Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం! Davos Summit 2026: భారత్‌పై 25% టారిఫ్‌ల ఎత్తివేతకు సిద్ధమవుతున్న అమెరికా.. కానీ ఆ నిబంధన తప్పనిసరి..!! Singarenni Controversy: సింగరేణి ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు సహించం.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క..!! Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అంతం మొదలైందా... పాకిస్థాన్‌లో వరుస పేలుళ్లు! Andhra Pradesh Clean Mission: స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమం.. ప్రభుత్వ కార్యక్రమం కాదు: నగరిలో సీఎం చంద్రబాబు స్పష్టం..!! సింగపూర్‌లో మెరవనున్న 'ఏపీ హస్తకళలు'.. లేపాక్షి గిఫ్ట్ బాక్సులకు భారీ ఆర్డర్.. మంత్రి హర్షం! Home Minister Anita: చిన్న పొరపాట్లతో జీవితాలు నాశనం చేసుకోకండి... విద్యార్థులకు హోంమంత్రి సూచన! RTIతో బయటపడ్డ సంచలన నిజాలు! నెలకు 9 వేల కు పైగా ఫోన్ ట్యాపింగ్ లు... బిగుస్తున్న ఉచ్చు! Water Politics: బంగ్లాదేశ్‌కు చుక్కలు చూపించబోతున్న 'వాటర్ పాలిటిక్స్'! Praja Vedika: నేడు (24/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! APTS Sakatala rally: విద్య, ఐటీ రంగాల్లో విప్లవాత్మక మార్పులు... శకటాల ర్యాలీలో లోకేష్ పాలన ప్రతిబింబం!

దావోస్‌లో లోకేశ్ విజన్.. ఆవిష్కరణలే రాష్ట్రానికి ఊపిరి.. ఏపీలో బలమైన 'ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్'!

ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) చర్చా గోష్టిలో మంత్రి లోకేశ్ ప్రసంగం..రతన్ టాటా హబ్‌తో స్టార్టప్‌లకు ఊతం…గూగుల్, సిస్కోతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..స్విట్జర్లాండ్‌లోన

2026-01-20 21:29:00
Exams: పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల..! పరీక్ష సమయాల్లో మార్పులు ఇవే!
  • ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) చర్చా గోష్టిలో మంత్రి లోకేశ్ ప్రసంగం..
  • రతన్ టాటా హబ్‌తో స్టార్టప్‌లకు ఊతం…
  • గూగుల్, సిస్కోతో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్..
AP Education News: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల – పరీక్షల తేదీలు ఇవే

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తనదైన ముద్ర వేస్తున్నారు. "ధృడమైన ఆవిష్కరణల కోసం పెట్టుబడులను బలోపేతం చేయడం" అనే అంశంపై జరిగిన అంతర్జాతీయ స్థాయి చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరణలకు (Innovations) నిధుల కొరత ఎందుకు వస్తోంది, దాన్ని అధిగమించడానికి ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న వ్యూహాలేంటో ఆయన ప్రపంచ దేశాల ప్రతినిధులకు వివరించారు.

Praja Vedika: రేపు (21/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

లోకేశ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మరియు రాష్ట్ర అభివృద్ధికి ఆయన గీసిన ప్రణాళికలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆర్థిక అనిశ్చితి వల్ల కొత్త ఆవిష్కరణలకు పెట్టుబడులు తగ్గడంపై లోకేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.

Gold ATM: దేశంలోనే తొలి AI గోల్డ్ ఏటీఎం! పాత బంగారం ఇస్తే 30 నిమిషాల్లో నగదు!

UNCTAD నివేదిక: 2024లో అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు భారీగా తగ్గాయని ఆయన గుర్తుచేశారు.
తగ్గుతున్న పెట్టుబడులు: పునరుత్పాదక శక్తిలో 31%, నీరు-స్వచ్ఛత రంగాల్లో 30%, వ్యవసాయ రంగంలో 19% పెట్టుబడులు తగ్గడం భవిష్యత్తుకు ప్రమాదకరమని హెచ్చరించారు.

Highway Expansion: ట్రాఫిక్ సమస్యలకు చెక్! ఏపీలో ఆ జాతీయ రహదారి విస్తరణ... రూ.691 కోట్లతో ...

ప్రభుత్వాల పాత్ర: ప్రైవేట్ సంస్థలు కేవలం లాభాల కోసమే చూస్తాయని, కాబట్టి ప్రాథమిక పరిశోధనల (Fundamental Research) కోసం ప్రభుత్వాలే సబ్సిడీలు, గ్రాంట్లు ఇచ్చి ప్రోత్సహించాలని ఆయన సూచించారు.

Renu Desai: నీచంగా తిడుతున్నారు.. ప్లీజ్ వద్దు.. ఆవేదన వ్యక్తం చేసిన రేణు దేశాయ్!

