Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Women Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు ముహూర్తం ఖరారు.. ప్రతిపక్షాలకు ప్రధాని లేఖ!! Macherla Mystery: మాచర్ల మాజీ సీఐ అరాచకాల గుట్టురట్టు! లోకేష్ వద్దకు చేరిన 'చినమల్లయ్య' చిట్టా.... Amaravati: ఐకానిక్ టవర్లు, అత్యాధునిక రోడ్లు.. ప్రపంచ స్థాయి రాజధాని దిశగా శరవేగంగా అడుగులు! Ambedkar Jayanti 2026: అంబేద్కర్ జయంతి 2026: ఏప్రిల్ 14న దేశవ్యాప్తంగా సెలవు.. ఏవి తెరుస్తారు? ఏవి మూసివేస్తారు? Amaravati Works: అమరావతి పునర్వైభవం.. శరవేగంగా సాగుతున్న రాజధాని నిర్మాణ పనులు! Elevated Corridor: 41 కిలోమీటర్ల ఎలివేటెడ్‌ కారిడార్‌.. రూ.18,500 కోట్లతో నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లోనే Chandrababu: టీడీపీ కేడ‌ర్‌కు 'ఈ-3'... చంద్ర‌బాబు కీలక ప్రకటన! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష!

AP Education: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్! ₹4,200 కోట్ల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్!

 ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తీర్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ సందర్భంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నవల

Published : 2025-11-22 08:49:00
Amazon Upgrade: అమెజాన్ బిగ్ అప్‌డేట్! ధరల వివరాలు గ్రాఫ్‌లో… కస్టమర్లకు ఫుల్ క్లారిటీ!

ఏపీలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తీర్చే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఈ సందర్భంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉన్నవల్లిలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్, శాప్ ఛైర్మన్ రవినాయుడు, ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, ఏఐవైఎఫ్ నేతలు హాజరయ్యారు. విద్యార్థులను ఇబ్బందుల్లో పడేసిన గత ప్రభుత్వపు విధానాలు, పెండింగ్ బకాయిల ప్రభావం వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది.

PrajaVedika: నేడు (22/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం సుమారు రూ.4,200 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను పెండింగ్‌లో ఉంచిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్థిక పరిస్థితిని సమీక్షించి ఆ మొత్తాన్ని దశలవారీగా చెల్లించేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్యాసంస్థల్లో అధ్యాపకుల కొరతను తీర్చడానికి త్వరలోనే కొత్తగా పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇదే సమయంలో ప్రైవేట్ కాలేజీలు అధిక ఫీజుల పేరుతో విద్యార్థులపై ఒత్తిడి తీసుకురాకూడదని హెచ్చరిస్తూ, అలాంటి వ్యవహారాలు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని చెప్పారు. విద్యాసంస్థల ప్రాంగణంలో రాజకీయ ప్రసంగాలు, పార్టీ జెండాలకు అనుమతి ఉండదని, క్రమశిక్షణతో కూడిన విద్యా వాతావరణాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

AP SSC: పదవ తరగతి పరీక్షల షెడ్యూల్ రిలీజ్! విద్యార్థులు సిద్ధంగా ఉండండి!

విద్యార్థి సంఘాల నాయకులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 11 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందించారు. విద్యాసంస్థల పనివేళలు ముగిసిన తర్వాత విద్యార్థి సంఘాలు తమ సమస్యలను ప్రత్యేక వేదికపై అధికారులకు వివరించుకునే అవకాశాన్ని కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి, ఫీజు రీయింబర్స్‌మెంట్, విదేశీ విద్య అవకాశాలు లాంటి అంశాలన్నింటిపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. సమావేశ అనంతరం మంత్రి లోకేష్ సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, విద్యార్థి-యువజన సంఘాలు ప్రతిపాదించిన అంశాలను పరిశీలించి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

Smritis wedding: టీమ్‌ఇండియా స్టార్ స్మృతి వివాహం.. మోదీ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు!

అంతేకాకుండా, ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే అమ్మాయిల కోసం "కలలకు రెక్కలు" పథకాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయడానికి చర్యలు వేగవంతం చేస్తున్నట్టు చెప్పారు. విదేశీ విద్య కోసం ప్రస్తుతం ఏపీకి చెందిన 27,112 మంది విద్యార్థినులు విదేశాల్లో చదువుతున్నారని, స్వదేశంలో 88,196 మంది ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని వివరించారు. ఈ విద్యార్థులందరికీ మరింత సౌకర్యాలు అందించడానికి, విదేశీ విద్యా పథకాన్ని పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రత్యేక విధివిధానాలు రూపొందించాలని ఉన్నతాధికారులకు ఆదేశించారు. విద్యార్థుల భవిష్యత్తు, విద్యా ప్రమాణాల పెంపు, ఆర్థిక సహాయం వంటి అంశాలపై ప్రభుత్వం దృఢమైన నిర్ణయాలతో ముందుకు సాగుతుందని మంత్రి తెలిపారు.

Andhra Pradesh Education: ఉపాధ్యాయులకు బోధనేతర భారం ముగింపు… విద్యా నాణ్యత పెంపే లక్ష్యం లోకేష్ స్పష్టీకరణ!!
ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానంతో పంపిణీ.. పిఆర్ కె ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు జీవనోపాధి కల్పన!
2029 లోనూ చంద్రబాబు, లోకేష్‌ను గుర్తుంచుకోవాలి! నిరుపేదల జీవనోపాధికి భరోసా.. టిఫిన్ బండి పంపిణీతో పిఆర్ కె ఫౌండేషన్ సాయం!
Telangana NRI Welfare: జగిత్యాలలో 31 గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు… ప్రభుత్వ నిర్ణయంతో భరోసా!!
Pawans visit: ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన.. 15 గ్రామాల రైతులతో భేటీ!
Minister Narayana: రైతులకు అన్యాయం జరగదు.. అమరావతి పర్యటనలో మంత్రి నారాయణ స్పష్టం!

Spotlight

Read More →