక సమస్యలు ఎదురయ్యాయి. భూ యజమానులు మరణించిన తర్వాత వారి పేర్లు జాబితాల నుంచి తొలగించడంతో వారసులకు పాసుపుస్తకాలు ఇవ్వడంలో ఆలస్యం ఏర్పడింది. వెబ్‌ల్యాండ్‌లో పట్టా వివరాలు తప్పుగా నమోదు కావడం, భూమికి ఆధార్ అనుసంధానం లోపించడం, ఖాతాలు ఎన్‌పీసీఏలో ఇన్‌యాక్టివ్‌గా ఉండటం వంటి సమస్యలు వేలాది మంది రైతులు పథకం ప్రయోజనం పొందడంలో ఆటంకంగా మారాయి. అదనంగా, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వ్యవసాయేతర పనుల కోసం వాడే భూమి యజమానులు, ఆక్వా సాగు చేసే వారు, 10 సెంట్లలోపు భూమి ఉన్నవారు మరియు మైనర్లు ఈ పథకం కోసం అనర్హులుగా గుర్తించబడ్డారు. ఈ-కేవైసీ పూర్తి చేయని రైతులకు కూడా నిధులు అందకపోవడం వల్ల ప్రభుత్వం అన్ని అడ్డంకులను తొలగించేందుకు చర్యలు వేగవంతం చేసింది.

Praja Vedika: నేడు (18/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

పీఎం కిసాన్–అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తీసుకుంది. కేంద్రం ఇచ్చే రూ.6 వేల రూపాయలతో పాటు, రాష్ట్రం అదనంగా రూ.14 వేలు చెల్లిస్తోంది. కేంద్రం మూడు విడతల్లో ఒక్కొక్కటికి రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తే, రాష్ట్రం మొదటి రెండు విడతల్లో ఒక్కోసారి రూ.5 వేల చొప్పున రూ.10 వేలు, చివరి విడతలో రూ.4 వేల చెల్లిస్తుంది. ఈ సమగ్ర సాయంతో రైతుల ఆర్థికభారం తగ్గించడంతో పాటు, సాగు పెట్టుబడులకు ఇది తోడ్పడుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ చర్యల ద్వారా రైతుల ఆదాయం పెంచడం, వ్యవసాయాభివృద్ధి సాధించడం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు.

ఏపీలో వేలల్లో ప్రభుత్వ ఉద్యోగాలు! వారికే ఛాన్స్.. రెడీగా ఉండండి!
జ్ఞాపకశక్తి, నిర్ణయాలు దెబ్బతినాలంటే.. ఈ 3 ప్రమాదకరమైన అలవాట్లకు వెంటనే దూరంగా ఉండండి!
సింగపూర్ నుండి కార్తీకమాస స్వరారాధన.. అందరినీ ఆకట్టుకున్న పోలండ్ యువ గాయకుడు!
WhatsApp Telangana: వాట్సాప్‌లోనే మీ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ కొత్త డిజిటల్ సదుపాయం!
Watching piracy: పైరసీ చూసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు... రాజమౌళి కఠిన హెచ్చరిక.. ఇప్పుడు MovieRulz లక్ష్యం!
New ITR Forms: ట్యాక్స్ పేయర్లకు భారీ ఊరట..జనవర్లోనే కొత్త ITR ఫారాలు… సీబీడీటీ కీలక ప్రకటన!!

Spotlight

Read More →