Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్!

Mini Stadium: రూ.2.37 కోట్లతో ఆ నగరంలో మినీ స్టేడియం అభివృద్ధి.. ఇండోర్, అవుట్‌డోర్ గేమ్స్‌కు రెడీ!

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్టేడియం సమగ్ర అభివృద్ధి కోసం రూ.2.37 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర

Published : 2025-12-18 11:07:00
AP Farmers: రైతులకు తీపికబురు... మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయ్! చెక్ చేసుకోండి!

ప్రకాశం జిల్లా ఒంగోలు మినీ స్టేడియానికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. స్టేడియం సమగ్ర అభివృద్ధి కోసం రూ.2.37 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనల మేరకు ఈ నిధులను కేటాయించినట్లు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఈ నిధులతో ఒంగోలులో క్రీడలకు అవసరమైన మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి.

Housing Scheme: ఏపీలో పేదల ఇళ్ల కల నెరవేర్చే దిశగా కీలక అడుగు! ఒక్కొక్కరికి రూ.1.59 లక్షలు... పూర్తి వివరాలు!

ఈ నిధుల వినియోగంతో వచ్చే విద్యా సంవత్సరం నాటికి మినీ స్టేడియంలో ఇండోర్, అవుట్‌డోర్ క్రీడా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయి. బాక్సింగ్ రింగ్, ఖోఖో గ్రౌండ్, వాకింగ్ ట్రాక్ వంటి వసతులను ఏర్పాటు చేయనున్నారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం, స్థానిక ప్రతిభను వెలికి తీయడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యమని శాప్ చైర్మన్ వివరించారు.

AP Tourism: ఏపీ టూరిజానికి మెగా జంప్…! ఒకేసారి 10 హోటళ్లకు శంకుస్థాపనకు సిద్ధం!

స్టేడియం అభివృద్ధితో పాటు నగరంలోని ఇతర ప్రాంతాల్లో కూడా క్రీడా మౌలిక వసతుల విస్తరణ చేపట్టనున్నారు. రంగారాయుడు చెరువుకట్టపై వాకింగ్ ట్రాక్, డీఆర్‌ఆర్‌ఎం పాఠశాలలో ఫుట్‌బాల్ గ్రౌండ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ సమీపంలో వాలీబాల్ కోర్టు, కర్నూలు రోడ్ ఫ్లైఓవర్ కింద షటిల్ కోర్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పనులు రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయి.

AP Rationcards: రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..

గత ప్రభుత్వ హయాంలో క్రీడారంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని రవి నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు ‘ఆడుదాం ఆంధ్రా’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆ వ్యవహారాలపై పూర్తి స్థాయిలో విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం అందకపోవడం వల్ల ప్రతిభకు నష్టం జరిగిందన్నారు.

AP Government: 2025–26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించాం... ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్!!

ప్రస్తుత ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రాన్ని ‘క్రీడా ఆంధ్రప్రదేశ్’గా తీర్చిదిద్దే దిశగా ముందడుగులు వేస్తోందని శాప్ చైర్మన్ తెలిపారు. ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ.2.25 కోట్ల నిధులతో దర్శి, అద్దంకి, వైపాలెం ప్రాంతాల్లో క్రీడా వికాస కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చర్యలతో జిల్లాలో క్రీడా సంస్కృతి బలోపేతమై, భవిష్యత్ క్రీడాకారులకు మెరుగైన అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

AP Govt: డ్వాక్రా మహిళలకు న్యూ ఇయర్ కానుక..! ఉన్నతి 2.0తో గిరిజనులకు రుణాలు, నైపుణ్య శిక్షణ…!
Online Darshan: భక్తులకు శుభవార్త! విజయవాడ దుర్గగుడిలో దర్శనం ఇక ఆన్‌లైన్‌లోనే...
Visakhapatnam: విశాఖ రహదారి అభివృద్ధిపై.. గడ్కరీని కలిసిన విశాఖ ఎంపీ శ్రీభరత్!!
Spy Bird: భారత నేవీ స్థావరం సమీపంలో చైనా ట్రాకర్…! భద్రతా ఏజెన్సీలు అలర్ట్..!
Infinix GT : పిచ్చెక్కించే ఫీచర్లతో Infinix GT 30 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ వచ్చేస్తోంది.. ధర ఎంతంటే?

Spotlight

Read More →