కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ.. Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!! CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న! ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి! ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు.. నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ! Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!! Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ! New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు... Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! కేంద్ర స్కిల్ డెవలప్ మెంట్ శాఖ మంత్రి జయంత్ చౌదరితో మంత్రి లోకేష్ భేటీ! విశాఖలో జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ.. Andhra Pradesh Government: ప్రభుత్వ సేవలు ఇక మీ ఇంటి వద్దకే.. ఐదు నిమిషాల్లో పని పూర్తి చేసే సింపుల్ ప్రాసెస్ ఇదే!!! CIC: రాష్ట్రపతి చేతుల మీదుగా CICగా బాధ్యతలు.. 9 ఏళ్ల తర్వాత పూర్తి సామర్థ్యంతో పని చేయనున్న! ఏపీలో వారికి ఎగిరి గంతేసే వార్త! రూ.2వేలు కట్టక్కర్లేదు, పూర్తిగా ఉచితం.. త్వరపడండి! ChaiRaasta: ఏపీలో మహిళలకు చాయ్‌రస్తాలు... నెల నెలా సంపాదన! పూర్తి వివరాలు.. నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ! Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!! Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ! New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు... Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

నేతన్నలకు శుభవార్త.. క్రిస్మస్–సంక్రాంతికి ఆప్కో పండుగ ఆఫర్! 30 నుంచి 40శాతం రాయితీ!

2025-12-15 10:38:00
Internship: విద్యార్థులకు RBI బిగ్ ఛాన్స్…! నెలకు ₹20,000 స్టైపెండ్‌తో భారీ అవకాశం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని చేనేత రంగాన్ని బలోపేతం చేయడం, నేతన్నలకు ఆర్థిక భద్రత కల్పించడం లక్ష్యంగా కీలక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఆప్కో (APCO) వస్త్ర వాణిజ్య మండలిని తిరిగి పుంజుకునేలా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. క్రిస్మస్, సంక్రాంతి పండుగల నేపథ్యంలో ప్రజలకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకొచ్చింది.

Lionel Messi: హైదరాబాద్‌కు రావడం ఆనందంగా ఉంది.. మెస్సీకి ఇంగ్లిష్ రాదా.. HYD పర్యటనలో మరోసారి స్పష్టమైన నిజం!

ఈ పండుగల సీజన్‌కు ఆప్కో షోరూమ్‌లలో అందుబాటులో ఉన్న చేనేత, పట్టు, కాటన్ దుస్తులపై 30 నుంచి 40 శాతం వరకు భారీ రాయితీలు ప్రకటించింది. ఈ రాయితీలు దీపావళి నుంచి ప్రారంభమై 2026 సంక్రాంతి వరకు కొనసాగనున్నాయి. దీని ద్వారా వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలు తక్కువ ధరకు లభించడమే కాకుండా, నేతన్నల తయారీకి మంచి మార్కెట్ లభించనుంది.

TTD: దేశంలోనే తొలిసారి.. సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన టీటీడీ..! 100 ఎకరాల్లో మాస్టర్ ప్లాన్..!

ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే విజయనగరం రీజియన్‌లో రూ.70 లక్షల విలువైన వస్త్రాలను కొనుగోలు చేయగా, ఉత్తరాంధ్రలోని ఐదు జిల్లాల్లో చేనేత అమ్మకాలను పెంచేందుకు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల షోరూమ్‌లకు రూ.7.20 కోట్ల అమ్మకాల లక్ష్యాన్ని నిర్ధేశించింది. పండుగల సీజన్‌లో కనీసం రూ.3 కోట్ల మేర అమ్మకాలు సాధించాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించింది.

Bigboss: బిగ్‌బాస్ 9 ఫైనల్ రేస్ క్లియర్…! టాప్–5 ఫైనలిస్ట్‌లు వీరే!

అమ్మకాలను పెంచేందుకు ఆప్కోలో 200కు పైగా కొత్త రకాల దుస్తులను సిద్ధం చేశారు. గతంతో పోలిస్తే మరింత వైవిధ్యభరితమైన డిజైన్లు, ట్రెండీ కలెక్షన్లు అందుబాటులో ఉంచడం ద్వారా యువత, కుటుంబాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో తయారైన చేనేత వస్త్రాలతో పాటు, తెలంగాణ, కోల్‌కతా, బెంగళూరు నుంచి నాణ్యమైన పట్టు చీరలను కూడా తెప్పించి షోరూమ్‌లలో విక్రయిస్తున్నారు. ఒక్కో షోరూమ్‌లో రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు స్టాక్‌ను నిల్వ ఉంచారు.

iPhone కొనాలంటే ఇదే బెస్ట్ ఛాన్స్..! ఫ్లిప్‌కార్ట్‌లో బంపర్ ఆఫర్!

మార్కెటింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఈ-కామర్స్ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర వంటి ప్రముఖ ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంల ద్వారా ఆప్కో వస్త్రాలను విక్రయించే అవకాశాన్ని కల్పించింది. దీనివల్ల రాష్ట్రంలోని నేతన్నల తయారీ దేశవ్యాప్తంగా వినియోగదారులకు చేరుకునే అవకాశం ఏర్పడింది. అలాగే సంక్రాంతి సమయంలో జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లు, కాలనీలు, బహిరంగ ప్రదేశాల్లో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

Rural Politics: భార్య సర్పంచ్... అధికారం భర్త చేతుల్లోనేనా? NHRC సీరియస్!!

ఈ చర్యలన్నీ ఆప్కోను ఆర్థికంగా బలోపేతం చేయడం, చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకురావడం, నేతన్నల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడం లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజలు ఈ పండుగల సందర్భంగా ఆప్కో షోరూమ్‌లలో లభిస్తున్న రాయితీలను వినియోగించుకుని, చేనేతకు మద్దతుగా నిలవాలని అధికారులు కోరుతున్నారు.

Chandrababu: కన్హా శాంతివనంలో సీఎం చంద్రబాబు పర్యటన..దాజీతో కీలక భేటీ!
New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు...
Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు...

Spotlight

Read More →