Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్! Uniform Civil Code: ఒకే దేశం.. ఒకే చట్టం... బీజేపీ 'యూసీసీ' వ్యూహం వెనుక అసలు కథ ఇదే! Chandrababu: కార్యకర్తల ఆర్థిక స్వావలంబన కోసం 'E3' ప్రోగ్రామ్: చంద్రబాబు వినూత్న ప్రకటన.. Gottipati RaviKumar: అద్దంకిలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటన.. టిడ్కో ఇళ్లపై కీలక సమీక్ష! Chandrababu: విమర్శలు పక్కనపెట్టండి.. అభివృద్ధిని చూడండి: 'మావిగన్' వ్యాఖ్యలపై సీఎం ఘాటు స్పందన. Nara Lokesh: అడ్డంకులను అదిగమిస్తూ.. పెట్టుబడుల వేటలో.. మంత్రి టీజీ భరత్ వీడియోపై లోకేష్ ఆసక్తికర పోస్ట్.. Chandrababu: నిందితులను వదలొద్దు.. కడప జిల్లా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సీరియస్.. Jyotirao phule: అట్టడుగు వర్గాలకు విద్యా ఫలాలు.. పూలే కలలను సాకారం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.! Pulivendula: పులివెందుల... మద్యం మత్తులో కర్రలతో హల్‌చల్.. పోలీసుల అదుపులో ముగ్గురు యువకులు! Amaravati Updates: నిర్మాణాల జోరు.. అభివృద్ధి హోరు.. సరికొత్త హంగులతో రూపుదిద్దుకుంటున్న ప్రజా రాజధాని! AP Ration Dealers News: రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్.. ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త ప్లాన్!

AP Farmers: ఏపీలో వారికి శుభవార్త! జస్ట్ ఒక మెసేజ్ పెడితే చాలు... డబ్బులు మీ అకౌంట్ లో పడతాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రైతులు నష్టపోకుండా ఉన్నత మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యాన్ని ఏ-గ్రేడ్ మరియు సాధారణ రకా

Published : 2025-11-23 17:21:00
Ice Apple: ఏంటి తాటి ముంజలకి ఇంత డిమాండ్ ఆ... తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరి రైతుల కోసం ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంది. రైతులు నష్టపోకుండా ఉన్నత మద్దతు ధరలు ప్రకటించింది. వరి ధాన్యాన్ని ఏ-గ్రేడ్ మరియు సాధారణ రకాలు గా రెండు విభాగాలుగా విభజించి, వాటికి అనుగుణంగా ధరలు నిర్ణయించింది. వరి ధాన్యం అమ్ముకునేందుకు జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతో, రైతులు తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించే అవకాశం కల్పించబడింది.

Winter Recipes: చలికాలంలో ఇమ్యూనిటీకీ బూస్ట్ ఇచ్చే ఐదు సులభమైన ఇంటి వంటకాలు!!

ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర ప్రకారం, ఏ-గ్రేడ్ వరికి క్వింటా ₹2,389, సాధారణ వరికి క్వింటా ₹2,369 చెల్లించబడుతుంది. అయితే ఈ ప్రయోజనాలు పొందాలంటే రైతులు ఈ-క్రాప్ రిజిస్ట్రేషన్ చేసి ఉండాలి. అలాగే ఈ-KYC పూర్తిగా ఉండటం కూడా తప్పనిసరి. ఇటీవల వర్షాల వల్ల పంటలకు నష్టం కలగడంతో ఈ ధరలు రైతులకు మరింత ఉపశమనంగా ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

సత్యసాయి ట్రస్ట్ ద్వారా విద్య, వైద్య, తాగునీటి సేవలను గుర్తుచేసిన ముఖ్యమంత్రి! ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ఆధ్వర్యంలో..

రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్లినప్పుడు ముందుగా రవాణా ఖర్చులు తమ ఖర్చులతో భరించాల్సి ఉంటుంది. కానీ తరువాత ప్రభుత్వం ఆ మొత్తాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అదనంగా, హమాలీల ఖర్చు, గోనె సంచుల ఖర్చు కూడా ప్రభుత్వం భరిస్తామని తెలిపింది. రైతులే సంచులు లేదా హమాలీలను ఏర్పాటు చేసుకున్న పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఆ ఖర్చును రీయింబర్స్ చేస్తుంది.

Amaravati Banking: అమరావతి బ్యాంకింగ్ హబ్ నిర్మాణానికి స్టార్ట్.. కేంద్రమంత్రి రాబోతున్నారు!

ధాన్యం నాణ్యత విషయంలో ప్రభుత్వం కొన్ని నిబంధనలు స్పష్టంగా తెలిపింది. వరి ధాన్యంలో ఇసుక, మట్టి, రాళ్లు ఒక శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. అలాగే రంగుమారిన ధాన్యం లేదా మొలకెత్తిన గింజలు ఐదు శాతం కంటే ఎక్కువ ఉండకూడదు. ఈ ప్రమాణాలు పాటిస్తేనే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ధాన్యం స్వీకరిస్తాయి.

Cyclone: రేపే వాయుగుండం… మరో 48 గంటల్లో తుఫాన్ రూపంలో దూకుడుకి సిద్ధమవుతున్న బంగాళాఖాతం!

రైతుల సౌకర్యార్థం ఆధునిక సాంకేతికతను కూడా ప్రవేశపెట్టింది. ఏపీ రైతులు ఇప్పుడు తమ ధాన్యాన్ని అమ్ముకునేందుకు వాట్సాప్ నంబర్ 7337359375 కు “Hi” పంపితే చాలు. వెంటనే అధికారులు స్పందించి, అవసరమైన వివరాలను తీసుకుంటారు. ఎంత ధాన్యం ఉంది, ఏ రకం, ఎన్ని రోజుల్లో తరలిస్తారు వంటి వివరాలు ఇచ్చిన తర్వాత, సమీప రైస్ మిల్లులు, కొనుగోలు కేంద్రాలు, స్లాట్ బుకింగ్ వివరాలు కూడా వాట్సాప్ ద్వారానే పొందవచ్చు. ఈ విధానం రైతులకు చాలా సులభతరం అవుతుందని అధికారులు పేర్కొన్నారు.

Traffic Challan Discount: ట్రాఫిక్ చలాన్లపై బంపర్ డిస్కౌంట్.. వాహనదారులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త!
83 days: పండితుల హెచ్చరిక.. శుక్ర మౌఢ్యమిలో కీలక కార్యక్రమాలు నివారించండి.. 83 రోజులు శుభాలపై బ్రేక్!
Defence Careers: ఆర్మీ ఏవియేషన్ కెరీర్‌కి 2025 అవకాశం.. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాలు!!
IIT Madras: ఐఐటీ మద్రాస్ నుంచి ఉచిత మెషిన్ లెర్నింగ్ కోర్స్… 2026 రిజిస్ట్రేషన్ ఓపెన్!!
Chaitu new movie: చైతూ న్యూ మూవీ టైటిల్ లాంచ్.. మహేశ్ బాబు చేతుల మీదుగా వృషకర్మ రిలీజ్!

Spotlight

Read More →