Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ... Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు! Election Workers: బీఎల్‌వోలకు ఏపీ సర్కార్ బంపర్ గిఫ్ట్…! పారితోషికం రెట్టింపు! Bangladesh: బంగ్లా రాజకీయాల్లో పవర్ షిఫ్ట్.. తారిఖ్ రీఎంట్రీతో కొత్త అంచనాలు Swarnandhra 2047: స్వర్ణాంధ్ర 2047 దిశగా కీలక అడుగు.. పదిసూత్రాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష!! District Reorganisation: జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఏపీ ప్రభుత్వం పునఃసమీక్ష! ఆ మండలాలు నెల్లూరులోనే...? AP Government: క్రిస్మస్ వేళ పాస్టర్లకు కూటమి కానుక.. ఖాతాల్లో నేరుగా అంత మొత్తం!! Kendriya Vidyalaya: ఏపీలో కొత్తగా కేంద్రీయ విద్యాలయం... 2026 లో ప్రారంభం... ఎక్కడంటే! AP Government: ఏపీలో వారందరికీ తీపికబురు! అకౌంట్లోకి డబ్బులు జమ.. చెక్ చేసుకోండి! Ap Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి కానుక... మరో హామీ అమలు..! Land Acquistion: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్ర గెజిట్ నోటిఫికేషన్! ఈ 4 జిల్లాల్లో భూసేకరణ...

ఏపీలో వారికి బంపరాఫర్! ఒక్కొక్కరికి రూ.20వేలు రాయితీ...బిజినెస్ కూడా చేయోచ్చు!

2025-12-21 10:12:00
AI Shock: ప్రభుత్వ ఉద్యోగులకు చాట్ జీపీటీ నిషేధం! కేంద్రం కఠిన ఆదేశాలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల (బీసీ) కుటుంబాలకు సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీకి తోడు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేల ఆర్థిక సహాయం అందించనుంది. దీని ద్వారా బీసీ వర్గాలకు మొత్తం రూ.80 వేల వరకు రాయితీ లభించనుంది. ఈ నిర్ణయంతో విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు పునరుత్పాదక ఇంధన వినియోగం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది.

Elon Musk: 700 బిలియన్ డాలర్ల సంపదతో చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్!

రాష్ట్రంలో ప్రతి ఇల్లు, ప్రతి కార్యాలయం సౌరశక్తిని వినియోగించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. సౌర విద్యుత్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్‌ను అగ్రగామిగా నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు సోలార్ విద్యుత్‌కు ఎంతో ఉపయోగకరమని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అందుకే సామాజిక వర్గాల వారీగా ప్రత్యేక రాయితీలు ప్రకటిస్తూ ప్రజలను సోలరైజేషన్ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

Road Accident: బాలీవుడ్ బ్యూటీ కారుకు ఘోర ప్రమాదం.. తలకు బలమైన గాయం!

ప్రస్తుతం 3 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే సుమారు రూ.2.20 లక్షలు ఖర్చవుతుంది. దీనిలో కేంద్ర ప్రభుత్వం రూ.78 వేల వరకు సబ్సిడీ అందిస్తోంది. బీసీ వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం అదనంగా రూ.20 వేలు ఇవ్వడంతో మొత్తం సహాయం రూ.80 వేల వరకు చేరుతుంది. మిగిలిన రూ.1.42 లక్షల కోసం బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

Dubai Jobs: నిరుద్యోగులకు శుభవార్త! పది పాస్ అయితే చాలు.. దుబాయ్‌లో ఉద్యోగాలు, త్వరపడండి!

ఎస్సీ, ఎస్టీ వర్గాలకు మరింత మెరుగైన ప్రయోజనాలు కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద రెండు కిలోవాట్ల సోలార్ యూనిట్లను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. దీంతో విద్యుత్ అవసరాలు తీరడమే కాకుండా మిగిలిన విద్యుత్‌ను గ్రిడ్‌కు విక్రయించి అదనపు ఆదాయం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నారు. కుప్పంను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 100 శాతం సోలరైజేషన్ దిశగా పనులు చేపట్టారు.

Egg Price: ఆకాశాన్ని అంటిన గుడ్డు ధర..! పౌల్ట్రీ చరిత్రలోనే రికార్డు..!

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకానికి విశేష స్పందన లభిస్తోంది. ఇప్పటికే 6 లక్షల మందికి పైగా గృహ వినియోగదారులు నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలపై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ బిల్లులపై భారీగా ఆదా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధంగా గృహాలు, కార్యాలయాలు, గ్రామాలన్నింటినీ సౌరశక్తితో స్వయం సమృద్ధిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికలు అమలు చేస్తోంది.

Andhra Taxi: ఏపీలో ‘ఆంధ్రా ట్యాక్సీ’ ప్రభుత్వ యాప్ ప్రారంభం! చాలా తక్కువ ధరకే.. సురక్షితంగా ప్రయాణం!
Healthy Food: బరువు తగ్గాలా? షుగర్ కంట్రోల్ కావాలా? ఇవి తింటే అద్భుత ప్రయోజనాలు!
Amaravati Railway Line: అమరావతి రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్.. 77 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్ షురూ!
PM Kisan: పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ఇది లేకుంటే రూ.2,000 ఆగే ఛాన్స్! వెంటనే దరఖాస్తు చేసుకోండి!
Outer Ring Road : 23 మండలాల్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు.. 121 గ్రామాల్లో భూసేకరణ!

Spotlight

Read More →