Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే... Pattadar Passbook: రైతులకు చంద్రబాబు తీపికబురు... క్యూఆర్ కోడ్ పాసు పుస్తకాల పంపిణీ! Pawankalyan: జనసేన ఆవిర్భావ వేడుకలు రద్దు: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం! Nara Lokesh: వరద ముప్పుకు శాశ్వత పరిష్కారం.. రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి లోకేష్ శ్రీకారం! Nara Lokesh: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా లోకేష్.. మంగళగిరిలో రూ.14.88 కోట్లతో Chandrababu: చంద్రబాబు సంచలన ప్రకటన.. వారికి పెన్షన్ పెంపు! ట్రిపుల్ బెడ్ రూమ్ ఇళ్లు... Parliament's Budget Meeting: ఢిల్లీలో పార్లమెంటు మలి విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం! Praja Vedika: నేడు (09/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Ration cards: ఏపీలో రేషన్ కార్డు సేవల ఛార్జీల పెంపు... పూర్తి వివరాలివే! Chandrababu: త్వరలోనే వారికి 33% రిజర్వేషన్లు! ఎమ్మెల్యేలు అయ్యేందుకు సిద్ధం కండి- చంద్రబాబు! Iconic Bridge: అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ మార్పు! కొత్త రూట్ ఇదే...

Liquor Scam: లిక్కర్‌ స్కాంలో కీలక మలుపు! అప్రూవర్లుగా మారిన ఇద్దరు మాజీ అధికారులు!

 ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో పెద్ద మార్పులకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పాలనలో నూతన మద్యం విధానం అమలు ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ

Published : 2025-11-22 10:16:00
Movie Review: 12A రైల్వే కాలనీ రివ్యూ..అల్లరి నరేష్ కొత్త ప్రయోగం ఎంతవరకు వర్క్ అవుట్ అయ్యిందంటే?

ఏపీ లిక్కర్‌ స్కాం కేసులో పెద్ద మార్పులకు దారితీసే కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ పాలనలో నూతన మద్యం విధానం అమలు ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించిన మాజీ అధికారులైన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు తాజాగా కేసులో అప్రూవర్లుగా మారినట్లు హైకోర్టుకు అధికారికంగా తెలియజేశారు. ఈ ఇద్దరూ అప్రూవర్లుగా మారిన విషయాన్ని సిట్‌కు కూడా వెల్లడించారని తెలిసింది. ఈ నిర్ణయం కేసు దిశను పూర్తిగా మార్చే అవకాశమున్నందున రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనే కాక, పరిపాలన వర్గాల్లో కూడా పెద్ద సంచలనంగా మారింది.

PM Free Scooty Scheme: ప్రధానమంత్రి ఉచిత స్కూటీ అంటూ వైరల్ అవుతున్న వార్తలు… నిజం ఎంత అంటే!!

వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని అమలు చేసే సమయంలో వాసుదేవరెడ్డి బేవరేజెస్‌ ఎండీగా, సత్యప్రసాద్‌ ప్రత్యేక అధికారిగా పనిచేశారు. మద్యం పంపిణీ వ్యవస్థ, ధరల నిర్ణయం, సరఫరా విధానం, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలపై వీరు కీలక నిర్ణయాలు తీసుకున్నారని విచారణ సంస్థలు గుర్తించాయి. నూతన మద్యం విధానం వెనుక ఉన్న అనుమానాస్పద నిర్ణయాలు, లాభాలు, ఆర్థిక లోటుపాట్లపై ఇప్పటికే సిట్‌ విచారణ జరుపుతున్న నేపథ్యంలో, ఈ ఇద్దరి వాంగ్మూలం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా వారికి సంబంధించిన ఫైళ్లు, నిర్ణయాలు, ఆమోదాలపై పూర్తి వివరాలు అందిస్తామని హైకోర్టుకు తెలిపినట్లు సమాచారం.

AP Education: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్! ₹4,200 కోట్ల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్!

ఈ మార్పుల నేపథ్యంలో లిక్కర్‌ స్కాం కేసులో నిందితులందరి మీద ఒత్తిడి పెరిగింది. అప్రూవర్లుగా మారిన వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్‌లు ఇప్పటికే తమ వద్ద ఉన్న కీలక పత్రాలు, మద్యం పాలసీ అమలులో జరిగిన లోపాలు, అనుమతులు, ఒప్పందాలపై సమగ్ర వివరాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారి వాంగ్మూలం కేసులో ప్రధాన సాక్ష్యంగా మారే అవకాశముండటంతో నిందితుల శిబిరంలో కలకలం రేగింది. విచారణ వేగం పెరిగే అవకాశమున్నందున, ఈ కేసు తదుపరి దశ అత్యంత కీలకంగా మారబోతోందని న్యాయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

Amazon Upgrade: అమెజాన్ బిగ్ అప్‌డేట్! ధరల వివరాలు గ్రాఫ్‌లో… కస్టమర్లకు ఫుల్ క్లారిటీ!

ఇదిలా ఉంటే, తాడేపల్లి ప్యాలెస్‌లో ఈ కేసు ప్రభావం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. సిట్‌ ప్రస్తుతం హైకోర్టుకు పూర్తి నివేదిక సమర్పించేందుకు సమయం కోరింది. అప్రూవర్లుగా మారిన ఇద్దరు అధికారుల వాంగ్మూలాలను సేకరించి, ఇతర నిందితుల పాత్రలను కూడా విశ్లేషించి, అన్ని ఆధారాలను సమీకరించడానికి అదనపు సమయం అవసరమని హైకోర్టుకు తెలియజేసింది. త్వరలోనే ఈ కేసులో మరిన్ని అరెస్టులు, కీలక వెల్లడి, ముఖ్య నిర్ణయాలు వెలుగులోకి రానున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మద్యం పాలసీ అమలు సమయంలో జరిగిన అవకతవకలపై పూర్తిస్థాయి సత్యం వెలుగులోకి రావడానికి ఇది ఒక ప్రధాన దశగా కనిపిస్తోంది.

PrajaVedika: నేడు (22/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP SSC: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్! విద్యార్థులు సిద్ధంగా ఉండండి!
Smritis wedding: టీమ్‌ఇండియా స్టార్ స్మృతి వివాహం.. మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు!
Andhra Pradesh Education: ఉపాధ్యాయులకు బోధనేతర భారం ముగింపు… విద్యా నాణ్యత పెంపే లక్ష్యం లోకేష్ స్పష్టీకరణ!!
ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానంతో పంపిణీ.. పిఆర్ కె ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు జీవనోపాధి కల్పన!
2029 లోనూ చంద్రబాబు, లోకేష్‌ను గుర్తుంచుకోవాలి! నిరుపేదల జీవనోపాధికి భరోసా.. టిఫిన్ బండి పంపిణీతో పిఆర్ కె ఫౌండేషన్ సాయం!

Spotlight

Read More →