Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా.. కారణం అదే! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ! Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! India-US Trade Deal: భారత్-అమెరికా వాణిజ్య చర్చలు వాయిదా.. కారణం అదే! Inter Exams 2026: ఏపీలో రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు! కొత్త నిబంధనలు... ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Scientist Jobs: నెలకు రూ.2 లక్షల జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు..! ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Lavanya Tripathi: ప్రెగ్నెన్సీ రూమర్లపై మెగా కోడలు ఫుల్ క్లారిటీ.. అసలు విషయం ఇదీ!

ముఖ్యమంత్రి చంద్రబాబు P4 విధానంతో పంపిణీ.. పిఆర్ కె ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు జీవనోపాధి కల్పన!

గన్నవరం నియోజకవర్గంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్న పిఆర్ కె ఫౌండేషన్ ఈరోజు (నవంబర్ 21, 2025) మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.ఫౌండేషన్

Published : 2025-11-21 21:10:00
Telangana NRI Welfare: జగిత్యాలలో 31 గల్ఫ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా మంజూరు… ప్రభుత్వ నిర్ణయంతో భరోసా!!

గన్నవరం నియోజకవర్గంలో నిరుపేదలకు అండగా నిలుస్తూ ప్రజాభిమానాన్ని పొందుతున్న పిఆర్ కె ఫౌండేషన్ ఈరోజు (నవంబర్ 21, 2025) మరో మంచి కార్యక్రమాన్ని చేపట్టింది.

Pawans visit: ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పవన్ పర్యటన.. 15 గ్రామాల రైతులతో భేటీ!

ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ గారి నేతృత్వంలో హనుమాన్ జంక్షన్‌లో నిరుపేద మహిళకు ఉచితంగా తోపుడు బండి (Fruits Cart) పంపిణీ చేశారు.

Minister Narayana: రైతులకు అన్యాయం జరగదు.. అమరావతి పర్యటనలో మంత్రి నారాయణ స్పష్టం!

ఈ కార్యక్రమం ద్వారా హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన పిల్లి ద్వారకాబాయమ్మ గారికి పిఆర్ కె ఫౌండేషన్ చేయూతనిచ్చింది.  తక్షణ సాయంపిఆర్ కె ఫౌండేషన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నిరుపేదల కష్టం ఫౌండేషన్ దృష్టికి రాగానే తక్షణమే స్పందించి వారికి ఉపాధి కల్పన కోసం తోపుడుబండ్లు పంపిణీ చేయడం.

ఏపీలో రైతుల కోసం మరో కొత్త పథకం! 24 నుంచే అమల్లోకి.. అర్హతలు ఇవే!

హనుమాన్ జంక్షన్‌కు చెందిన పిల్లి ద్వారకాబాయమ్మ గారి ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ఫౌండేషన్ అధినేత పారా రామకృష్ణ గారు, ఆమెకు స్వయం ఉపాధి కోసం ఫ్రూట్స్ బండిని ఉచితంగా అందించారు.

డ్వాక్రా మహిళలకు శుభవార్త...రూల్స్ మారాయి! ఇక కష్టాలు తీరినట్లే!

ఈ తోపుడు బండి పంపిణీ కార్యక్రమం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క P4 (Public, Private, People, Partnership) విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, నిరుపేదలకు సహాయం చేయాలనే లక్ష్యంతో కొనసాగుతోంది.

RGV Statement: రాజమౌళి వ్యాఖ్యల వివాదంపై… రామ్ గోపాల్ వర్మ గట్టి కౌంటర్!!

ఈ విధానం ద్వారా ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రజా భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలనకు కృషి చేయాలని చంద్రబాబు గారు సంకల్పించారు. ఈ తోపుడు బండి పంపిణీ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సీనియర్ నాయకులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

10 జిల్లాలకు నేడు భారీ వర్ష సూచన! 25 వరకు ఉరుములు, పిడుగులతో.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం!

టీడీపీ సీనియర్ నాయకులు యలమంచిలి శ్రీరామచంద్రమూర్తి గారు ఈ ఫ్రూట్స్ బండిని రిబ్బన్ కటింగ్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి గారితో పాటు, తుమ్మల ఉదయ్, నాగళ్ళ సతీష్, వీరమాచినేని హరికృష్ణ, విఘ్ణమోహన్, కొల్లి చంద్రశేఖర్ (బుజ్జి), పిన్నమనేని రమేష్, గంట మురళీ తదితర ముఖ్య నాయకులు మరియు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత తేజస్ యుద్ధ విమానం..పైలట్ దుర్మరణం!

ఈ తోపుడు బండి ద్వారకాబాయమ్మ గారికి కేవలం వ్యాపార సాధనం మాత్రమే కాదు, ఒక కొత్త ఆశ, కొత్త జీవితం. ఫ్రూట్స్ బండి ద్వారా వచ్చే ఆదాయం ఆమె కుటుంబాన్ని పోషించుకోవడానికి, గౌరవంగా జీవించడానికి సహాయపడుతుంది. నిరుపేదల దృష్టికి రాగానే వెంటనే స్పందించిన పారా రామకృష్ణ గారి ఆశయాన్ని స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు. ఈ రకమైన సామాజిక సేవ నిజంగా మరికొందరికి స్ఫూర్తిని ఇస్తుంది.

పర్యాటకులకు గుడ్‌న్యూస్.. కృష్ణా నదిపై సాగర్ టు శ్రీశైలం.. నల్లమల అడవి శోభను ఆస్వాదించండి!
2029 లోనూ చంద్రబాబు, లోకేష్‌ను గుర్తుంచుకోవాలి! నిరుపేదల జీవనోపాధికి భరోసా.. టిఫిన్ బండి పంపిణీతో పిఆర్ కె ఫౌండేషన్ సాయం!
ChatGPT Atlas: మాక్‌ఓఎస్‌లో పెద్ద అప్‌డేట్‌.. చాట్‌జీపీటీ అట్లస్‌ బ్రౌజర్‌ను మార్చేస్తోన్న కొత్త ఫీచర్లు!!

Spotlight

Read More →