AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Visakapatnam Steel Plant: విశాఖ ఉక్కు డైరెక్టర్ రాజీనామా.. ఉన్నతాధికారుల మధ్య భగ్గుమన్న విభేదాలు! Israeli Airstrikes: లెబనాన్‌లో ఇజ్రాయెల్ మెరుపు దాడులు.. 10 మంది మృతి, 50 మందికి గాయాలు! Elevated Flyover: ట్రాఫిక్ కష్టాలకు చెక్... 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్! డీపీఆర్ సిద్ధం.... Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ప్రతి మండలానికి ఒక 'స్వచ్ఛ రథం'! AP Politics: తిరుమల తరహాలోనే శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి..! దేవాలయాల పవిత్రత కాపాడటమే మా లక్ష్యం..! New Expressway: చెన్నై-బెంగళూరు మధ్య తగ్గుతున్న దూరం... రూ.8,925 కోట్లతో రెండు కొత్త హైవేలు! ఆ రూట్లోనే... YSRCP: వైసీపీ మాజీ ఎంపీ ఆస్తుల వేలం! నాలుగు రాష్ట్రాల్లో మోసాలు... వైసీపీ నేత అరెస్ట్!

AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రైతులు నష్టపోకుండా ఉన్నత మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యాన్ని ఏ-గ్రేడ్ మరియు సాధారణ రకా

Published : 2025-11-23 17:21:00
Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రైతులు నష్టపోకుండా ఉన్నత మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యాన్ని ఏ-గ్రేడ్ మరియు సాధారణ రకాలు గా రెండు విభాగాలుగా విభజించి, వాటికి అనుగుణంగా ధరలు నిర్ణయించింది. వరి ధాన్యం అమ్ముకునేందుకు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించే అవకాశం కల్పించబడింది.

Winter Recipes: చలికాలంలో ఇమ్యూనిటీకీ బూస్ట్ ఇచ్చే ఐదు సులభమైన ఇంటి వంటకాలు!!

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం, ఏ-గ్రేడ్ వరికి క్వింటా ₹2,389, సాధారణ వరికి క్వింటా ₹2,369 చెల్లించబడుతుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రైతులు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే ఈ-KYC పూర్తిగా ఉండటం కూడా తప్పనిసరి. ఇటీవల వర్షాల వల్ల పంటలకు నష్టం కలగడంతో ఈ ధరలు రైతులకు మరింత ఉపశమనంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..

రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా రవాణా ఖర్చులు తమ ఖర్చులతో భరించాల్సి ఉంటుంది. కానీ తరువాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అదనంగా, హమాలీల ఖర్చు, గోనె సంచుల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తామని తెలిపింది. రైతులే సంచులు లేదా హమాలీలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆ ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.

Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!

ధాన్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు స్పష్టంగా తెలిపింది. వరి ధాన్యంలో ఇసుక, మట్టి, రాళ్లు ఒక శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే రంగుమారిన ధాన్యం లేదా మొలకెత్తిన గింజలు ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ప్రమాణాలు పాటిస్తేనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం స్వీకరిస్తాయి.

Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!

రైతుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను కూడా ప్రవేశపెట్టింది. ఏపీ రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వాట్సాప్ నంబర్ 7337359375 కు “Hi” పంపితే చాలు. వెంటనే అధికారులు స్పందించి, అవసరమైన వివరాలను తీసుకుంటారు. ఎంత ధాన్యం ఉంది, ఏ రకం, ఎన్ని రోజుల్లో తరలిస్తారు వంటి వివరాలు ఇచ్చిన తర్వాత, సమీప రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు, స్లాట్ బుకింగ్ వివరాలు కూడా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఈ విధానం రైతులకు చాలా సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Traffic Challan Discount: ట్రాఫిక్ చలాన్లపై బంపర్ డిస్కౌంట్.. వాహనదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
83 days: పండితుల హెచ్చరిక.. శుక్ర మౌఢ్యమిలో కీలక కార్యక్రమాలు నివారించండి.. 83 రోజులు శుభాలపై బ్రేక్!
Defence Careers: ఆర్మీ ఏవియేషన్ కెరీర్‌కి 2025 అవకాశం.. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు!!
IIT Madras: ఐఐటీ మద్రాస్ నుంచి ఉచిత మెషిన్ లెర్నింగ్ కోర్స్… 2026 రిజిస్ట్రేషన్ ఓపెన్!!
Chaitu new movie: చైతూ న్యూ మూవీ టైటిల్ లాంచ్.. మహేశ్ బాబు చేతుల మీదుగా వృషకర్మ రిలీజ్!

Spotlight

Read More →