Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

Smart Cards: చంద్రబాబు కీలక నిర్ణయం! 2026 నాటికి 1.4 కోట్ల కుటుంబాలకు QR స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు!

 ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ పాలనను బలోపేతం చేస్తూ, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీ

Published : 2025-11-26 07:33:00
Vehicle: ఏపీలో వారికి గోల్డెన్ ఛాన్స్..! 100% ఉచిత వాహనాలు... ఇప్పుడే దరఖాస్తు చేయండి!

ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ పాలనను బలోపేతం చేస్తూ, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అందించే ప్రతి సంక్షేమ పథకం, ప్రభుత్వ సేవ, శాఖల సమాచారాన్ని ఒకే వేదికలో సమీకరించేందుకు ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FBMS) అమలు వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో చంద్రబాబు, “ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తూ, వారికి చేరాల్సిన లబ్ధులను నేరుగా ట్రాక్ చేయగలిగే విధంగా పటిష్ట వ్యవస్థను రూపొందించాలి” అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ 2026 నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులను సమగ్రంగా అందించాలని ఖచ్చితమైన గడువును నిర్ణయించారు.

Air Pollution: ప్రమాదకర స్థాయికి చేరిన ఢిల్లీ వాయు కాలుష్యం..! పీఎంవో యాక్షన్ మోడ్‌లో!

ఈ ఆధునిక వ్యవస్థ అమలుకు కావలసిన సమాచారం మొత్తం రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) డేటా లేక్ నుంచి తీసుకోనున్నారు. రాష్ట్రంలోని 1.4 కోట్లకు పైగా కుటుంబాలను ఈ వ్యవస్థలో నమోదు చేస్తూ, ప్రతి కుటుంబానికి స్వతంత్రంగా ఉపయోగపడే ఫ్యామిలీ కార్డులు అందజేయడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్డు 25 ముఖ్యమైన కుటుంబ వివరాలను మాత్రమే కాకుండా, ప్రభుత్వ పథకాల అర్హత నిర్ధారణకు అత్యవసరమైన ‘పీ–4’ కుటుంబ ప్రొఫైల్ వంటి డేటాను కూడా కలిగి ఉంటుంది. RTGS దగ్గర ఇప్పటికే ఉన్న సమగ్ర డేటాను ఉపయోగించుకునేలా ఇతర శాఖలకు సాంకేతికంగా అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

AP Development: శుభవార్త.. 19 ఏళ్ల కల సాకారం! విజయవాడ-కాజీపేట మార్గంలో.. త్వరలో ప్రారంభం!

ఈ ‘స్మార్ట్ ఫ్యామిలీ కార్డు’ ద్వారా పౌరుడికి సంబంధించిన అనేక సూచికలు ఆటోమేటిక్‌గా ట్రాక్ అవుతాయి. ఇందులో వాక్సినేషన్ వివరాలు, ఆధార్ లింకేజ్, కుల ధృవీకరణలు, పౌష్టికాహార సమాచారం, రేషన్ కార్డు డేటా, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్లు, సంక్షేమ పథకాల పూర్తి చరిత్ర లాంటి ముఖ్య సమాచారాన్ని ఒకేచోట నమోదు చేస్తారు. ఇప్పటివరకు రేషన్ కార్డు లేదా పెన్షన్ డేటాను ఆధారంగా తీసుకుని లబ్ధిదారుల ఎంపిక చేసే వ్యవస్థలో అనేక లోపాలు తలెత్తాయని, వాటిని నివారించేందుకు మరింత విస్తృతమైన మరియు ఖచ్చితమైన డేటా అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతి పౌరుడి అసలైన అవసరాన్ని గుర్తించడానికి ఈ కొత్త వ్యవస్థ కీలకంగా మారనుంది.

ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!

సుపరిపాలన లక్ష్యాల సాధనలో ఈ FBMS కీలక పాత్ర పోషిస్తుందని ముఖ్యమంత్రి నమ్ముతున్నారు. అర్హులైన ప్రతి పౌరుడు సరైన పథకాన్ని, సరైన సమయంలో పొందేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని స్వర్ణాంధ్ర విజన్ యూనిట్స్ ద్వారా కుటుంబ వివరాలు నిరంతరంగా అప్‌డేట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ స్మార్ట్ ఫ్యామిలీ కార్డు ప్రవేశంతో పౌర సేవలు మరింత సులభతరం కాక మాత్రమే కాకుండా, సంక్షేమ పథకాల పంపిణీ ఖచ్చితత్వం, పారదర్శకత, వేగం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మొత్తం రాష్ట్ర పరిపాలనను సాంకేతికంగా మరింత బలోపేతం చేయడమే ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం.

Praja Vedika: (26/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Logistics: ఏపీలో లాజిస్టిక్స్ విప్లవం.. 'ఏపీ-లింక్' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..
గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..
Global Politics: అలాస్కా ఒప్పందమే కీలకం… ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై అమెరికాకు రష్యా స్పష్టమైన హెచ్చరిక!!
IBPS క్లర్క్ 2025 మెయిన్స్ షెడ్యూల్ ఫిక్స్! వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి..!

Spotlight

Read More →