Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్! Chandrababu: ఆక్వా రైతులకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్.. కొత్తగా 12,680 కనెక్షన్లకు కూడా... Pawan Kalyan: రాజమండ్రిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ భేటీ: ఇండస్ట్రీ సమస్యలపై సుదీర్ఘ చర్చ! MK Stalin: మళ్లీ రాజుకున్న కావేరీ జలాల వివాదం.. ప్రధాని మోదీకి తమిళనాడు సీఎం విజయ్ అత్యవసర లేఖ! Pensions: 50 ఏళ్లకే పెన్షన్ ముహూర్తం ఫిక్స్.. ఏపీ ప్రజలకు సీఎం చంద్రబాబు బంపర్ ఆఫర్! Minister Gottipati: కరెంట్ పోతే వెంటనే ఈ నంబర్ కు కాల్ చేయండి... మంత్రి గొట్టిపాటి రవికుమార్ Mahanadu: హైబ్రిడ్ విధానంలో టీడీపీ మహానాడు.. ప్రపంచవ్యాప్తంగా కార్యకర్తలకు డిజిటల్ కనెక్టివిటీ! Chandrababu: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా వ్యవసాయ రంగాలపై సీఎం చంద్రబాబు సమీక్ష! Salary Hike: ఏపీలో ఆ ఉద్యోగులకు జీతాలు పెంపు.. ఒక్కొక్కరికి 10శాతానికిపైన, మంత్రి కీలక ఆదేశాలు! Nara Lokesh: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు విడుదల: రికార్డు స్థాయిలో 99.30 శాతం ఉత్తీర్ణతతో అభ్యర్థుల హవా! Modi: మోదీ ప్రభుత్వ 12 ఏళ్లు భారత్ అభివృద్ధి చరిత్రలో పరివర్తన దశ.. రాజ్‌నాథ్ సింగ్!

Vehicle: ఏపీలో వారికి గోల్డెన్ ఛాన్స్..! 100% ఉచిత వాహనాలు... ఇప్పుడే దరఖాస్తు చేయండి!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాల పథకానికి భారీ స్పందన లభిస్తోంది. దివ్యాంగులకు ఆర్థికంగా,

Published : 2025-11-26 07:15:00
Praja Vedika: (26/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాల పథకానికి భారీ స్పందన లభిస్తోంది. దివ్యాంగులకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను 100% రాయితీతో పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. మొదటగా ఈ నెల 25 వరకు దరఖాస్తుల గడువు నిర్ణయించినప్పటికీ, ఎక్కువ మంది దివ్యాంగులు లైసెన్స్ సమస్యలతో ఇబ్బంది పడతుండటంతో గడువును 30వ తేదీ వరకు పొడిగించింది. 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న, 8 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

Air Pollution: ప్రమాదకర స్థాయికి చేరిన ఢిల్లీ వాయు కాలుష్యం..! పీఎంవో యాక్షన్ మోడ్‌లో!

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతినియోజకవర్గానికి 10 వాహనాలు, జిల్లాల వారీగా 80 వాహనాల చొప్పున కేటాయించింది. అందులో 50 శాతం స్కూటర్లు మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.30 లక్షలు ఉన్నప్పటికీ దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, కుల – ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. విద్యార్థులు బోన్‌ఫైడ్ సర్టిఫికేట్, స్వయం ఉపాధి పొందుతున్న వారు లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు ఉపాధి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, ఈ పథకం కింద ఎంపికయ్యే వారు వాహనం పొందే సమయానికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

AP Development: శుభవార్త.. 19 ఏళ్ల కల సాకారం! విజయవాడ-కాజీపేట మార్గంలో.. త్వరలో ప్రారంభం!

దరఖాస్తు చేసుకునే అనేక మంది దివ్యాంగులకు డ్రైవింగ్‌ లైసెన్సులు లేకపోవడంతో వారికి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన దివ్యాంగులకు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వారికి అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దీని వల్ల గతంలో లైసెన్స్ లేని దివ్యాంగులు కూడా ఇప్పుడు మూడు చక్రాల వాహనం పొందేందుకు అర్హత సాధిస్తున్నారు. ఇది ప్రభుత్వ పథకాన్ని మరింత చేరువ చేసే కీలక నిర్ణయంగా కనిపిస్తోంది.

AP Logistics: ఏపీలో లాజిస్టిక్స్ విప్లవం.. 'ఏపీ-లింక్' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఈ వాహనాలు చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు, స్వయం ఉపాధి, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎంపికైన వారు ఈ వాహనం సహాయంతో ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా, రోజువారీ ప్రయాణాల్లో భరోసా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగుల స్వావలంబనకు ఈ పథకం పెద్ద దోహదం చేయనుంది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30లోపు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..
గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..
Global Politics: అలాస్కా ఒప్పందమే కీలకం… ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై అమెరికాకు రష్యా స్పష్టమైన హెచ్చరిక!!
IBPS క్లర్క్ 2025 మెయిన్స్ షెడ్యూల్ ఫిక్స్! వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి..!
Kuwait Visa: కువైట్ వెళ్లాలనుకునే వారికి భారీ షాక్! అన్ని వీసా–ఇఖామా ఫీజులు పెంపు!

Spotlight

Read More →