Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..! Nara Lokesh: విశాఖ ఐటీ అభివృద్ధిని వైసీపీ నాశనం చేసింది..! అసెంబ్లీలో మంత్రి లోకేష్ ఫైర్! AP Government: ఏపీలో వారికి బదిలీలు, ప్రమోషన్లు! ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్! Liquor Shops: ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్..! మద్యం షాపుల్లో నగదుతో పనిలేదు..! National Highway: తిరుపతి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్! అందుబాటులోకి వచ్చిన నేషనల్ హైవే... ఇక దూసుకెళ్ళిపోవచ్చు! Nara Lokesh: కల్తీ జరగలేదనడానికి సిగ్గుండాలి! వైసీపీ అవినీతిపై నారా లోకేష్ ఆగ్రహం! TTD Chairman: వైసీపీ సోషల్ మీడియా వింగ్‌కు షాక్..! కోర్టు ఆర్డర్‌తో నోరు మూయించిన బి.ఆర్. నాయుడు! AP Assembly: మంత్రి ఆనంపైకి దూసుకెళ్లిన వైసీపీ ఎమ్మెల్సీ.. మండలిలో రణరంగం! Nirukonda Reservoir: రూ. 400 కోట్లతో నీరుకొండ రిజర్వాయర్ ప్రాజెక్ట్!! శరవేగంగా సాగుతున్న పనులు... Nara Lokesh: అసెంబ్లీలో నారా లోకేష్ భావోద్వేగ ప్రసంగం! ఫ్యాక్షన్ రాజకీయాలకు చరమగీతం! Central Government: ఉపాధి హామీలో కొత్త హాజరు పద్ధతి! కేంద్ర ప్రభుత్వం సరికొత్త నిబంధన ఇదే..!

Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దేశ చరిత్రలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ క

Published : 2026-01-01 18:40:00
Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దేశ చరిత్రలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఈ చారిత్రక రైలు పరుగులు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు.

APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!

ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి దశలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్–బిలిమోరా మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత వాపి–సూరత్, వాపి–అహ్మదాబాద్, చివరకు థానే–అహ్మదాబాద్ వరకు విస్తరించేలా పనులు జరుగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!

బుల్లెట్ ట్రైన్ అత్యాధునిక జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీతో రూపొందుతోంది. ఈ రైలు గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరేందుకు రెండు గంటల లోపే సరిపోతుంది. ప్రస్తుతం ఉండే సాధారణ రైలు ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు.

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వయాడక్టులు, పిళ్లర్లు, నదులపై వంతెనలు వంటి కీలక పనులు భారీ స్థాయిలో పూర్తయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భూసేకరణ, టన్నెలింగ్, స్టేషన్ నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!

ఈ బుల్లెట్ ట్రైన్ భారత రైల్వే వ్యవస్థకు కొత్త దశను తెరుస్తుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భద్రత, సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పరంగా దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవానికి తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టడం భారతదేశానికి గర్వకారణంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!
APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!

Spotlight

Read More →