AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు! AI Impact Summit: ఏపీకి రానున్న ఏఐ విప్లవం! టెక్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు భేటీ...! Guntur: గుంటూరులో హై టెన్షన్... పోలీసులతో వైసీపీ నేతల తోపులాట! Statue Of Sacrifice: తుల్లూరు మార్గంలో సరికొత్త ఆకర్షణ...! పర్యాటక కేంద్రంగా మారనున్న స్మృతివనం! AI Summit: ఢిల్లీ పర్యటనకు సీఎం చంద్రబాబు... ఏఐ సమ్మిట్‌లో ఏపీ టెక్ విజన్! Jagan: జగన్ 'బహిష్కరణ' మంత్రం.. ఎమ్మెల్యేల 'సంతకాల' తంత్రం: వైసీపీలో అసలు ఏం జరుగుతోంది? Pemmasani: శరవేగంగా గుంటూరు మిర్చి యార్డ్ ఫ్లైఓవర్ పనులు.. మంత్రి పెమ్మసాని స్పెషల్ ఫోకస్! Kesineni Sivanath: విజయవాడలో హైటెక్ యంత్రం ఎంట్రీ…! 15 నిమిషాల్లో గుంతలకు గుడ్‌బై! AI Hub: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! రూ.1.25 కోట్లు భారీ పెట్టుబడితో భారీ AI హబ్! Cluster University: మంత్రి కీలక ప్రకటన! రూ. 139 కోట్లతో క్లస్టర్ యూనివర్సిటీ... అక్కడే ఫిక్స్! Legal Notice: కీలక వైసిపి నేతకు షాక్..! హెరిటేజ్ ఫుడ్స్ నుండి లీగల్ నోటీసులు!

Dwacra Womens: డ్వాక్రా మహిళలకు గుడ్‌న్యూస్! ఉచితంగా రూ.15వేలు... రూ.3 కోట్ల నిధులు విడుదల!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రంలోని 2,000 కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున రివాల్వింగ్

Published : 2025-12-10 07:59:00
Chandrababu: చంద్రబాబు కీలక నిర్ణయం! ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన... ఆదేశాలు జారీ!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త డ్వాక్రా సంఘాలకు పెద్ద శుభవార్త అందించింది. రాష్ట్రంలోని 2,000 కొత్త డ్వాక్రా సంఘాలకు ఒక్కో సంఘానికి రూ.15 వేల చొప్పున రివాల్వింగ్ ఫండ్ మంజూరు చేసింది. మొత్తం రూ.3 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు సంఘ ఖాతాల్లోనే నిల్వ ఉంటాయి, తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. సభ్యులు అంతర్గత అవసరాల కోసం సంఘం నుంచే చిన్నపాటి రుణాలు తీసుకునేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుంది. అలాగే బ్యాంకుల నుంచి అధిక మొత్తంలో రుణాలు పొందడానికి కూడా ఈ రివాల్వింగ్ ఫండ్ ఆర్థిక బలం అందిస్తుంది.

మలేసియాలో జైలు పాలయిన సిద్ధిపేట కార్మికుడు.. న్యాయ సహాయం కోసం తాజాగా ముఖ్యమంత్రికి!

ఈ నిధులు త్వరలోనే సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి. ఇప్పటికే జిల్లా వారీగా సంఘాల జాబితాలను పంపించగా, తదనుగుణంగా నిధుల బదిలీ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు గణనీయంగా దోహదపడుతుందని అధికారులు భావిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక చలామణి పెరుగుతున్న నేపథ్యంలో డ్వాక్రా సంఘాలకు ఇది మరింత ప్రోత్సాహం కలిగిస్తోంది.

Trains: హైదరాబాద్–తిరుపతి ప్రయాణికులకు భారీ గుడ్ న్యూస్…! మూడు స్పెషల్ రైళ్లు అనౌన్స్!

ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వం పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన గ్రామీణ రోడ్ల నిర్మాణానికి సంబంధించిన బిల్లుల చెల్లింపుల కోసం రూ.47.84 కోట్లు విడుదల చేసింది. సమగ్ర శిక్షా అభియాన్ కింద కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న 1,07,580 మంది విద్యార్థినులకు ఉపకారవేతనాలు విడుదల చేశాయి. ఒక్కో విద్యార్థినికి నెలకు రూ.100 చొప్పున 10 నెలలకు మొత్తం రూ.1,000 చెల్లించగా, మొత్తం రూ.10.76 కోట్లు విడుదల చేసినట్లు సంబంధిత శాఖలు వెల్లడించాయి.

RRB: 2569 రైల్వే ఇంజినీర్ పోస్టులు.. రేపటితో అప్లికేషన్ ముగింపు!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులతో మంగళగిరిలో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. జెడ్పీ సీఈవోలు, డ్వామా పీడీలు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖ అధికారులు వంటి కీలక విభాగాలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. గ్రామీణ అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, డ్వాక్రా సంఘాల బలోపేతంపై పవన్ కళ్యాణ్ సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.

Rice Vs Tiffen: ఉదయాన్నే రైస్ లేదా టిఫిన్... ఏది తింటే మంచిది అని సందేహం ఉందా!

అంతేకాకుండా, పరిశ్రమల ప్రోత్సాహానికి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడులో మరియు గుడ్లూరు మండలం చేవూరులో ఏర్పాటు చేస్తున్న ఇంటిగ్రేటెడ్ సోలార్ పీవీ మాడ్యూల్ ప్లాంట్‌కు స్టాంపు రుసుము మినహాయింపు ఇచ్చింది. మొత్తం 8,462.5 ఎకరాల భూమి కేటాయించిన ఈ ప్రాజెక్ట్‌కు రూ.12.19 కోట్ల స్టాంపు డ్యూటీ నుంచి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. సూర్యచక్ర డెవలపర్స్‌కు ఇచ్చిన ఈ ప్రోత్సాహం తీరుతో రాష్ట్రంలో పునరుత్పాదక శక్తి రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు.

Political News: లోక్‌సభలో ఎన్నికల వ్యవస్థపై ఘాటు విమర్శలు చేసిన రాహుల్ గాంధీ!!
India Post GenZ: యువత కోసం కొత్త తరహా పోస్టాఫీసులు…! ఆధునిక సౌకర్యాలతో గ్రాండ్ ఎంట్రీ!
International Relations: అమెరికా క్వాడ్‌పై నిబద్ధతను పునరుద్ఘాటించిన విదేశాంగ మంత్రి మార్కో రుబియో!!
ట్రంప్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయంతో 2026లో బంగారం ధర భారీగా పడిపోయే చాన్స్.. ఎలాగో తెలిస్తే పండగ చేసుకుంటారు..
రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారికి ఉచితంగా పంపిణీ.. నాలుగు కేజీల వరకూ.!

Spotlight

Read More →