రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా? రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు ఘన స్వాగతం! భారత్–రష్యా స్నేహబంధానికి నేడు కొత్త అధ్యాయం! Olympic level: ఒలింపిక్ స్థాయి స్పోర్ట్స్ సిటీ అమరావతిలో... ఏడాదిలో పనులు ప్రారంభం! Land Pooling: అమరావతికి మరో భారీ రుణం! రెండో విడత లాండ్ పూలింగ్‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్! AP Holidays: సంవత్సర మొత్తం సెలవుల జాబితా రిలీజ్…! ఉద్యోగులు, విద్యార్థులకు బిగ్ అప్‌డేట్! Putins India: భారీ భద్రత మధ్య భారత్‌లో పుతిన్ పర్యటన.. ఫొటోలు షేర్ చేసిన ప్రధాని! Railway Zone: ఏపీలో మరో కొత్త రైల్వే డివిజన్.. తిరుమల శ్రీవారి పేరుతో..! కేంద్రం కీలక నిర్ణయం..! Corruption Blast: సర్వే ఏడీ చేతిలో కోట్ల విలువైన ఆస్తులు..! మరిన్ని రహస్యాల వెలుగులోకి..! PutinIndiaVisit: పుతిన్‌ భారత్‌ పర్యటన రెండో రోజు.. వాటిపైనే కీలక ఒప్పందాలు!! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన! ఆ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు... ఎప్పుడైనా అమ్ముకోవచ్చు! International News: డోన్బాస్‌పై పుతిన్ హెచ్చరిక... శాంతి చర్చలకు బ్రేకేనా?

Vandebharath: ఏపీలోని ఆ రూట్‌లో కొత్త వందేభారత్! హైదరాబాద్ త్వరగా వెళ్లొచ్చు...!

2025-12-04 10:10:00
ప్రపంచంలోనే అతి పొడవైన అండర్‌వాటర్ రైలు మార్గానికి సన్నాహాలు! రెండు ఖండాలను కలిపే ప్లాన్.. ఎక్కడో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్‌లో వందేభారత్ రైళ్లు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ రాయలసీమ ప్రాంతం, ముఖ్యంగా కడప జిల్లా మాత్రం ఇప్పటికీ పూర్తి స్థాయి కనెక్టివిటీ అందుకోలేకపోతోంది. కడపలో ఒక్క వందేభారత్ రైలు కూడా ఆగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రేణిగుంట–కడప మధ్య వందేభారత్ రైలు ట్రయల్ రన్ నిర్వహించగా, అప్పటి నుంచి కడప ప్రజల్లో ఈ రైలు త్వరలోనే ప్రారంభమయ్యే ఆశ నెలకొంది. అయితే ఇప్పటికీ రైల్వే శాఖ వందేభారత్ కడప స్టాప్‌పై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరాశ పెరుగుతోంది.

APTET 2025: APTET 2025 హాల్‌టికెట్ వచ్చేసింది… పరీక్షకు రెడీ అయ్యారా?

ప్రస్తుతం ఏపీలో కోస్తా జిల్లాల మీదుగా వందేభారత్ రైళ్లు బాగా నడుస్తున్నాయి. గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ రైళ్లు ప్రయాణికులకు సమయాన్ని గణనీయంగా ఆదా చేస్తున్నాయి. కానీ రాయలసీమలో మాత్రం కేవలం కొన్ని రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. కాచిగూడ–బెంగళూరు, సికింద్రాబాద్–తిరుపతి, విజయవాడ–చెన్నై రైళ్లు మాత్రమే అందుబాటులో ఉండగా కడప, కర్నూలు వంటి జిల్లాలకు సరైన కనెక్టివిటీ లేదు. ముఖ్యంగా కడపలో వందేభారత్ రైలు ఆగకపోవడం ప్రజలకు పెద్ద ఇబ్బందిగా మారింది.

H-1B Visa: H-1B వీసా కొత్త నియమాలు … భారత ఐటీ రంగానికి భారమవుతుందా?

స్థానికులు తరచూ ఉపయోగించే ప్రధాన మార్గాలు హైదరాబాద్–కడప, చెన్నై–కడప, తిరుపతి–కడప మార్గాలు ప్రయాణికులతో ఎప్పుడూ రద్దీగా ఉంటాయి. చదువు, ఉద్యోగాలు, వైద్యం, మరియు తిరుమల దర్శనం కోసం ప్రతి రోజు వందలాది మంది ప్రజలు ఈ మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. సికింద్రాబాద్–తిరుపతి లేదా సికింద్రాబాద్–చెన్నై మార్గాల్లో వందేభారత్ రైళ్లు కడప స్టాప్‌తో నడిస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గడంతో పాటు ప్రయాణికులకు విశాలమైన సౌలభ్యం కలుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

Education: దేశ విద్యారంగంలో చారిత్రాత్మక మలుపు..! రిజర్వ్డ్ కేటగిరీ విద్యార్థులే మెజారిటీ!

కడపలో మూడు ఏళ్ల క్రితమే రైల్వే ఇంజినీరింగ్ అధికారులు 130 కిలోమీటర్ల వేగానికి అనుగుణంగా ట్రాక్‌లను అప్‌గ్రేడ్ చేశారు. వందేభారత్ రైళ్లు నడిపేందుకు అవసరమైన సాంకేతిక పరమైన అర్హతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నప్పటికీ, రైల్వే శాఖ నుంచి ఈ మార్గానికి ఎలాంటి ఆమోదం రాలేదు. ఆరు నెలల క్రితం జరిగిన ట్రయల్ రన్ విజయవంతమైనప్పటికీ సేవలు ప్రారంభించకపోవడం ప్రజల్లో సందేహాలు పెంచుతోంది.

India Tech: టెక్ రంగంలో భారత్‌కు ఓపెన్‌ఏఐ కొత్త అధ్యాయం..టీసీఎస్‌తో కీలక చర్చలు!!

ఈ నేపథ్యంను దృష్టిలో ఉంచుకుని కడప జిల్లా వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు వందేభారత్ రైలు సేవల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే అధికారులను కోరుతున్నారు. సికింద్రాబాద్–చెన్నై (740 కి.మీ) మరియు సికింద్రాబాద్–తిరుపతి (625 కి.మీ) మధ్య వందేభారత్ నడవాలంటే కడపలో స్టాప్ ఇవ్వడం తప్పనిసరి అని వారు స్పష్టం చేస్తున్నారు. ఎంపీలు మరియు రాజకీయ నాయకులు దీనిపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రజలు చెబుతున్నారు. ఇప్పుడు రైల్వే శాఖ ఈ డిమాండ్‌కు ఎలా స్పందిస్తుందో, కడపకు వందేభారత్ సేవలు ఎప్పుడు అందుతాయో అన్నది ఆసక్తిగా మారింది.

Bhavanipuram: విజయవాడ భవానీపురంలో హైటెన్షన్! వాటిపై సుప్రీంకోర్టు స్టే
Andhra Pradesh: ఏపీకి మరో శుభవార్త చెప్పిన కేంద్రం! రూ.125 కోట్లు నిధులు విడుదల..
Market News: సీతారామన్ వ్యాఖ్యలతో టోబాకో షేర్లలో చురుకుదనం!!
Putin India Visit: భారత్ పర్యటనకు పుతిన్.. రక్షణ, వాణిజ్యం, ఇంధన భద్రతపై కీలక చర్చలు!!
Praja Vedika: నేడు (4/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →