Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! పోలీసులకు చిక్కిన మోస్ట్ వాంటెడ్ లేడీ డాన్... తిరుమల ఏఐ టెక్నాలజీపై కేంద్రమంత్రి ప్రశంసలు! Tirumala: తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం... కూటమి నేతల ఆగ్రహం! Meerut Metro: మేక్ ఇన్ ఇండియా అద్భుతం! అత్యంత వేగవంతమైన మెట్రో సేవలు అందుబాటులోకి...! High Court: రాయలసీమ అభివృద్ధిలో మరో మైలురాయి...! కర్నూలు హైకోర్టు బెంచ్‌పై మంత్రి భరోసా...! Telugu Bhasha: మాతృభాషే మన అస్తిత్వానికి సుస్థిర కోట..! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! US vs Iran: ప్రపంచ దేశాల్లో టెన్షన్.. అణు ఒప్పందం విఫలం! యుద్ధానికి సై అంటున్న ట్రంప్...

Vehicle: ఏపీలో వారికి గోల్డెన్ ఛాన్స్..! 100% ఉచిత వాహనాలు... ఇప్పుడే దరఖాస్తు చేయండి!

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాల పథకానికి భారీ స్పందన లభిస్తోంది. దివ్యాంగులకు ఆర్థికంగా,

Published : 2025-11-26 07:15:00
Praja Vedika: (26/11) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఉచిత మూడు చక్రాల మోటరైజ్డ్ వాహనాల పథకానికి భారీ స్పందన లభిస్తోంది. దివ్యాంగులకు ఆర్థికంగా, సామాజికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వాహనాలను 100% రాయితీతో పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. మొదటగా ఈ నెల 25 వరకు దరఖాస్తుల గడువు నిర్ణయించినప్పటికీ, ఎక్కువ మంది దివ్యాంగులు లైసెన్స్ సమస్యలతో ఇబ్బంది పడతుండటంతో గడువును 30వ తేదీ వరకు పొడిగించింది. 70% కంటే ఎక్కువ వైకల్యం ఉన్న, 8 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన వారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వైద్యారోగ్యశాఖ జారీ చేసిన దివ్యాంగ ధ్రువీకరణ పత్రం తప్పనిసరి.

Air Pollution: ప్రమాదకర స్థాయికి చేరిన ఢిల్లీ వాయు కాలుష్యం..! పీఎంవో యాక్షన్ మోడ్‌లో!

ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతినియోజకవర్గానికి 10 వాహనాలు, జిల్లాల వారీగా 80 వాహనాల చొప్పున కేటాయించింది. అందులో 50 శాతం స్కూటర్లు మహిళలకు ప్రత్యేకంగా రిజర్వ్ చేశారు. ఒక్కో వాహనం విలువ రూ.1.30 లక్షలు ఉన్నప్పటికీ దివ్యాంగులకు పూర్తిగా ఉచితంగా అందిస్తున్నారు. దరఖాస్తుతో పాటు ఆధార్, పదో తరగతి ఉత్తీర్ణత సర్టిఫికేట్, కుల – ఆదాయ ధ్రువపత్రాలు తప్పనిసరిగా జత చేయాలి. విద్యార్థులు బోన్‌ఫైడ్ సర్టిఫికేట్, స్వయం ఉపాధి పొందుతున్న వారు లేదా ఏదైనా సంస్థలో పనిచేస్తున్న వారు ఉపాధి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. అలాగే, ఈ పథకం కింద ఎంపికయ్యే వారు వాహనం పొందే సమయానికి తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

AP Development: శుభవార్త.. 19 ఏళ్ల కల సాకారం! విజయవాడ-కాజీపేట మార్గంలో.. త్వరలో ప్రారంభం!

దరఖాస్తు చేసుకునే అనేక మంది దివ్యాంగులకు డ్రైవింగ్‌ లైసెన్సులు లేకపోవడంతో వారికి అవకాశాలు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని దృష్టిలో పెట్టుకుని రవాణాశాఖ ప్రత్యేకంగా ఎల్‌ఎల్‌ఆర్‌ జారీ కార్యక్రమం ప్రారంభించింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన దివ్యాంగులకు లెర్నింగ్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. రవాణాశాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తూ, వారికి అన్ని రకాల సాయం అందిస్తున్నారు. దీని వల్ల గతంలో లైసెన్స్ లేని దివ్యాంగులు కూడా ఇప్పుడు మూడు చక్రాల వాహనం పొందేందుకు అర్హత సాధిస్తున్నారు. ఇది ప్రభుత్వ పథకాన్ని మరింత చేరువ చేసే కీలక నిర్ణయంగా కనిపిస్తోంది.

AP Logistics: ఏపీలో లాజిస్టిక్స్ విప్లవం.. 'ఏపీ-లింక్' ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

ఈ వాహనాలు చదువు కొనసాగిస్తున్న విద్యార్థులు, స్వయం ఉపాధి, వ్యవసాయం, చిన్న వ్యాపారాలు మరియు అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న దివ్యాంగులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షలకు మించకూడదు. ఎంపికైన వారు ఈ వాహనం సహాయంతో ఉద్యోగ అవకాశాలు పొందడమే కాకుండా, రోజువారీ ప్రయాణాల్లో భరోసా పొందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దివ్యాంగుల స్వావలంబనకు ఈ పథకం పెద్ద దోహదం చేయనుంది. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 30లోపు apdascac.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆడపిల్లల కోసం ప్రపంచంలోనే అతిపెద్ద పథకం.. 4 కోట్ల ఖాతాలు, రూ. 3.25 లక్షల కోట్లు జమ! వెంటనే దరఖాస్తు చేస్కోండి!
AP News: ఏపీలో మారనున్న ఆ జిల్లా రూపురేఖలు.. శరవేగంగా రైల్వే లైన్ల పనులు! కొత్త లైన్లు అందుబాటులోకి..
గల్ఫ్ ఎన్నారై పాలసీ అధ్యయనం కోసం డిసెంబర్‌లో జిల్లాల పర్యటన! డిసెంబర్ 3, 4 తేదీల్లో..
Global Politics: అలాస్కా ఒప్పందమే కీలకం… ఉక్రెయిన్ శాంతి ప్రణాళికపై అమెరికాకు రష్యా స్పష్టమైన హెచ్చరిక!!
IBPS క్లర్క్ 2025 మెయిన్స్ షెడ్యూల్ ఫిక్స్! వెంటనే అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి..!
Kuwait Visa: కువైట్ వెళ్లాలనుకునే వారికి భారీ షాక్! అన్ని వీసా–ఇఖామా ఫీజులు పెంపు!

Spotlight

Read More →