Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు!

Solar Project: దేశంలోనే అతిపెద్ద సోలార్ తయారీ యూనిట్ ఏపీలోనే! ఎక్కడంటే..?

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. దేశీయ పారిశ్రామిక రంగంలో విశ్వసనీయతకు మారుపేరైన టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర

Published : 2026-01-07 10:12:00
Pensions: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం... వారికి కూడా కొత్తగా పెన్షన్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరో భారీ పెట్టుబడి తరలివచ్చింది. దేశీయ పారిశ్రామిక రంగంలో విశ్వసనీయతకు మారుపేరైన టాటా గ్రూప్‌కు చెందిన టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ (TPREL) రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక పారిశ్రామిక ప్రాజెక్టును నెలకొల్పేందుకు ముందుకొచ్చింది. నెల్లూరు జిల్లాలో రూ.6,675 కోట్ల భారీ పెట్టుబడితో 10 గిగావాట్ల సామర్థ్యం గల ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దేశంలోనే అతిపెద్ద ఇంగాట్–వేఫర్ తయారీ యూనిట్‌గా ఇది నిలవనుండటం విశేషం. ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ను జాతీయ స్థాయిలో సోలార్ తయారీ రంగంలో కీలక కేంద్రంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

Anasuya : క్షమాపణలు చెప్పి.. గట్టిగా మాట్లాడిన అనసూయ... సోషల్ మీడియాలో హాట్ టాపిక్!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టుకు అధికారిక ఆమోదం లభించింది. నెల్లూరు జిల్లా ఇఫ్కో కిసాన్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (IKSEZ) పరిధిలో ఈ ఫ్యాక్టరీని నిర్మించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 200 ఎకరాల భూమిని కేటాయించింది. ఇందులో తొలి దశలో 120 ఎకరాల్లో ఉత్పత్తి యూనిట్లను ఏర్పాటు చేయనుండగా, భవిష్యత్ విస్తరణ కోసం మరో 80 ఎకరాలను వినియోగించనున్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వేగవంతమైన అనుమతులు, పారదర్శక విధానాలు పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

AP Tourism: ఏపీ టూరిజానికి కొత్త ఊపిరి.. ఆ ప్రాంతానికి మహర్దశ! సీఎం మాస్టర్ ప్లాన్!

సోలార్ సెల్స్, మాడ్యూల్స్, అలాగే సెమీకండక్టర్ తయారీ రంగాల్లో ఇంగాట్లు, వేఫర్లు అత్యంత కీలక ముడి పదార్థాలుగా ఉపయోగపడతాయి. ఈ భారీ యూనిట్ ప్రారంభంతో దేశీయంగా వీటి ఉత్పత్తి గణనీయంగా పెరగనుంది. తద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గి, స్వదేశీ తయారీకి ఊతం లభించనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా సుమారు 1,000 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. అంతేకాకుండా అనుబంధ పరిశ్రమల ద్వారా మరిన్ని పరోక్ష ఉద్యోగాలు కూడా సృష్టించబడనున్నాయి. ఫ్యాక్టరీకి అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు టీపీఆర్ఈఎల్ సంస్థ 200 మెగావాట్ల సామర్థ్యం గల గ్రీన్ పవర్ ప్లాంట్‌ను కూడా ఏర్పాటు చేయనుంది.

Joint Pains: పెయిన్ కిల్లర్లకు గుడ్‌బై.. కీళ్ల నొప్పులకు సహజ పరిష్కారం!

ఈ పెట్టుబడిపై రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు. “ఆంధ్రప్రదేశ్‌లో టాటా గ్రూప్ మరో చారిత్రక పెట్టుబడి పెట్టడం మా ప్రభుత్వంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం. పాలనా స్థిరత్వం, ప్రపంచస్థాయి మౌలిక వసతులు, స్వచ్ఛ ఇంధన తయారీకి మేమిస్తున్న ప్రాధాన్యతే ఈ పెట్టుబడిని ఆకర్షించింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర యువతకు నాణ్యమైన ఉద్యోగాలు లభిస్తాయి” అని ఆయన అన్నారు. సిద్ధంగా ఉన్న పారిశ్రామిక భూములు, బలమైన రోడ్డు–పోర్టు కనెక్టివిటీ, ఎగుమతులకు అనుకూల వాతావరణం వంటి అంశాలు నెల్లూరు జిల్లాను సోలార్ తయారీ హబ్‌గా మరింత అభివృద్ధి చేసే దిశగా ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుందని విశ్లేషకులు చెబుతున్నారు.

Europe Relations: 2026లో కొత్త ఎత్తులకు భారత్.. లక్సెంబర్గ్ వేదికగా జైశంకర్ కీలక ప్రకటన!!
Polavaram: నేడు పోలవరం ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు! అధికారులతో సమీక్ష!
TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుమలలో ఆ టికెట్ల జారీలో భారీ మార్పులు!
Bus fire: ఏపీలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ధగ్ధం..! పరుగులు పెట్టిన ప్రయాణికులు…!
Telugu Movies: మాజీ ప్రపంచ సుందరితో మెగాస్టార్.. ‘మెగా 158’పై ఇండస్ట్రీలో హాట్ టాక్!
Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు కీలక అప్డేట్! ఆ జిల్లాలో భూసేకరణకు నోటిఫికేషన్!

Spotlight

Read More →