Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. 90 నిమిషాల్లో అమరావతి టు హైదరాబాద్.. హైస్పీడ్ రైల్ కారిడార్ డ్రాఫ్ట్ ప్లాన్ సిద్ధం! India Wonders: మరో ప్రపంచం... భారతదేశంలో ఎవరికీ తెలియని 5 రహస్య పర్యాటక ప్రాంతాలివే! Special Trains: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్ అక్కడ వరకు పొడిగింపు! New Toll Rules India: ఏప్రిల్ 10 నుంచి టోల్ గేట్ల వద్ద కొత్త రూల్స్.. నగదు చెల్లింపులు ఇక బంద్! Vande Bharat: విశాఖ - తిరుపతి మధ్య వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్, షెడ్యూల్ ఫిక్స్..!! Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్ రీఫండ్ రూల్స్ మార్పు.. ఇక ఆటోమేటిక్ రిఫండ్! 72 గంటల ముందే.. Amrit Bharat Express: ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఈ రూట్లో అమృతభారత్ కు గ్రీన్ సిగ్నల్, పూర్తి వివరాలు! Godavari: గోదావరిలో విషాదం... ఐదుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు గల్లంతు! Puri International Airport Updates: శ్రీ జగన్నాథ్ ఎయిర్‌పోర్ట్ పనులు వేగవంతం.. కేంద్రం నుంచి స్టేజ్-1 క్లియరెన్స్!

Toll Plaza: హైవే టోల్ సిస్టమ్‌కు ఫుల్ స్టాప్…! 2026 నుంచి జీరో వెయిటింగ్..!

 భారతదేశంలో హైవేల్లో ప్రయాణించే కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో టోల్ ప్లాజాల వద్ద ఉండే క్యూలకు పూర్తిగ

Published : 2025-12-20 09:31:00
TTD: టీటీడీకి ఇండియన్ బ్యాంక్ భారీ విరాళం..! స్వామివారి దర్శనానికి సేఫ్ జర్నీ…!

భారతదేశంలో హైవేల్లో ప్రయాణించే కోట్లాది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో టోల్ ప్లాజాల వద్ద ఉండే క్యూలకు పూర్తిగా చెక్ పెట్టే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. 2026 సంవత్సరం చివరి నాటికి దేశవ్యాప్తంగా GPS ఆధారిత, ఉపగ్రహ సహాయంతో పనిచేసే ఆధునిక టోల్ వసూలు వ్యవస్థను పూర్తిగా అమలు చేయనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో వెల్లడించారు. ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులకు సమయం, ఇంధనం రెండింటిలోనూ భారీ ఆదా కలగనుందని ఆయన తెలిపారు. ముఖ్యంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాలు ఆగాల్సిన అవసరం లేకుండా నిరంతర ప్రయాణాన్ని అందించడం ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

BPCL: ఏపీకి రూ.96 వేల కోట్ల మెగా బూస్ట్…! బీపీసీఎల్ దేశంలోనే అతిపెద్ద ఇంధన ప్రాజెక్టు!

రాబోయే ఈ టోల్ వసూలు విధానం మల్టీ-లేన్ ఫ్రీ ఫ్లో (MLFF) టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవస్థలో కృత్రిమ మేధస్సు ఆధారిత ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR), ఉపగ్రహ సాంకేతికత, ఇప్పటికే వినియోగంలో ఉన్న FASTagలను అనుసంధానం చేస్తారు. దీని ద్వారా వాహనాలు టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేకుండా, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినా టోల్ స్వయంచాలకంగా కట్ అవుతుంది. దీంతో భౌతిక టోల్ బూత్‌లు, మానవ జోక్యం అవసరం తగ్గనుంది. ఈ వ్యవస్థ వల్ల టోల్ వసూలు మరింత పారదర్శకంగా మారనుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Highway: అమరావతికి గ్రీన్‌ఫీల్డ్ హైవే బిగ్ బూస్ట్…! ఖరగ్‌పూర్ నుంచి ఏపీ వరకు కొత్త కారిడార్!

ప్రయాణికులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ గడ్కరీ కీలక వివరాలు వెల్లడించారు. గతంలో టోల్ చెల్లింపుల కోసం ఒక్కో వాహనానికి 3 నుంచి 10 నిమిషాల వరకు సమయం వృథా అయ్యేదని తెలిపారు. FASTag ప్రవేశంతో అది సుమారు 60 సెకన్లకు తగ్గిందని, ఇప్పుడు ప్రభుత్వం జీరో నిమిషాల నిరీక్షణ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. ఈ కొత్త టెక్నాలజీ అమలుతో ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన ఇంధనం ఆదా అవుతుందని, అలాగే టోల్ లీకేజీలు పూర్తిగా తగ్గి ప్రభుత్వ ఆదాయం సుమారు రూ.6,000 కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేశారు. అంతేకాదు, కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని పేర్కొన్నారు.

ఏపీ, తెలంగాణ రైల్వే ప్రయాణికులకు అలర్ట్! రద్దీని తగ్గించేందుకు - ఈ రూట్లలో వన్ వే స్పెషల్ ట్రైన్స్! వివరాలు మీకోసం..

అయితే ఈ వ్యవస్థ జాతీయ రహదారులకే పరిమితమని, రాష్ట్ర, నగర రహదారుల బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి లేదని గడ్కరీ స్పష్టం చేశారు. టోల్ కార్యకలాపాల్లో అవకతవకలకు పాల్పడే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన కాంట్రాక్టర్లను రెండేళ్ల పాటు డిబార్ చేయడంతో పాటు, కొత్త టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా చేస్తామని తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పైలట్ ప్రాజెక్టుల ఫలితాల ఆధారంగా దశలవారీగా ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. మొత్తంగా టోల్ వ్యవస్థను అవినీతి రహితంగా, సాంకేతికంగా ఆధునికంగా మార్చి, హైవే ప్రయాణ అనుభవాన్ని పూర్తిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వెల్లడించారు.

Payal Nag: కాళ్లు, చేతులు లేకపోయినా… పాయల్ నాగ్ నేషనల్ ఛాంపియన్! సెల్యూట్..
Highway Updates: లక్షల్లో మరమ్మతులు.. వందల్లో మరణాలు.! ఆరు వరుసల హైవే పనులపై ఎన్హెచ్ఏఐ కొత్త ప్లాన్..
క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రవ్యాప్తంగా.. ఈ ఆరు విధానాలు.. గేమ్ ఛేంజర్లు! 10 నిమిషాల్లోనే..!
US Immigration: హెచ్1బీ అపాయింట్‌మెంట్లు వాయిదా…! భారతీయుల భవిష్యత్ ప్రశ్నార్థకం!
Nara Lokesh: మీ ఫస్ట్ క్రష్ ఎవరు...? తన కాలేజ్ లైఫ్ రహస్యాలు చెప్పిన లోకేశ్!
Praja Vedika: రేపు (20/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →