Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..!

AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి కోసం భూసమీకరణ చేపట్టి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, భూములు ఇచ్చ

Published : 2026-01-02 10:31:00
Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి కేంద్రంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతి కోసం భూసమీకరణ చేపట్టి ఇప్పటికే 11 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, భూములు ఇచ్చిన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించిన సాంకేతిక ఇబ్బందులు, న్యాయపరమైన సమస్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా అసైన్డ్ భూములు ఇచ్చిన రైతులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ప్రధాన సమస్యకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.

Greenfield Expressway: తెలుగు రాష్ట్రాలకు కేంద్రం గిఫ్ట్... కొత్త గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే!

రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇప్పటివరకు సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు పెద్ద సమస్యగా మారాయి. ఆ పట్టాల్లో “అసైన్డ్” అనే పదం ఉండటాన్ని ఆసరాగా చేసుకుని దళారులు రైతులను మోసం చేశారు. భూముల విలువ గజానికి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు తక్కువగా చూపించి కొనుగోళ్లు చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ అంశంపై రైతులు పలుమార్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేయగా, ఇప్పుడు వారి ఆవేదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది.

Land Pattas Distribution: ఏపీలో వారందరికీ సంక్రాంతి కానుక! ఇంటి పట్టాలు పంపిణీ... రెడీ గా ఉండండి!

అమరావతి కోసం మొత్తం 3,139 మంది అసైన్డ్ రైతులు సుమారు 2,689.14 ఎకరాల భూమిని ఇచ్చారు. వీరికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల్లో ఉన్న “అసైన్డ్” పదం కారణంగా యాజమాన్య హక్కులపై అనుమానాలు నెలకొన్నాయి. దీంతో బ్యాంకు రుణాలు, అమ్మకాలు, లావాదేవీలు అన్నీ సమస్యాత్మకంగా మారాయి. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే కౌలు బకాయిలు, సీఐడీ కేసుల వంటి అంశాలను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టాల విషయంలోనూ స్పష్టత తీసుకొచ్చింది.

Ballari Hightension: బళ్లారిలో హై టెన్షన్... MLA ఇంటిపై కాల్పులు! ఒకరు మృతి!

ఈ నేపథ్యంలో పురపాలక శాఖ గత ఏడాది అక్టోబర్‌లో జీవో నంబర్ 187ను జారీ చేసింది. భూసమీకరణ చట్టంలో మార్పులు చేసి, రిటర్నబుల్ ప్లాట్లకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని ఈ జీవోలో సూచించింది. అయితే ఈ జీవో కొత్తగా ఇచ్చే పట్టాలకే వర్తిస్తుందని సీఆర్డీఏ స్పష్టం చేయడంతో అప్పటికే పట్టాలు పొందిన రైతుల్లో గందరగోళం నెలకొంది. దాదాపు 95 శాతం మంది రైతులు మరోసారి ప్రభుత్వాన్ని సంప్రదించి, తమ సమస్యకు కూడా అదే పరిష్కారం వర్తింపజేయాలని కోరారు.

Liquor: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో నోట్ల వర్షం..! తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి మద్యం విక్రయాలు..!

రైతుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం చివరకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన పాత రిటర్నబుల్ ప్లాట్ల పట్టాల స్థానంలో, “అసైన్డ్” పదం తొలగించి కొత్త పట్టాలు జారీ చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. దీనికోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు కొత్త ఏడాదిలో కొత్త పట్టాలు అందించనుంది. దీంతో దళారుల మోసాలకు చెక్ పడటంతో పాటు, రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించనున్నాయి. అమరావతి భూసమీకరణలో భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు ఇది నిజంగా పెద్ద ఊరటగా మారింది.

Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే పండగ..! జనవరిలో ఏకంగా 13 సెలవులు.. ఫుల్ లిస్ట్ ఇదే!
Farmers: రైతులకు తీపి కబురు! సంక్రాంతి కంటే ముందే ఖాతాల్లో నిధులు జమ..!!
H1B Visa: హెచ్-1బీ ఉద్యోగులకు అమెజాన్ శుభవార్త! భారత్‌లోనే పని చేసే అవకాశం!
US Visa Update: గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై కఠిన ఆంక్షలు..! ఇక కేవలం పెళ్లి చేసుకుంటే సరిపోదు..!
Leopard Alert: భక్తులకు అలర్ట్! చిరుత కలకలం... జాగ్రత్త!

Spotlight

Read More →