Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Reliance Data Center: ఉత్తరాంధ్ర తలరాతను మార్చేస్తున్న ఆ 1.6 లక్షల కోట్ల ప్రాజెక్ట్! Good Governance: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్! ఇక ఆఫీస్‌ల చుట్టూ తిరిగే పనిలేదు.. అన్ని సేవలు అక్కడే! LV Prasad Eye Hospital: ఏపీలో కొత్తగా మరో ఎల్వీ ప్రసాద్ ఐ కేర్... ఇక హైదరాబాద్ వెళ్లే పని లేదు! Green Field Highway: ప్రయాణికులకు అలెర్ట్... ఏపీలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ హైవేలో వాహనాలకు అనుమతి.. చెన్నైకు జస్ట్ 2 గంటల్లో చేరుకోవచ్చు! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్!

Bullet Train: తొలి బుల్లెట్ ట్రైన్ ముహూర్తం ఫిక్స్! పూర్త్ వివరాలు....

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దేశ చరిత్రలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ క

Published : 2026-01-01 18:40:00
Registration: 22ఏ నిషిద్ధ జాబితాకు బ్రేక్‌…! రైతులు, భూ యజమానులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్!

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి కౌంట్‌డౌన్ మొదలైంది. దేశ చరిత్రలో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌గా భావిస్తున్న ముంబై–అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌లో బుల్లెట్ ట్రైన్ సేవలు 2027 ఆగస్టు 15 నాటికి ప్రారంభం కానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజునే ఈ చారిత్రక రైలు పరుగులు పెట్టేలా ప్రణాళిక రూపొందించారు.

APGovernment: ఎస్సీల ఆర్థిక ఎదుగుదలే లక్ష్యం.. వడ్డీ లేని రుణాలతో కూటమి ప్రభుత్వం సరికొత్త పథకం!

ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌ను దశలవారీగా అమల్లోకి తీసుకురానున్నారు. మొదటి దశలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్–బిలిమోరా మధ్య రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత వాపి–సూరత్, వాపి–అహ్మదాబాద్, చివరకు థానే–అహ్మదాబాద్ వరకు విస్తరించేలా పనులు జరుగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ 2029 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

Ward Secretariat: కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం! వార్డు సచివాలయాలకు పేరు మార్పు!

బుల్లెట్ ట్రైన్ అత్యాధునిక జపాన్ షింకాన్సెన్ టెక్నాలజీతో రూపొందుతోంది. ఈ రైలు గంటకు సుమారు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. దీని ద్వారా ముంబై నుంచి అహ్మదాబాద్‌కు చేరేందుకు రెండు గంటల లోపే సరిపోతుంది. ప్రస్తుతం ఉండే సాధారణ రైలు ప్రయాణ సమయంతో పోలిస్తే ఇది చాలా పెద్ద మార్పుగా చెప్పవచ్చు.

ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.14 కోట్లతో కొత్తగా మరో స్టేడియం.. భూముల ధరలకు రెక్కలు!

ప్రాజెక్ట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే వయాడక్టులు, పిళ్లర్లు, నదులపై వంతెనలు వంటి కీలక పనులు భారీ స్థాయిలో పూర్తయ్యాయి. మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భూసేకరణ, టన్నెలింగ్, స్టేషన్ నిర్మాణ పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. వేల కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్రాజెక్ట్‌ను ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు.

ఏపీలో వారికి తీపికబురు.. రుణమాఫీ నుంచి ఉద్యోగుల డీఏ పెంపు వరకు.. పండగ తెచ్చిన సర్కార్!

ఈ బుల్లెట్ ట్రైన్ భారత రైల్వే వ్యవస్థకు కొత్త దశను తెరుస్తుంది. ప్రయాణ సమయం తగ్గడంతో పాటు భద్రత, సౌకర్యాలు, సాంకేతిక పరిజ్ఞానం పరంగా దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉంది. స్వాతంత్ర్య దినోత్సవానికి తొలి బుల్లెట్ ట్రైన్ పరుగులు పెట్టడం భారతదేశానికి గర్వకారణంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు.

ఉద్యోగులే సంస్థ బలం... టీడీపీ కార్యాలయంలో సిబ్బందికి న్యూ ఇయర్ కానుకలు!
APSRTC News:కొత్త జిల్లాల ఏర్పాటుతో ఆర్టీసీడిపోల విభజనపై కీలక ఆదేశాలు..!!
భారతీయులకు అమెరికా కీలక సూచనలు.. హెచ్‌-1బీ వీసా నిబంధనల్లో భారీ మార్పులు.. ఇక నైపుణ్యం ఉంటేనే..
రైతులకు శుభవార్త! SBI బ్యాంక్ ద్వారా 10 లక్షల వరకు రుణ సౌకర్యం! సకాలంలో చెల్లిస్తే కేవలం..
Web Series: న్యూ ఇయర్ రాత్రి ఓటీటీకి ఊహించని క్రేజ్… ఆ సిరీస్‌కు ఇంత క్రేజ్ ఉందా..!!

Spotlight

Read More →