తేదీ 15-12-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ ప్రజా వేదిక షెడ్యూల్ తేదీ: 15 డిసెంబర్ 2025 (సోమవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి. 1.శ్రీమతి వంగలపూడి అనిత గారు (గౌరవనీయ మంత్రి). 2. శ్రీమతి పంచుమర్తి అనురాధ గారు (ఎంఎల్సీ)
Praja Vedika: నేడు (15/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!