ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు! ఆ గ్రామంలో ఇంటింటికీ తిరిగి పింఛన్లు పంపిణీ చేసిన చంద్రబాబు! పథకాల అమలు తీరుపై స్వయంగా.. India’s Oil Strategy: ఆయిల్ యుద్ధంలో భారత్ కీలక మలుపు! రష్యాకు దూరం… వెనిజులాకు దగ్గర! Tirumala Laddu News: అప్పట్లోనే రిపోర్టులు వచ్చినా జగన్ ప్రభుత్వం ఎందుకు దాచిపెట్టింది... మంత్రి పయ్యావుల కేశవ్..!! GNT: తీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు.. గుంటూరులో రాజకీయ ఉద్రిక్తత! Railway Budget 2026: సీనియర్ సిటిజన్లకు రాయితీల పునరుద్ధరణ.. కేంద్రం కీలక నిర్ణయం దిశగా అడుగులు! కలియుగ వైకుంఠంలో పథకం ప్రకారం.. మహాపాతకానికి ఒడిగట్టిన జగన్ గ్యాంగ్.. సంచలన నిజాలు! E-Cycle Distibution: ఒక్క రోజులో 5,026 మందికి ఈ-సైకిళ్లు…! ఏపీలోనే తొలిసారి…! Venezuela Relations 2026: తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌తో ప్రధాని మోదీ కీలక చర్చలు..!! ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంపు పిటిషన్లు... ఏపీ హైకోర్టు సంచలన తీర్పు! AP Capital Amaravati: అమరావతికి చట్టబద్ధత లైన్ క్లియర్…! కేంద్ర కేబినెట్‌కు రాజధాని బిల్లు!

APGovt Support: ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.1 లక్ష జమ! ప్రతి సంవత్సరం కూడా...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 హజ్ యాత్రికులకు ఇచ్చిన కీలక హామీని అమలు చేస్తూ, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ ఆర్థిక సహాయా

Published : 2025-08-07 08:32:00
School Holidays: ఏపీలో విద్యార్థులకు పండగే! వరుసగా మూడు రోజుల సెలవులు!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 హజ్ యాత్రికులకు ఇచ్చిన కీలక హామీని అమలు చేస్తూ, ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేసింది. ఈ ఆర్థిక సహాయాన్ని విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ నుంచి మక్కా యాత్రకు వెళ్ళే 72 మందికి అందించారు. 

Mandal Vibhajana: ఏపీలోని ఆ జిల్లా విభజన.. కొత్త మండలం ఏర్పాటు! కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థన మేరకు కేంద్రం గతంలో రద్దు చేసిన విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్‌ను మళ్లీ పునరుద్ధరించింది. ఈ పాయింట్‌ తిరిగి రావడం వల్ల హజ్ యాత్రికులకు సౌకర్యంగా మారింది. హజ్ కమిటీ ఛైర్మన్ హసన్ బాషా ఈ ఆర్థిక సహాయాన్ని వివరించారు.

WhatsApp Update: వాట్సాప్ బంపర్ అప్‌డేట్.. ఏమిటీ కొత్త ఫీచర్? కొత్త గ్రూప్‌లో చేరాలా వద్దా.?

విజయవాడ నుంచి మక్కా వెళ్లే యాత్రికులకు సుమారుగా రూ.70,000 అదనపు ఖర్చు అవుతోంది. ఈ కారణంగా ప్రభుత్వం రూ.లక్ష సహాయం అందిస్తూ, వారిపై ఆర్థిక భారం తగ్గించేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం, ఈ సహాయం 2026 హజ్ యాత్రికులకూ వర్తించనుంది. 

OTT Movie: రొమాన్స్‌తో మొదలై.. మర్డర్ మిస్టరీగా మారిన సినిమా, ఓటీటీలో కలకలం! ప్రతి 10 నిమిషాలకో..

దీంతో, విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం తొలి ప్రాధాన్యంగా ఎంపిక చేసుకోవాలని యాత్రికులకు సూచిస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో ఏర్పాటు చేసిన ఎంబార్కేషన్ పాయింట్‌తో స్థానిక ముస్లిం యాత్రికులకు ప్రయోజనం కలుగుతోంది. హజ్ కమిటీ సీఎం చంద్రబాబును కలిసి, విజయవాడ లేదా గుంటూరు ప్రాంతంలో శాశ్వత హజ్ హౌస్ నిర్మాణం కోసమేనూ స్థలం కేటాయించాలని కోరింది.

Anushka Ghati: అనుష్క ఘాటి ట్రైలర్ వచ్చేసింది.. అభిమానులు ఫుల్ ఖుషీ!
Prabhas: రాజాసాబ్ 2 ప్లాన్... నిర్మాత విశ్వప్రసాద్ వెల్లడి!
Narendra Modi: గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటిసారిగా...! ఈ నెలాఖరులో చైనా పర్యటనకు ప్రధాని మోదీ!
Jabardasth Show: అనసూయ, రష్మీ మధ్య గొడవలు? జబర్దస్త్ స్టేజ్ పై బయటపడ్డ నిజాలు.. ఇన్నాళ్లకి తెలిసింది!
Lakhs crores: బ్యాంక్, ఐటీ శాఖ షాక్... 20 ఏళ్ల యువకుడి ఖాతాలో లక్షల కోట్లు!
Praja Vedika: నేడు (7/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Spotlight

Read More →