ఏపీలో ‘రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్’
ఆంధ్రప్రదేశ్‌ను స్టార్టప్‌ల రాజధానిగా మార్చేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన వినూత్న కార్యక్రమాలను లోకేశ్ వివరించారు. దివంగత రతన్ టాటా గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా యువతలోని వినూత్న ఆలోచనలకు పెట్టుబడులు, మార్గదర్శకత్వం అందిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో గూగుల్ క్లౌడ్, సిస్కో, ఎల్&టీ వంటి అంతర్జాతీయ సంస్థలతో కలిసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.

Scams: రివార్డు పాయింట్ల పేరిట ఫోన్ హ్యాక్..! ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ..!

స్వల్పకాలిక ప్రయోజనాలు వద్దు.. దీర్ఘకాలిక నమ్మకమే ముద్దు
పెట్టుబడిదారులకు లోకేశ్ ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. "పెట్టుబడులు అంటే కేవలం కొన్ని రాయితీలు ఇచ్చి కంపెనీలను తీసుకురావడం కాదు. ఆ కంపెనీలు ఇక్కడే వేళ్లూనుకునేలా ఒక నమ్మకమైన వాతావరణాన్ని (Trust-based ecosystem) కల్పించడం" అని ఆయన అన్నారు. ఏపీలో కేవలం ఫ్యాక్టరీలు పెట్టడమే కాకుండా, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D) పై కూడా ప్రభుత్వం నేరుగా పెట్టుబడులు పెడుతోందని, తద్వారా కొత్త ఆలోచనలు వేగంగా వాణిజ్య ఉత్పత్తులుగా మారుతున్నాయని చెప్పారు.

అమరావతి అభివృద్ధిపై మంత్రి నారాయణ-బ్రిటిష్ ప్రతినిధి కీలక భేటీ!

ప్రతిభ, పాలనే మా బలం…
కేవలం పరిశ్రమలపైనే కాకుండా, ప్రతిభపైనా పెట్టుబడులు పెడుతున్నామని లోకేశ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక ప్రతిభావంతులు ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలు చూపగలరన్న నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇందుకోసం పారిశ్రామిక క్లస్టర్లలో ఆర్ అండ్ డిని ఏకీకృతం చేస్తూ, ప్రపంచ భాగస్వామ్యులకు విశ్వసనీయమైన వేదికగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని అన్నారు. 

అనిశ్చితి లేని పారదర్శక పాలసీలు, డిజిటల్ గవర్నెన్స్, పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన ఎస్క్రో మెకానిజం వంటివి స్థిరమైన ఆవిష్కరణలకు ఊతమిస్తున్నాయని వివరించారు. ఈ విధానాల వల్లే కేవలం 18 నెలల వ్యవధిలో రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) ద్వారా రూ.8.75 లక్షల కోట్ల (97 బిలియన్ డాలర్లు) విలువైన 211 ప్రాజెక్టులను ఆమోదించామని, వీటి ద్వారా 8.36 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.

త్రిముఖ వ్యూహంతో ముందుకు..
ఏపీ ప్రభుత్వం త్రిముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని లోకేశ్ వివరించారు. ఇందులో భాగంగా వివిధ రంగాలకు సంబంధించిన క్లస్టర్ల వారీగా అభివృద్ధి, విశ్వవిద్యాలయాలు-నైపుణ్య సంస్థలతో పరిశ్రమలను అనుసంధానించడం, దీర్ఘకాలిక విలువను సృష్టించే విధానాలను రూపొందించడంపై దృష్టి సారించామన్నారు.

ప్రభుత్వం, పారిశ్రామిక సంస్థలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేసే 'ట్రిపుల్ హెలిక్స్ మోడల్' ద్వారా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు. క్లీన్ ఎనర్జీ రంగంలో 2047 నాటికి రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు రాబట్టి, 167 గిగావాట్ల క్లీన్ ఎనర్జీని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం క్వాంటమ్ వ్యాలీ, దేశంలోనే తొలి డ్రోన్ సిటీ, స్పేస్ సిటీ వంటి భవిష్యత్ టెక్నాలజీ ప్రాజెక్టులను కూడా చేపడుతున్నట్లు వెల్లడించారు.

Highway: ప్రయాణికులకు గుడ్ న్యూస్..! అమలాపురానికి మరో దారి.. ట్రాఫిక్ జామ్‌లకు ఎండ్ కార్డు..!
AP Government: చింతూరు ప్రజల చిరకాల స్వప్నం... రూ. 3.44 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం!
AP Public Transport: సంక్రాంతి రద్దీతో ఏపీఎస్‌ఆర్టీసీకి రికార్డ్ ఆదాయం.. ఒక్కరోజులోనే ఎన్ని కోట్లు అంటే..!
ఓటీటీలో 'దండోరా' మోత.. ఎన్టీఆర్ ఒక్క ట్వీట్‌తో సీన్ మారిపోయింది.. టాప్-2లో ట్రెండింగ్!
హోండా యాక్టివా 7G.. పెరిగిన మైలేజీ, కొత్త టెక్నాలజీ – మధ్యతరగతి కుటుంబాలకు మళ్ళీ పండగే!

Spotlight

Read More →