Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్. Praja Vedika: నేడు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో ఉద్యోగాల భర్తీకి కొత్త రూల్స్.... 26 జిల్లాల వారీగా నియామక గెజిట్ విడుదల! India New Zealand FTA: భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం.. ఏప్రిల్ 24న సంతకాలు! Praja Vedika: రేపు (08/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Cabinet: రుషికొండ భవనాలపై వీడిన సస్పెన్స్.. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక సిద్ధం! Mulapeta Port: శ్రీకాకుళం జిల్లాకు మణిహారం... మూలపేట పోర్టుపై మంత్రి అచ్చెన్న కీలక ప్రకటన! AP Water Resources: ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీరే లక్ష్యం.. రంగంలోకి దిగిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.! Neradu Barriage: ఏపీలో ఆ జిల్లాకు మహార్దశ! ఆ ప్రాజెక్టు తో మారనున్న రూపురేఖలు... ఎన్నో ఏళ్ల కల! Google Data Center: ఏపీ ఐటీ రంగంలో చారిత్రక ఘట్టం.. ఈ నెల 28న గూగుల్ డేటా సెంటర్‌కు చంద్రబాబు శంకుస్థాపన. Rythu Bharosa Funds Release: అన్నదాతలకు సర్కార్ కానుక.. రెండో విడత రైతు భరోసా డేట్ ఫిక్స్.

New Railway line: ఏపీలో ఆ రూట్లో రైల్వే విస్తరణ.. రూ.1,723 కోట్లతో! గంటలో చెన్నై చేరే దిశగా అడుగులు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రహదారులు, పోర్టులు, రైల్వే మార్గాల విస్తరణ ద్వారా వాణ

Published : 2025-12-15 07:54:00
H1B visa: వీసా ప్రాసెస్ లో కఠిన నిబంధనలు! నేటి నుండే అమలు...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రహదారులు, పోర్టులు, రైల్వే మార్గాల విస్తరణ ద్వారా వాణిజ్య, పారిశ్రామిక రంగాలను బలోపేతం చేయాలనే లక్ష్యంతో కీలక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇందులో భాగంగా తాజాగా రైల్వే నెట్‌వర్క్‌ను మరింత బలపర్చే నిర్ణయం తీసుకుంది.

Vande Bharath: ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. ఈ రోజు నుంచే ప్రారంభం! రూట్, టైమింగ్స్ ఇవే...

తిరుపతి జిల్లాలోని గూడూరు నుంచి తమిళనాడులోని గుమ్మిడిపూండి వరకు సుమారు రూ.1,723 కోట్ల వ్యయంతో మూడు, నాలుగు అదనపు రైల్వే లైన్ల నిర్మాణానికి రైల్వేశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభించడంతో పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ అదనపు లైన్లతో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగనుంది.

Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ప్రస్తుతం ఈ మార్గంలో రెండు రైల్వే లైన్లే ఉండగా, కొత్త లైన్ల నిర్మాణంతో ప్రయాణికులు మరియు సరుకు రవాణాకు మరింత వెసులుబాటు కలగనుంది. ముఖ్యంగా తీరప్రాంతంలోని పోర్టులకు సరుకు రవాణా వేగవంతమవుతుందని అధికారులు భావిస్తున్నారు. హౌరా–చెన్నై ప్రధాన రైల్వే మార్గంలో ఈ విస్తరణ కీలకంగా మారనుంది.

బాపట్ల జిల్లాలో కలకలం.. దారుణమైన క్రైమ్ సీన్... భార్యను చంపి బైక్ పై పీఎస్ కు తీసుకొచ్చాడు!

ఇదే సమయంలో విజయవాడ–గూడూరు మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 288 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ పనులకు రూ.6,238 కోట్లు కేటాయించగా, ఇప్పటికే 260 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అలాగే విజయవాడ–గూడూరు మధ్య నాలుగో లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పనులు కూడా తాజాగా ప్రారంభమయ్యాయి.

ప్రధాని మోదీ కోసం ఢిల్లీలో 'అఖండ 2' ప్రత్యేక ప్రదర్శన! భారతదేశం ధర్మానికి..

గూడూరు నుంచి సూళ్లూరుపేట, అక్కడి నుంచి గుమ్మిడిపూండి వరకు మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి సంబంధించి డీపీఆర్‌ను కూడా సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణికుల రైళ్లు, గూడ్స్ రైళ్లకు లైన్ క్లియర్‌గా ఉండి, ప్రయాణ సమయం తగ్గుతుంది. ముఖ్యంగా చెన్నై ప్రాంతానికి చేరుకునే సమయం గణనీయంగా తగ్గే అవకాశం ఉండటంతో, ఈ అభివృద్ధి రాష్ట్ర ఆర్థిక ప్రగతికి పెద్ద ఊతమిస్తుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

కాంగ్రెస్ జోరు.. కారు బేజారు.. పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు!
Australia Updates: ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో కాల్పుల కలకలం.. 10 మంది మృతి!
Pawan Kalyans decision: అంధ క్రీడాకారుల కోసం రూ.84 లక్షల ప్రోత్సాహకం.. పవన్ కళ్యాణ్ నిర్ణయంతో!
TTD: 100 ఎకరాల్లో పవిత్ర వృక్షాల పెంపకం.. TTD కీలక నిర్ణయం!
Railway Station: బెజవాడ రైల్వే స్టేషన్‌కు మల్టీ లెవల్ మేకోవర్…! షాపింగ్ నుంచి హోటళ్ల వరకూ భారీ ప్లాన్..!

Spotlight

Read More →