Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది! Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Minister Narayana: అమరావతి నిర్మాణాల్లో రాకెట్ వేగం.... ఈ నెలలోనే భవనాల అప్పగింతకు మంత్రి కీలక ఆదేశాలు! Chandrababu: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్... రోడ్లు, భవనాలు మరియు రెవెన్యూ శాఖలపై సమీక్ష! Nara Lokesh: అధికారం ఉన్నా తగ్గని వినయం.. లోకేష్ వివేకానికి నెటిజన్ల ఫిదా! APSRTC: ఏపీలో రవాణా రంగ ప్రక్షాళన.. ఆర్టీసీలో మరిన్ని స్లీపర్ బస్సులు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి! Bapatla District News: రేపు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు.. వేమూరు నియోజకవర్గంలో పర్యటన! Madurai Court: లాకప్ డెత్ కేసు... ఒకేసారి 9 మంది పోలీసులకు మరణశిక్ష - ఒక చారిత్రక తీర్పు! Housing Scheme: ఏపీలో వారికి శుభవార్త! చంద్రబాబు కీలక ప్రకటన... మరో 5 లక్షల మందికి లబ్ది! Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు!

Hyderabad IT Hub: జీసీసీల విస్తరణలో హైదరాబాద్ ముందంజ.. దేశంలో రెండో అతిపెద్ద గ్లోబల్ హబ్‌గా మార్పు!!

భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ వేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీలు తమ కీలక కార్యకలాపాల కోసం తక్కువ ఖర్చుతో, నైపుణ్యం గల మాన

Published : 2025-12-14 13:38:00
AP Inter Exams 2026: ఇంటర్‌ 2026 పరీక్షల్లో కీలక మార్పులు.. కొత్త సిలబస్‌, కొత్త మార్కుల విధానం అమలు!!

భారత్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCCs) విస్తరణ వేగంగా కొనసాగుతోంది. అంతర్జాతీయ మల్టీనేషనల్ కంపెనీలు తమ కీలక కార్యకలాపాల కోసం తక్కువ ఖర్చుతో, నైపుణ్యం గల మానవ వనరులు అందుబాటులో ఉండే ప్రాంతాల్ని ఎంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ దేశంలోని ప్రముఖ జీసీసీ కేంద్రాల్లో ఒకటిగా నిలుస్తోంది. ఐటీ, ఫార్మా, బయోటెక్నాలజీ రంగాల్లో బలమైన పునాది ఉండటం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక వసతులు కలిసి హైదరాబాద్‌ను విదేశీ కంపెనీలకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చాయి. బెంగళూరు, పుణెతో పోటీ పడుతూ హైదరాబాద్ రెండో అతిపెద్ద జీసీసీ హబ్‌గా ఎదుగుతోంది.

Gold Project: జొన్నగిరిలో బంగారు గనులు…! పదేళ్లలో 6 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం!

కన్సల్టింగ్ సంస్థల నివేదికల ప్రకారం, 2020 నుంచి 2024 మధ్య హైదరాబాద్‌లో జీసీసీల కోసం సుమారు 1.86 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు వెళ్లింది. దేశవ్యాప్తంగా జీసీసీలు వినియోగిస్తున్న మొత్తం కార్యాలయ స్థలంలో హైదరాబాద్ వాటా దాదాపు 17 శాతం. బెంగళూరు తొలి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, పుణె నగరాలు కలిపి దేశంలోని జీసీసీ ఆఫీస్ స్పేస్‌లో 70 శాతానికి పైగా వాటాను కలిగి ఉండటం విశేషం. ఈ వృద్ధి రియల్ ఎస్టేట్ రంగానికీ గణనీయమైన ఊపునిస్తోంది.

Railway Jobs: ఎన్టీపీసీ అండర్‌ గ్రాడ్యుయేట్ పరీక్షలు స్టార్ట్… అడ్మిట్ కార్డులపై కీలక అప్డేట్!

హైదరాబాద్‌లో ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (BFSI)తో పాటు ఫార్మా రంగాలకు చెందిన జీసీసీలు వేగంగా ఏర్పడుతున్నాయి. నగరంలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఇప్పటికే అంతర్జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఉండటం ఈ రంగాల కంపెనీలకు అదనపు బలంగా మారింది. ఫలితంగా డేటా అనలిటిక్స్, ఫైనాన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ టెక్నాలజీ, ఫార్మా రీసెర్చ్ వంటి విభాగాల్లో ఉద్యోగాల డిమాండ్ పెరుగుతోంది. యువతకు ఉన్నత వేతనాలు, గ్లోబల్ ఎక్స్‌పోజర్ లభించే అవకాశాలు విస్తరిస్తున్నాయి.

Campus Shooting: అమ్మా… ఐ లవ్యూ”..! బ్రౌన్ యూనివర్సిటీలో కాల్పుల వేళ విద్యార్థి మెసేజ్ గుండెల్ని పిండేసింది..!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 1,800 జీసీసీలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, 2030 నాటికి ఈ సంఖ్య 2,200కు చేరుతుందని అంచనాలు చెబుతున్నాయి. ఉద్యోగుల సంఖ్య కూడా 19 లక్షల నుంచి 28 లక్షల వరకు పెరిగే అవకాశముంది. 2025 నుంచి 2030 మధ్య అదనంగా 3 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లీజుకు వెళ్లొచ్చని భావిస్తున్నారు. హైదరాబాద్‌లో త్వరలోనే కాస్ట్‌కో, వెస్టర్న్ యూనియన్, స్టోల్ట్ నీల్సన్ వంటి ప్రముఖ ఎంఎన్‌సీలు తమ జీసీసీలను ప్రారంభించనున్నాయి. ఇవన్నీ కలిసి హైదరాబాద్‌ను భవిష్యత్తులో కూడా జీసీసీలకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టనున్నాయి.

Trumps anger: ISISపై ట్రంప్ ఆగ్రహం.. బలమైన ప్రతీకారం హెచ్చరిక!
Defense News: అమెరికా–పాక్ మధ్య కొత్త రక్షణ ఒప్పందం.. ఎఫ్-16 అప్‌గ్రేడ్‌కు రూ.6,200 కోట్లు!!
తిరుమల క్షేత్రం కిటకిట.. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం! బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు..
ఏఐలో భారత్ హవా.. ప్రపంచంలో మూడో స్థానం! టాలెంట్ విభాగంలో...
Bigg Boss 9 : బిగ్‌బాస్–9లో మరో షాక్.. భరణి ఎలిమినేట్.. ఫైనల్ రేసులో మిగిలిన ఐదుగురు!
భర్తగా గర్విస్తున్నా.. బ్రాహ్మణి ఆలోచనకు ఇది తగిన గుర్తింపు.. మంత్రి లోకేష్ ప్రశంసలు!

Spotlight

Read More →