Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్! Agriculture News: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. AP Government Schemes: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అంగన్‌వాడీల్లో ఇక ఇండక్షన్ స్టవ్‌లతోనే వంట.! Jagan Plan: విట్, ఎస్ఆర్ఎం పేర్లు మార్పించిన జగన్! అసలు కారణం ఇదేనా.... Google Data Center: ప్రపంచంలోనే మొదటిసారిగా... మూడు చోట్ల హైపర్‌స్కేల్ డేటా సెంటర్లు! ఏప్రిల్ 28న ముహూర్తం ఫిక్స్! Amaravati Bill: అమరావతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అధికారిక గెజిట్ విడుదల! Praja Vedika: నేడు (07/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: ఇక ట్రాఫిక్ టెన్షన్ గుడ్‌బై! హైదరాబాద్–వైజాగ్ కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవే... కేవలం 2 గంటల్లోనే! Amaravati Capital: అమరావతే ఆంధ్రుల రాజధాని... కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల! Praja Vedika: అదృశ్యమవుతున్న భూములు.. తెరవెనుక అసలు సూత్రధారులు ఎవరు? గ్రీవెన్స్‌లో వెలుగుచూసిన విస్తుపోయే నిజాలు! రేపు ప్రజా వేదికలో పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Amrit Bharat Station Scheme: అమృత్ భారత్ పథకంలో పిఠాపురం.. కార్పొరేట్ లుక్‌లో మెరిసిపోనున్న స్టేషన్!

Nara Lokesh: ప్రభుత్వ స్కూల్ టీచర్‌పై లోకేశ్ ప్రశంసల వర్షం..! ఇదే ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’…!

రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు నగర పాలక సంస్థ

Published : 2025-12-20 12:59:00
Solar Subsidy: ఏపీలో వారందరికి పండగే పండగ..! ఒక్కొక్కరికి ₹20,000 అదనపు సబ్సిడీ..!


రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ప్రశంసల జల్లు కురిపించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని లాలాచెరువు నగర పాలక సంస్థ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయురాలిగా సేవలందిస్తున్న మోటూరి మంగారాణి అంకితభావాన్ని, సేవా స్పూర్తిని ఆయన సోషల్ మీడియా వేదికగా ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య అందించవచ్చని తన కృషితో నిరూపిస్తున్న ఉపాధ్యాయురాలిగా మంగారాణిని లోకేశ్ కొనియాడారు.

Bigg Boss: బిగ్‌బాస్ హౌస్‌లో ఫైనల్ ఫైట్… విన్నర్ ఎవరో!

తరగతి గదిలో పాఠాలు చెప్పడానికే పరిమితం కాకుండా, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా కొత్త పద్ధతులను అవలంబించడం మంగారాణి ప్రత్యేకతగా మంత్రి పేర్కొన్నారు. రైమ్స్, ఆటల ఆధారిత బోధన, స్ఫూర్తినిచ్చే కథలు, 3డి యానిమేషన్ వీడియోలతో పాఠాలను ఆసక్తికరంగా రూపొందించి, వాటిని ‘Mangarani Lessons’ అనే యూట్యూబ్ ఛానల్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారని తెలిపారు. ఈ ప్రయత్నాల ద్వారా ఒక్క తన పాఠశాలకే కాకుండా లక్షలాది మంది విద్యార్థులకు గణితాన్ని సులభంగా నేర్పుతున్నారని ప్రశంసించారు.

Srisailam: శ్రీశైలం ఆలయంలో పవిత్రతకే ప్రాధాన్యం..! భక్తులకు కీలక సూచనలు..!

బోధనతో పాటు మానవత్వం కూడా ఉపాధ్యాయ వృత్తికి కీలకమని చాటిచెప్పిన ఉదాహరణగా మంగారాణి సేవలను లోకేశ్ ప్రస్తావించారు. ఇటీవల అదే పాఠశాలకు చెందిన విద్యార్థి సత్తి చరణ్ తేజ్ ప్రమాదానికి గురైనప్పుడు, తోటి ఉపాధ్యాయులతో కలిసి విరాళాలు సేకరించి బాలుడి వైద్య ఖర్చులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్తు పట్ల బాధ్యతతో వ్యవహరించే ఉపాధ్యాయులు సమాజానికి నిజమైన ఆదర్శమని ఆయన పేర్కొన్నారు.

Visa Updates: విదేశీ విద్య.. మారుతున్న వీసా రూల్స్.. 2026లో మరిన్ని మార్పులకు సంకేతాలు - చెక్ చేసుకోండి!

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతగా గుర్తింపు పొందిన మంగారాణి, టెక్స్ట్‌బుక్ రైటర్‌గా, టీచర్ ట్రైనర్‌గా కూడా విశేష సేవలందిస్తున్నారని లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకాన్ని పెంచుతూ, విద్యలో నాణ్యతను చాటిచెబుతున్న మంగారాణి వంటి ఉపాధ్యాయుల కృషితోనే ‘ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్’ లక్ష్యం సాకారం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల అంకితభావమే రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అని లోకేశ్ స్పష్టం చేశారు.
 

Pan Card: పిల్లలకు కూడా పాన్ అవసరమేనా? మైనర్ పాన్ కార్డ్ రూల్స్ ఇవే..!
IOCL: IOCLలో 394 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు.. జనవరి 9 వరకు దరఖాస్తు అవకాశం!
Telangana Police: జర భద్రం.. తప్పు దారిలో వెళ్తే తడిసిపోద్ది! పోలీసుల కొత్త రూల్..
Toll Plaza: హైవే టోల్ సిస్టమ్‌కు ఫుల్ స్టాప్…! 2026 నుంచి జీరో వెయిటింగ్..!
TTD: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ భారీ విరాళం..! స్వామివారి దర్శనానికి సేఫ్ జర్నీ…!
Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్!

Spotlight

Read More →